Rakesh Reddy
Author- NTV Telugu-
Cyber Crime : స్క్రాచ్ కార్డ్ కోసం పోయి రూ.18లక్షలు పోగొట్టుకున్న బెంగుళూరు మహిళ
Cyber Crime : కర్నాటక రాజధాని బెంగళూరులో ఓ ఆశ్చర్యకరమైన మోసం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళతో సైబర్ మోసం జరిగింది. స్క్రాచ్ కార్డుతో మహిళను ట్రాప్ చేసిన దుండగులు ఆమె నుంచి రూ.18 లక్షలు దోచుకున్నట్లు సమాచారం. -
Rajasthan : 1800అడుగుల కింద పడిపోయిన లిఫ్ట్.. గనిలో చిక్కుకున్న 150 మంది కార్మికులు
Rajasthan : రాజస్థాన్లోని జుంజునులో జరిగిన కోలిహాన్ గని ప్రమాదంలో పెద్ద అప్డేట్ వెలుగులోకి వచ్చింది. గత రాత్రి, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్సిఎల్) గనిలోని లిఫ్ట్ మెషిన్ 1800 అడుగుల మేర పడిపోయింది. -
Rajasthan : 22నెలల చిన్నారికి రూ.17.5కోట్ల ఇంజెక్షన్ తో జీవం పోసిన వైద్యులు
Rajasthan : చిన్ననాటి నుంచి అరుదైన వ్యాధితో బాధపడుతున్న 22నెలల చిన్నారికి వైద్యులు జీవం పోశారు. నాలుగు నెలల నుంచి వెన్నెముక కండరాల క్షీణత (SMA) టైప్-వన్తో చిన్నారి హృదయాంశ్ బాధపడుతున్నారు. -
HD Revenna : జైలు నుంచి విడుదలైన రేవణ్ణ.. నేడు హోలెనర్సీపూర్ లో ర్యాలీ
HD Revenna : మహిళను కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ జైలుకు వెళ్లారు. మే 14న జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం జేడీఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. -
Uttarpradesh : కుక్కను ఎవరు చంపారో చెప్పండి.. రూ.50వేల గిఫ్ట్ పట్టండి
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి ఎత్తైన భవనంపై నుంచి కుక్కను తోసి చంపాడు. అప్పటి నుంచి నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. -
Noida : లైన్ బ్రేక్ చేశాడని సీఎన్ జీ స్టేషన్లోనే కొట్టి చంపారు
Noida : నోయిడాలోని సీఎన్జీ స్టేషన్లో గొడవపడి ఓ యువకుడిని కొట్టి చంపారు. సీఎన్జీ లైన్ను క్రాస్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. కొందరు ఒక యువకుడిని కర్రతో కొట్టి మరీ ప్రాణాలు తీశారు. -
Road Accident : ట్రాక్టర్ను ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు
Road Accident : హర్యానా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిర్సా బస్టాండ్ నుంచి గురుగ్రామ్కు బయల్దేరిన రోడ్డుమార్గం బస్సు ట్రాక్టర్ను ఓవర్టేక్ చేస్తుండగా బోల్తా పడింది. -
Patanjali : పతంజలి ప్రకటనల కేసు.. సుప్రీంకోర్టులో బాబా రామ్ దేవ్, బాలకృష్ణ
Patanjali : పతంజలి తప్పుడు ప్రకటనలకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. యోగాగురు రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణ కూడా ఇవాళ కోర్టు విచారణకు హాజరయ్యారు. -
Uttarakhand : చార్ధామ్ యాత్ర మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్.. చిక్కుకున్న 900 వాహనాలు
Uttarakhand : గేట్ వ్యవస్థ కారణంగా యమునోత్రి మార్గంలో ఏర్పాట్లు తిరిగి గాడిలో పడినట్లు కనిపిస్తున్నా గంగోత్రి మార్గంలో ఏర్పాట్లు మాత్రం దెబ్బతిన్నాయి. సామర్థ్యానికి మించి ప్రయాణికులు రావడంతో ట్రాఫిక్ వ్యవస్థ అధ్వానంగా మారింది. -
Cyber Crime : మీ సిమ్ తో ఫ్రాడ్ జరుగుతోంది.. అధికారి నటిస్తూ మహిళకు రూ.30లక్షలు టోకరా
Cyber Crime : కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళకు ఫోన్ చేసి కేటుగాళ్లు రూ.30 లక్షలు కాజేశారు. ఈ కేసులో తమకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..