Yes Bank : ఒకప్పుడు దివాళా స్థితిలో ఉన్న బ్యాంక్ ప్రస్తుతం జనాలను ధనవంతులను చేస్తోంది
Yes Bank : ఒకప్పుడు పతనావస్థలో ఉన్న యెస్ బ్యాంక్ మరోసారి వృద్ధి దిశగా పయనిస్తూ ప్రజలను సంపన్నులను చేస్తోంది. యెస్ బ్యాంక్ షేర్లలో భారీ పెరుగుదల నమోదవుతుంది. వారంలోని ట్రేడింగ్ నాల్గవ రోజున యెస్ బ్యాంక్ షేర్లు పెరుగుదలతో ప్రారంభమయ్యాయి. యెస్ బ్యాంక్ షేర్లు గురువారం 8 శాతానికి పైగా పెరిగి రూ.32.74కి చేరాయి. గత మూడు రోజుల్లో యెస్ బ్యాంక్ షేర్లు 40శాతానికి పైగా పెరిగాయి. యెస్ బ్యాంక్ షేర్లు రూ.45 వరకు వెళ్లవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు, యెస్ బ్యాంక్ షేర్లు కూడా గురువారం 52 వారాల కొత్త గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. బ్యాంక్ షేర్ల 52 వారాల కనిష్ట స్థాయి రూ.14.10.
Read Also:PM Modi: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై ప్రధాని మోడీ ప్రశంసలు
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
అయితే, ట్రేడింగ్ సెషన్లో కొంత సమయం తర్వాత దాని షేర్ పడిపోవడం ప్రారంభమైంది. మూడు శాతం పెరుగుదలతో 30.70 పైసల వద్ద ట్రేడవుతోంది. దీనితో పాటు ఒక సంవత్సరంలో ఈ బ్యాంకింగ్ స్టాక్ పనితీరును పరిశీలిస్తే.. ఈ కాలంలో పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టిన మొత్తం దాదాపు రెండింతలు పెరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాటాను కొనుగోలు చేయడానికి సంతకం చేసిన తర్వాత యెస్ బ్యాంక్ షేర్లలో ఇటీవలి పెరుగుదల కనిపించింది. యెస్ బ్యాంక్లో వాటా కొనుగోలుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకోవడం.. సోమవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 9.5 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అనుమతి ఇవ్వడం గమనార్హం. అప్పటి నుంచి కంపెనీ షేర్లు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి.
Read Also:AP Assembly budget Session: అసెంబ్లీ సమావేశాల చివరి రోజు.. బహిష్కరించిన టీడీపీ
షేర్లలో కొనసాగుతున్న పెరుగుదల మధ్య, యెస్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో భారీ జంప్ జరిగింది. దీని మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.80,000 కోట్లకు చేరుకుంది. యెస్ బ్యాంక్ షేర్లలో కొనసాగుతున్న ర్యాలీ గురించి మాట్లాడుతూ.. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యెస్ బ్యాంక్లో అదనపు వాటాను కొనుగోలు చేయడం దీర్ఘకాలిక ఔట్లుక్కు చాలా సానుకూలంగా ఉంది. దీనికి స్థిరత్వాన్ని అందజేస్తుందని వెల్త్మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీ డైరెక్టర్ క్రాంతి బథిని అన్నారు.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!