Yes Bank : ఒకప్పుడు దివాళా స్థితిలో ఉన్న బ్యాంక్ ప్రస్తుతం జనాలను ధనవంతులను చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yes Bank : ఒకప్పుడు పతనావస్థలో ఉన్న యెస్ బ్యాంక్ మరోసారి వృద్ధి దిశగా పయనిస్తూ ప్రజలను సంపన్నులను చేస్తోంది. యెస్ బ్యాంక్ షేర్లలో భారీ పెరుగుదల నమోదవుతుంది. వారంలోని ట్రేడింగ్ నాల్గవ రోజున యెస్ బ్యాంక్ షేర్లు పెరుగుదలతో ప్రారంభమయ్యాయి. యెస్ బ్యాంక్ షేర్లు గురువారం 8 శాతానికి పైగా పెరిగి రూ.32.74కి చేరాయి. గత మూడు రోజుల్లో యెస్ బ్యాంక్ షేర్లు 40శాతానికి పైగా పెరిగాయి. యెస్ బ్యాంక్ షేర్లు రూ.45 వరకు వెళ్లవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు, యెస్ బ్యాంక్ షేర్లు కూడా గురువారం 52 వారాల కొత్త గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. బ్యాంక్ షేర్ల 52 వారాల కనిష్ట స్థాయి రూ.14.10.
Read Also:PM Modi: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై ప్రధాని మోడీ ప్రశంసలు
Also Read
- Vande Mataram Controversy: ‘వందేమాతరం’పై రాజకీయ దుమారం.. కాంగ్రెస్ కార్యాలయంలో ఏం జరిగింది?
- Guinness World Record: ముక్కు నేలకు తాకేలా హ్యాండ్స్టాండ్ పుష్అప్స్.. మహిళ గిన్నిస్ రికార్డు..
- India Test Cricket History: 94 ఏళ్ల టెస్ట్ ప్రయాణం.. 600వ మ్యాచ్కు చేరుకున్న టీమిండియా చరిత్ర ఇదే..!
- Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు బ్రేక్..! హిట్మ్యాన్కు మరో అవకాశం
అయితే, ట్రేడింగ్ సెషన్లో కొంత సమయం తర్వాత దాని షేర్ పడిపోవడం ప్రారంభమైంది. మూడు శాతం పెరుగుదలతో 30.70 పైసల వద్ద ట్రేడవుతోంది. దీనితో పాటు ఒక సంవత్సరంలో ఈ బ్యాంకింగ్ స్టాక్ పనితీరును పరిశీలిస్తే.. ఈ కాలంలో పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టిన మొత్తం దాదాపు రెండింతలు పెరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాటాను కొనుగోలు చేయడానికి సంతకం చేసిన తర్వాత యెస్ బ్యాంక్ షేర్లలో ఇటీవలి పెరుగుదల కనిపించింది. యెస్ బ్యాంక్లో వాటా కొనుగోలుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకోవడం.. సోమవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 9.5 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అనుమతి ఇవ్వడం గమనార్హం. అప్పటి నుంచి కంపెనీ షేర్లు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి.
Read Also:AP Assembly budget Session: అసెంబ్లీ సమావేశాల చివరి రోజు.. బహిష్కరించిన టీడీపీ
షేర్లలో కొనసాగుతున్న పెరుగుదల మధ్య, యెస్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో భారీ జంప్ జరిగింది. దీని మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.80,000 కోట్లకు చేరుకుంది. యెస్ బ్యాంక్ షేర్లలో కొనసాగుతున్న ర్యాలీ గురించి మాట్లాడుతూ.. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యెస్ బ్యాంక్లో అదనపు వాటాను కొనుగోలు చేయడం దీర్ఘకాలిక ఔట్లుక్కు చాలా సానుకూలంగా ఉంది. దీనికి స్థిరత్వాన్ని అందజేస్తుందని వెల్త్మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీ డైరెక్టర్ క్రాంతి బథిని అన్నారు.
తాజావార్తలు
-
Comrade Kalyan Release Date:1992 బోర్డర్ కథతో శ్రీ విష్ణు డ్యూయల్ రోల్… ‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ అవుట్
-
Mahindra BE 6 Formula E Freedom Edition: ‘Revive’ ఎమర్జెన్సీ ఫీచర్ తో.. మహీంద్రా BE 6 ఫార్ములా ఈ ఎడిషన్ రిలీజ్
-
Vande Mataram Controversy: ‘వందేమాతరం’పై రాజకీయ దుమారం.. కాంగ్రెస్ కార్యాలయంలో ఏం జరిగింది?
-
Guinness World Record: ముక్కు నేలకు తాకేలా హ్యాండ్స్టాండ్ పుష్అప్స్.. మహిళ గిన్నిస్ రికార్డు..
-
India Test Cricket History: 94 ఏళ్ల టెస్ట్ ప్రయాణం.. 600వ మ్యాచ్కు చేరుకున్న టీమిండియా చరిత్ర ఇదే..!
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!