RBI : గుడ్ న్యూస్.. ఇకపై లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన పనిలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI : కొత్త ఇల్లు లేదా కారు కొనాలని ఆలోచిస్తున్నారా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేటి ద్రవ్య విధానంలో పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. RBI మునుపటిలా రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. దీంతో నెలవారీ ఈఎంఐ తగ్గుతుందన్న సామాన్యుల ఆశలకు గండికొట్టినట్లు అయింది. కానీ ఇప్పుడు కొత్తగా రుణం తీసుకునే వారు డాక్యుమెంటేషన్, ప్రాసెసింగ్ రుసుము, ఇతర రకాల ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది వారి రుణంపై వడ్డీకి జోడించబడుతుంది. ఆర్బీఐ చాలా కాలంగా వినియోగదారుల కోసం రుణాలు, దాని సంబంధిత వ్యవస్థలను పారదర్శకంగా చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు లోన్ ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీల విషయంలో ఆర్బీఐ అదే నిర్ణయం తీసుకుంది.
Read Also:Rahul Gandhi: ప్రధాని మోడీ తన కులం గురించి అబద్ధాలు చెప్పారు.. రాహుల్ ఆరోపణలు
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ద్రవ్య విధానాన్ని సమర్పించారు. ప్రస్తుతం వినియోగదారులు రుణం తీసుకోవడానికి వెళ్లినప్పుడు వడ్డీతో సహా రుణం తీసుకునే ప్రారంభంలో డాక్యుమెంటేషన్, ప్రాసెసింగ్, ఇతర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విధంగా వారి రుణంపై అయ్యే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల, ఇప్పుడు బ్యాంకులు తమ వడ్డీ రేట్లలో రుణంపై ఇతర ఛార్జీలను చేర్చాలని కోరింది. తద్వారా కస్టమర్లు తమ రుణంపై అసలు వడ్డీ ఎంత చెల్లించాలో తెలుసుకోవచ్చు. రుణంతో పాటు అందిన ‘కీ ఫాక్ట్స్ స్టేట్మెంట్స్’ (కేఎఫ్ఎస్)లో వినియోగదారులకు అన్ని వివరాలు అందించినట్లు ఆర్బీఐ చెబుతోంది. ఇందులో ప్రాసెసింగ్ ఫీజు నుండి డాక్యుమెంటేషన్ ఛార్జీల వరకు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆర్బీఐ అన్ని రకాల రిటైల్ రుణాలు (కారు, ఆటో, వ్యక్తిగత రుణాలు), MSME రుణాలకు తప్పనిసరి చేసింది. RBI 2024 మొదటి ద్రవ్య విధానాన్ని మునుపటిలానే ఉంచింది. రెపో రేటు చివరిగా ఫిబ్రవరి 2023లో మార్చబడింది.
Read Also:Nagababu: మరో 10 రోజుల్లో జనసేన అభ్యర్థుల ప్రకటన..!
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!