Rakesh Reddy
Author- NTV Telugu-
America : వృద్ధుడిని కారుతో తొక్కించి.. కత్తితో పొడిచి.. ట్రాన్స్ జెండర్ పైశాచికత్వం
America : అమెరికాలోని టెక్సాస్ నగరంలో దారుణ ఘటన వెలుగుచూసింది. 20 ఏళ్ల లింగమార్పిడి చేయించుకున్న మహిళ పిచ్చిగా చూస్తూ తన కారుతో వృద్ధుడిని ఢీకొట్టిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. -
Georgia : ప్రభుత్వానికి వ్యతిరేకంగా జార్జియాలో వీధుల్లోకి వచ్చిన 50 వేల మంది
Georgia : జార్జియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. జార్జియా రాజధానిలో శనివారం వర్షం పడుతుండగా 50 వేల మందికి పైగా ప్రజలు శాంతియుతంగా ప్రదర్శన కొనసాగించారు. -
Pakistan : పీఓకేలో అదుపు తప్పిన పరిస్థితి.. ఒక పోలీసు మృతి, 90 మందికి పైగా గాయాలు
Pakistan : పెరుగుతున్న విద్యుత్ ధరలు, భారీ పన్నులను ఎదుర్కొంటున్న పాక్ పౌరులు ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా శుక్రవారం పాకిస్తాన్లోని పిఒకె (పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్)లో నిరసన ప్రారంభించారు. -
Char Dham Yatra : యమునోత్రికి భక్తుల వరద.. దయచేసి రావొద్దంటున్న పోలీసులు
Char Dham Yatra : ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఉన్న యమునోత్రి ధామ్(చార్ ధామ్ యాత్ర)కి యాత్రికుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. పెరుగుతున్న రద్దీ, ప్రమాదాల దృష్ట్యా, ఉత్తరకాశీ పోలీసులు ఇప్పుడు యమునోత్రి ధామ్కు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
Air India : ఫ్లైట్ ఆపుతారా లేదంటే నన్ను దూకమంటారా.. విమానంలో ప్రయాణీకుల డ్రామా
Air India : విమానాల్లో సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఉదంతాలు ఇటీవల కాలంలో తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇలాంటి ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. -
Punjab : మరో సారి విషం చిమ్మిన చైనా.. డ్రోన్లతో హెరాయిన్ ప్యాకెట్ల తరలింపు
Punjab : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం నడుస్తోంది. ఈ క్రమంలో చైన భారత్ పై తన కుట్రలను బయటపెడుతోంది. శనివారం అమృత్సర్లోని హర్దో రతన్ గ్రామం నుంచి బీఎస్ఎఫ్ డ్రోన్ను స్వాధీనం చేసుకుంది. -
Gaza War: సెంట్రల్ గాజా పై ఐడీఎఫ్ భీకర దాడి.. 21 మంది మృతి
Gaza War: గాజా స్ట్రిప్లోని దక్షిణ నగరమైన రఫాలో చిక్కుకున్న పాలస్తీనియన్లను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ ఆదేశించడం ఆమోదయోగ్యం కాదని యూరోపియన్ యూనియన్ చీఫ్ చార్లెస్ మిచెల్ శనివారం అన్నారు. -
Bihar : విషాదం.. పిడుగుపాటుకు ఐదుగురు మృతి
Bihar : బీహార్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. రోహ్తాస్లో పిడుగుపడి ఐదుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు పెద్దాస్పత్రికి తరలించారు. -
Delhi : ఢిల్లీలో తుఫాను, వర్షం విధ్వంసం.. ముగ్గురు మృతి, 23 మందికి గాయాలు
Delhi : దేశ రాజధాని ఢిల్లీని శనివారం రాత్రి భీకర తుపాను తాకింది. ఈ తుపాను ధాటికి పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీచాయి. తుపాను సంబంధిత ఘటనల్లో 19 ఏళ్ల యువతితో సహా ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో 23 మంది గాయపడ్డారు. -
Bhopal : మైనర్ అత్యాచార బాధితురాలి అబార్షన్ కు అనుమతి ఇచ్చిన కోర్టు
Bhopal : భోపాల్కు చెందిన మైనర్ అత్యాచార బాధితురాలి కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు బాధితురాలికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవి మళీమత్, జస్టిస్ విశాల్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్ 28 వారాల గర్భస్రావం చేసేందుకు అనుమతినిచ్చింది.
తాజావార్తలు
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..