Rakesh Reddy
Author- NTV Telugu-
Hemant Soren : హేమంత్ సోరెన్ కేసు పై నేడు విచారణ..బెయిల్ వచ్చే ఛాన్స్ ?
Hemant Soren : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. తన అరెస్టును సమర్థిస్తూ పిటిషన్ను తిరస్కరించిన జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలను హేమంత్ సోరెన్ సవాలు చేశారు. -
Jharkhand : ఎన్నికల ముందు జార్ఖండ్లో బాంబు పేలుడు.. ముగ్గురు పిల్లలతో సహా నలుగురు మృతి
Jharkhand : భారీ పేలుడు ధాటికి జార్ఖండ్లోని పాలము జిల్లా వణికిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా నలుగురు మృతి చెందారు. -
IMD Alert : నేడు పోలింగ్.. పలు రాష్ట్రాల్లో వర్షాలు పడే ఛాన్స్… ఐఎండీ హెచ్చరిక
IMD Alert : 2024 లోక్సభ ఎన్నికల నాలుగో దశకు ఈరోజు ఓటింగ్ జరుగుతోంది. 10 రాష్ట్రాల్లోని మొత్తం 96 స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. -
AP Elections 2024 : పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత.. పోలింగ్ ఏజెంట్ల మధ్య ఘర్షణ
AP Elections 2024 : ఏపీలో పోలింగ్ మొదలైంది. ఓటేసేందుకు జనాలు పోలింగ్ బూత్ లకు క్యూ కడుతున్నారు. -
Elections 2024 : బెంగాల్లో ఓటింగ్ ముందు చెలరేగిన హింస… టీఎంసీ కార్యకర్త హత్య
Elections 2024 : నాలుగో దశ లోక్సభ ఎన్నికలకు ముందు, పశ్చిమ బెంగాల్లోని కేతుగ్రామ్లో తృణమూల్ కార్యకర్త హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడి పేరు మింటూ షేక్ (45) అని సమాచారం. -
Loksabha Elections 2024 : ఓటేయాలంటే నోటియ్యాలంటూ ఓటర్ల నిరసన..
Loksabha Elections 2024 : ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా చోట్ల నిరసనలు ప్రారంభమైనట్లు సమాచారం. -
Loksabha Elections 2024 : నేడు నాల్గవ దశలో 96స్థానాలకు పోలింగ్.. తేలనున్న 10మంది ప్రముఖుల భవితవ్యం
10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 లోక్సభ నియోజకవర్గాల్లో సోమవారం నాలుగో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
Accident : రీల్ పిచ్చితో ట్రైన్ ఎక్కి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు
Accident : ఇటీవల కాలంలో సోషల్ మీడియా పిచ్చి జనాలకు బాగా పెరిగిపోయింది. యూట్యూబ్, ఇన్ స్టాలో రీల్స్ చేసి ఫేమస్ కావాలని పాకులాడుతున్నారు. ఈ క్రమంలోనే రీల్స్ పిచ్చితో తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. -
PM Modi : పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోడీ రోడ్షో.. ఊహించని విధంగా ప్రజల స్వాగతం
PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు అంటే మే 12న పశ్చిమ బెంగాల్ చేరుకున్నారు. ప్రధాని మోడీ నాలుగు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్లోని బరాక్పూర్లో అకస్మాత్తుగా రోడ్ షో నిర్వహించారు. -
Bihar : ప్రేమించాడు.. పెళ్లాడాడు.. కోరిక తీరగానే.. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పేపర్ తో పరారయ్యాడు
Bihar : బీహార్లోని ముజఫర్పూర్లో ఓ మహిళ ప్రేమలో మోసపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. తొలిప్రేమ, ఆ తర్వాత లైగింక వాంఛ, ఇప్పుడు ప్రేమ వివాహం చేసుకున్న 20 రోజులకే ఆ యువకుడు భార్యను వదిలి పారిపోయాడు.
తాజావార్తలు
-
Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
-
Easy Laundry Tricks: కాలర్ మొండి మరకలను సింపుల్గా వదిలించే సూపర్ టిప్స్!
-
IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
-
LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..
-
Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!