Rakesh Reddy
Author- NTV Telugu-
Yes Bank : ఒకప్పుడు దివాళా స్థితిలో ఉన్న బ్యాంక్ ప్రస్తుతం జనాలను ధనవంతులను చేస్తోంది
Yes Bank : ఒకప్పుడు పతనావస్థలో ఉన్న యెస్ బ్యాంక్ మరోసారి వృద్ధి దిశగా పయనిస్తూ ప్రజలను సంపన్నులను చేస్తోంది. యెస్ బ్యాంక్ షేర్లలో భారీ పెరుగుదల నమోదవుతుంది. -
Paytm: ఉపశమనం అనుకునే లోపే మళ్లీ 9శాతం పడిపోయిన పేటీఎం షేర్లు
Paytm: Paytm మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు వాటి రెండు రోజుల పెరుగుదలకు బ్రేక్ పడ్డాయి. ఇది గురువారం ఉదయం 9 శాతానికి పైగా పడిపోయింది. -
Tax Distribution : పన్ను పంపిణీలో కర్ణాటకకు రూ.13 ఇస్తే.. యూపీకి మాత్రం రూ.333 ఎందుకిస్తున్నారు?
Tax Distribution : కర్ణాటకకు చెందిన ఎంపీ డి.కె.సురేష్ కేంద్ర-రాష్ట్రాల మధ్య 'పన్నుల పంపిణీ'పై ఇటీవల వివాదాస్పద ప్రకటన చేశారు. -
Paytm : మీరు పేటీఎం మనీతో షేర్లు కొన్నారా? అయితే మీకు షాక్ తప్పదు
Paytm : భారతదేశంలోని అతిపెద్ద ఫిన్టెక్ కంపెనీలలో ఒకటైన Paytm సమస్యలకు పరిష్కారం దొరికేట్లు కనిపించడం లేదు. నిబంధనలను విస్మరించిన కారణంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలన్నింటినీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధించింది. -
Foxconn : భారత్లో రూ.1200కోట్ల పెట్టుబడులు పెట్టనున్న తైవాన్ కంపెనీ
Foxconn : తైవాన్ అతిపెద్ద కంపెనీ ఫాక్స్కాన్ భారతదేశానికి కొత్తేమీ కాదు. ఆపిల్ అతిపెద్ద తయారీదారు ఫాక్స్కాన్ భారతదేశంలో తన పట్టును మరింత బలంగా స్థాపించడానికి ప్రయత్నిస్తోంది. -
HDFC : కస్లమర్లకు షాక్.. రుణ వడ్డీ రేట్లను హెచ్డీఎఫ్సీ బ్యాంక్
HDFC : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేడు తన ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. అయితే అంతకు ముందు దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన HDFC బ్యాంక్ కస్టమర్లకు షాకిచ్చింది. -
Adani Current Networth: మరోసారి 100బిలియన్ డాలర్ల క్లబ్ లోకి ప్రవేశించిన అదానీ
Adani Current Networth: వివాదాస్పద హిండెన్బర్గ్ నివేదిక నుండి భారతదేశపు అత్యంత సంపన్నులలో ఒకరైన గౌతమ్ అదానీ పూర్తిగా కోలుకుంటున్నారు. ఈ దిశలో బుధవారం ఒక ముఖ్యమైన మైలురాయి వచ్చింది. -
Poonam Pandey : ఆమె ఏం క్యాన్సర్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడరేం కాదు.. పూనమ్ పై ప్రభుత్వం ఫైర్
Poonam Pandey : ఎప్పటికప్పుడు వివాదాస్పద చేష్టలతో వార్తల ముఖ్యాంశాల్లో నిలుస్తుంటారు పూనమ్ పాండే. 2011 ప్రపంచకప్ టోర్నీలో భారత్ విజయం సాధిస్తే తన దుస్తులు విప్పేస్తానంటూ ఒక ప్రకటన చేసి పెద్ద దుమారానికి తెరలేపారు. -
Taxpayers Data: దేశంలో రూ.కోటి సంపాదిస్తున్న వారి సంఖ్య 2.16లక్షలు
Taxpayers Data: భారతదేశంలో సంవత్సరానికి రూ.కోటి కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023-24 అసెస్మెంట్ సంవత్సరంలో ఈ సంఖ్య 2.16 లక్షలకు చేరుకుంది. -
8th Pay Commission: ఉద్యోగులకు ప్రభుత్వం షాక్… ఇప్పట్లో 8వ వేతన సంఘం లాంటివేం లేవు
8th Pay Commission: 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పందిస్తూ..
తాజావార్తలు
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!