Rakesh Reddy
Author- NTV Telugu-
Jharkhand : జార్ఖండ్లో త్రిపుల్ మర్డర్.. భార్య, బిడ్డలను గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి
Jharkhand : జార్ఖండ్లో దారుణం చోటు చేసుకుంది. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు మైనర్ కుమార్తెలను గొడ్డలితో నరికి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
Farmers Protest : రైల్ రోకోకు రైతుల పిలుపు.. సహచరులను విడుదల చేయాలని డిమాండ్
Farmers Protest : పంజాబ్ రైతులు మరోసారి పెద్ద ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రైతు ఉద్యమం 2.0 సమయంలో కొంతమంది రైతులను అరెస్టు చేశారు. -
Sunitha Kejriwal : గుజరాత్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న సునీతా కేజ్రీవాల్
Sunitha Kejriwal : దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా, గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున సునీతా కేజ్రీవాల్ ప్రచారం చేయవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ నుండి తెలుస్తోంది. -
Ayodhya Ram Mandir : డిసెంబర్ 2024 నాటికి గ్రాండ్ రామ్ టెంపుల్ పూర్తి.. ప్రత్యేక రాళ్లకు ఆర్డర్
Ayodhya Ram Mandir : అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసే తేదీని ప్రకటించారు. గర్భగుడి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయంలో మిగిలిన భాగాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. -
Election Commission : ఎన్నికలప్పుడు పట్టుబడిన డబ్బు ఏమవుతుంది, మద్యం ఎక్కడికి పోతుంది?
Election Commission : లోక్సభ ఎన్నికలు 2024 ఈసారి 7 దశల్లో జరుగనున్నాయి. అయితే అంతకు ముందు, ఎన్నికల సంఘం మార్చి 1 వరకు పట్టుబడిన నల్లధనం వివరాలను విడుదల చేసింది. -
Patna Metro : పాట్నాలో జరుగుతున్న మెట్రో పనుల్లో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి
Patna Metro : బీహార్ రాజధాని పాట్నాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రో కోసం పనిచేస్తున్న క్రేన్ ను ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఆటోలో ఎనిమిది మంది ఉన్నారు. -
PM Modi : అహంకారపూరితులే అలా అంటారు.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ మోడీ
PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం దేశవ్యాప్తంగా ఐదు ర్యాలీలు నిర్వహించారు. మూడోసారి బీహార్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు బీహార్లోని గయా చేరుకున్నారు. -
Kashmir : గుడ్డును విరాళంగా ఇచ్చిన వృద్ధుడు.. వేలంలో రూ.2లక్షలు పలికిన ధర
Kashmir : జమ్మూకశ్మీర్లోని ఓ గ్రామంలో మసీదు నిర్మాణం కోసం ఓ వృద్ధ పేద వ్యక్తి విరాళంగా ఇచ్చిన గుడ్డు రెండు లక్షలకు పైగా ధర పలికింది. గ్రామంలో మసీదు నిర్మించేందుకు చాలా మంది ముందుకు వచ్చినట్లు నివేదిక పేర్కొంది. -
BJP Candidates List: బీజేపీ లోక్ సభ అభ్యర్థుల 12వ జాబితా విడుదల
BJP Candidates List: బీజేపీ 2024 లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల 12వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్లోని డైమండ్ హార్బర్ లోక్సభ స్థానం నుంచి అభిజిత్ దాస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. -
Aravind Kejriwal : తీహార్ జైలు నుంచి భావోద్వేగ సందేశం పంపిన ఢిల్లీ సీఎం
Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి జైలు నుంచి ప్రజలకు సందేశం పంపారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ మంగళవారం (ఏప్రిల్ 16) అన్నారు. 'నా పేరు అరవింద్ కేజ్రీవాల్, నేను ఉగ్రవాదిని కాను' అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!