Rakesh Reddy
Author- NTV Telugu-
Sandeshkhali : సందేశ్ఖలీ కేసులో అప్డేట్.. పియాలి దాస్కు 8రోజుల జ్యుడిషియల్ కస్టడీ
Sandeshkhali : సందేశ్ఖలీ కేసులో పెద్ద అప్డేట్ వచ్చింది. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాలకు చెందిన జేపీ కార్యకర్త పియాలి దాస్ లొంగిపోయారు. దాస్పై క్రిమినల్ కేసు నమోదైన అనంతరం మంగళవారం కోర్టులో లొంగిపోయాడు. -
Cyber Crime : స్క్రాచ్ కార్డ్ కోసం పోయి రూ.18లక్షలు పోగొట్టుకున్న బెంగుళూరు మహిళ
Cyber Crime : కర్నాటక రాజధాని బెంగళూరులో ఓ ఆశ్చర్యకరమైన మోసం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళతో సైబర్ మోసం జరిగింది. స్క్రాచ్ కార్డుతో మహిళను ట్రాప్ చేసిన దుండగులు ఆమె నుంచి రూ.18 లక్షలు దోచుకున్నట్లు సమాచారం. -
Rajasthan : 1800అడుగుల కింద పడిపోయిన లిఫ్ట్.. గనిలో చిక్కుకున్న 150 మంది కార్మికులు
Rajasthan : రాజస్థాన్లోని జుంజునులో జరిగిన కోలిహాన్ గని ప్రమాదంలో పెద్ద అప్డేట్ వెలుగులోకి వచ్చింది. గత రాత్రి, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్సిఎల్) గనిలోని లిఫ్ట్ మెషిన్ 1800 అడుగుల మేర పడిపోయింది. -
Rajasthan : 22నెలల చిన్నారికి రూ.17.5కోట్ల ఇంజెక్షన్ తో జీవం పోసిన వైద్యులు
Rajasthan : చిన్ననాటి నుంచి అరుదైన వ్యాధితో బాధపడుతున్న 22నెలల చిన్నారికి వైద్యులు జీవం పోశారు. నాలుగు నెలల నుంచి వెన్నెముక కండరాల క్షీణత (SMA) టైప్-వన్తో చిన్నారి హృదయాంశ్ బాధపడుతున్నారు. -
HD Revenna : జైలు నుంచి విడుదలైన రేవణ్ణ.. నేడు హోలెనర్సీపూర్ లో ర్యాలీ
HD Revenna : మహిళను కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ జైలుకు వెళ్లారు. మే 14న జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం జేడీఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. -
Uttarpradesh : కుక్కను ఎవరు చంపారో చెప్పండి.. రూ.50వేల గిఫ్ట్ పట్టండి
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి ఎత్తైన భవనంపై నుంచి కుక్కను తోసి చంపాడు. అప్పటి నుంచి నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. -
Noida : లైన్ బ్రేక్ చేశాడని సీఎన్ జీ స్టేషన్లోనే కొట్టి చంపారు
Noida : నోయిడాలోని సీఎన్జీ స్టేషన్లో గొడవపడి ఓ యువకుడిని కొట్టి చంపారు. సీఎన్జీ లైన్ను క్రాస్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. కొందరు ఒక యువకుడిని కర్రతో కొట్టి మరీ ప్రాణాలు తీశారు. -
Road Accident : ట్రాక్టర్ను ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు
Road Accident : హర్యానా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిర్సా బస్టాండ్ నుంచి గురుగ్రామ్కు బయల్దేరిన రోడ్డుమార్గం బస్సు ట్రాక్టర్ను ఓవర్టేక్ చేస్తుండగా బోల్తా పడింది. -
Patanjali : పతంజలి ప్రకటనల కేసు.. సుప్రీంకోర్టులో బాబా రామ్ దేవ్, బాలకృష్ణ
Patanjali : పతంజలి తప్పుడు ప్రకటనలకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. యోగాగురు రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణ కూడా ఇవాళ కోర్టు విచారణకు హాజరయ్యారు. -
Uttarakhand : చార్ధామ్ యాత్ర మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్.. చిక్కుకున్న 900 వాహనాలు
Uttarakhand : గేట్ వ్యవస్థ కారణంగా యమునోత్రి మార్గంలో ఏర్పాట్లు తిరిగి గాడిలో పడినట్లు కనిపిస్తున్నా గంగోత్రి మార్గంలో ఏర్పాట్లు మాత్రం దెబ్బతిన్నాయి. సామర్థ్యానికి మించి ప్రయాణికులు రావడంతో ట్రాఫిక్ వ్యవస్థ అధ్వానంగా మారింది.
తాజావార్తలు
-
Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
-
Easy Laundry Tricks: కాలర్ మొండి మరకలను సింపుల్గా వదిలించే సూపర్ టిప్స్!
-
IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
-
LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..
-
Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!