Rakesh Reddy
Author- NTV Telugu-
China : 16 ఏళ్ల క్రితం చైనాలో తలకిందులైన భూమి.. 87000 మంది మృతి
China : 16 ఏళ్ల క్రితం చైనాలో భయంకరమైన ప్రకృతి వైపరీత్యం నమోదైంది. 2008లో మే 12న కేవలం రెండు క్షణాలకే భూమి తలకిందులు కావడంతో చైనాలో 87 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. -
America : వృద్ధుడిని కారుతో తొక్కించి.. కత్తితో పొడిచి.. ట్రాన్స్ జెండర్ పైశాచికత్వం
America : అమెరికాలోని టెక్సాస్ నగరంలో దారుణ ఘటన వెలుగుచూసింది. 20 ఏళ్ల లింగమార్పిడి చేయించుకున్న మహిళ పిచ్చిగా చూస్తూ తన కారుతో వృద్ధుడిని ఢీకొట్టిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. -
Georgia : ప్రభుత్వానికి వ్యతిరేకంగా జార్జియాలో వీధుల్లోకి వచ్చిన 50 వేల మంది
Georgia : జార్జియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. జార్జియా రాజధానిలో శనివారం వర్షం పడుతుండగా 50 వేల మందికి పైగా ప్రజలు శాంతియుతంగా ప్రదర్శన కొనసాగించారు. -
Pakistan : పీఓకేలో అదుపు తప్పిన పరిస్థితి.. ఒక పోలీసు మృతి, 90 మందికి పైగా గాయాలు
Pakistan : పెరుగుతున్న విద్యుత్ ధరలు, భారీ పన్నులను ఎదుర్కొంటున్న పాక్ పౌరులు ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా శుక్రవారం పాకిస్తాన్లోని పిఒకె (పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్)లో నిరసన ప్రారంభించారు. -
Char Dham Yatra : యమునోత్రికి భక్తుల వరద.. దయచేసి రావొద్దంటున్న పోలీసులు
Char Dham Yatra : ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఉన్న యమునోత్రి ధామ్(చార్ ధామ్ యాత్ర)కి యాత్రికుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. పెరుగుతున్న రద్దీ, ప్రమాదాల దృష్ట్యా, ఉత్తరకాశీ పోలీసులు ఇప్పుడు యమునోత్రి ధామ్కు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
Air India : ఫ్లైట్ ఆపుతారా లేదంటే నన్ను దూకమంటారా.. విమానంలో ప్రయాణీకుల డ్రామా
Air India : విమానాల్లో సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఉదంతాలు ఇటీవల కాలంలో తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇలాంటి ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. -
Punjab : మరో సారి విషం చిమ్మిన చైనా.. డ్రోన్లతో హెరాయిన్ ప్యాకెట్ల తరలింపు
Punjab : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం నడుస్తోంది. ఈ క్రమంలో చైన భారత్ పై తన కుట్రలను బయటపెడుతోంది. శనివారం అమృత్సర్లోని హర్దో రతన్ గ్రామం నుంచి బీఎస్ఎఫ్ డ్రోన్ను స్వాధీనం చేసుకుంది. -
Gaza War: సెంట్రల్ గాజా పై ఐడీఎఫ్ భీకర దాడి.. 21 మంది మృతి
Gaza War: గాజా స్ట్రిప్లోని దక్షిణ నగరమైన రఫాలో చిక్కుకున్న పాలస్తీనియన్లను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ ఆదేశించడం ఆమోదయోగ్యం కాదని యూరోపియన్ యూనియన్ చీఫ్ చార్లెస్ మిచెల్ శనివారం అన్నారు. -
Bihar : విషాదం.. పిడుగుపాటుకు ఐదుగురు మృతి
Bihar : బీహార్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. రోహ్తాస్లో పిడుగుపడి ఐదుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు పెద్దాస్పత్రికి తరలించారు. -
Delhi : ఢిల్లీలో తుఫాను, వర్షం విధ్వంసం.. ముగ్గురు మృతి, 23 మందికి గాయాలు
Delhi : దేశ రాజధాని ఢిల్లీని శనివారం రాత్రి భీకర తుపాను తాకింది. ఈ తుపాను ధాటికి పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీచాయి. తుపాను సంబంధిత ఘటనల్లో 19 ఏళ్ల యువతితో సహా ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో 23 మంది గాయపడ్డారు.
తాజావార్తలు
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0” ప్రారంభం.!
-
IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
-
Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్డేట్… ‘పెద్ది’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్కు పండగే!
-
Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!