Rakesh Reddy
Author- NTV Telugu-
Sandeshkhali : సందేశ్ఖలీ కేసులో అప్డేట్.. పియాలి దాస్కు 8రోజుల జ్యుడిషియల్ కస్టడీ
Sandeshkhali : సందేశ్ఖలీ కేసులో పెద్ద అప్డేట్ వచ్చింది. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాలకు చెందిన జేపీ కార్యకర్త పియాలి దాస్ లొంగిపోయారు. దాస్పై క్రిమినల్ కేసు నమోదైన అనంతరం మంగళవారం కోర్టులో లొంగిపోయాడు. -
Cyber Crime : స్క్రాచ్ కార్డ్ కోసం పోయి రూ.18లక్షలు పోగొట్టుకున్న బెంగుళూరు మహిళ
Cyber Crime : కర్నాటక రాజధాని బెంగళూరులో ఓ ఆశ్చర్యకరమైన మోసం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళతో సైబర్ మోసం జరిగింది. స్క్రాచ్ కార్డుతో మహిళను ట్రాప్ చేసిన దుండగులు ఆమె నుంచి రూ.18 లక్షలు దోచుకున్నట్లు సమాచారం. -
Rajasthan : 1800అడుగుల కింద పడిపోయిన లిఫ్ట్.. గనిలో చిక్కుకున్న 150 మంది కార్మికులు
Rajasthan : రాజస్థాన్లోని జుంజునులో జరిగిన కోలిహాన్ గని ప్రమాదంలో పెద్ద అప్డేట్ వెలుగులోకి వచ్చింది. గత రాత్రి, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్సిఎల్) గనిలోని లిఫ్ట్ మెషిన్ 1800 అడుగుల మేర పడిపోయింది. -
Rajasthan : 22నెలల చిన్నారికి రూ.17.5కోట్ల ఇంజెక్షన్ తో జీవం పోసిన వైద్యులు
Rajasthan : చిన్ననాటి నుంచి అరుదైన వ్యాధితో బాధపడుతున్న 22నెలల చిన్నారికి వైద్యులు జీవం పోశారు. నాలుగు నెలల నుంచి వెన్నెముక కండరాల క్షీణత (SMA) టైప్-వన్తో చిన్నారి హృదయాంశ్ బాధపడుతున్నారు. -
HD Revenna : జైలు నుంచి విడుదలైన రేవణ్ణ.. నేడు హోలెనర్సీపూర్ లో ర్యాలీ
HD Revenna : మహిళను కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ జైలుకు వెళ్లారు. మే 14న జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం జేడీఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. -
Uttarpradesh : కుక్కను ఎవరు చంపారో చెప్పండి.. రూ.50వేల గిఫ్ట్ పట్టండి
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి ఎత్తైన భవనంపై నుంచి కుక్కను తోసి చంపాడు. అప్పటి నుంచి నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. -
Noida : లైన్ బ్రేక్ చేశాడని సీఎన్ జీ స్టేషన్లోనే కొట్టి చంపారు
Noida : నోయిడాలోని సీఎన్జీ స్టేషన్లో గొడవపడి ఓ యువకుడిని కొట్టి చంపారు. సీఎన్జీ లైన్ను క్రాస్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. కొందరు ఒక యువకుడిని కర్రతో కొట్టి మరీ ప్రాణాలు తీశారు. -
Road Accident : ట్రాక్టర్ను ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు
Road Accident : హర్యానా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిర్సా బస్టాండ్ నుంచి గురుగ్రామ్కు బయల్దేరిన రోడ్డుమార్గం బస్సు ట్రాక్టర్ను ఓవర్టేక్ చేస్తుండగా బోల్తా పడింది. -
Patanjali : పతంజలి ప్రకటనల కేసు.. సుప్రీంకోర్టులో బాబా రామ్ దేవ్, బాలకృష్ణ
Patanjali : పతంజలి తప్పుడు ప్రకటనలకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. యోగాగురు రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణ కూడా ఇవాళ కోర్టు విచారణకు హాజరయ్యారు. -
Uttarakhand : చార్ధామ్ యాత్ర మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్.. చిక్కుకున్న 900 వాహనాలు
Uttarakhand : గేట్ వ్యవస్థ కారణంగా యమునోత్రి మార్గంలో ఏర్పాట్లు తిరిగి గాడిలో పడినట్లు కనిపిస్తున్నా గంగోత్రి మార్గంలో ఏర్పాట్లు మాత్రం దెబ్బతిన్నాయి. సామర్థ్యానికి మించి ప్రయాణికులు రావడంతో ట్రాఫిక్ వ్యవస్థ అధ్వానంగా మారింది.
తాజావార్తలు
-
Volvo EX90: వోల్వో EX90 ఎలక్ట్రిక్ SUV.. 602KM రేంజ్, 5-స్టార్ సేఫ్టీ, లగ్జరీ ఫీచర్లతో రానున్న ఫ్లాగ్షిప్ EV
-
Akshay Kumar : ‘వెల్కమ్ టుది జంగిల్’ థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
-
Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
-
Ather: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ కు రెడీ.. కొత్త EL ప్లాట్ఫామ్, స్మార్ట్ ఫీచర్లు
-
Mithali Raj: ఇకనైనా ‘స్మృతి మందాన’ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!