Rakesh Reddy
Author- NTV Telugu-
Mumbai : భార్య రాలేదన్న కోపంలో.. 7చోట్ల బాంబులు పెట్టానంటూ స్టేషన్ కు ఫోన్ చేసిన భర్త
ముంబైలోని పూణె నగరంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. రాత్రి అయినా ఓ యువకుడి భార్య ఇంటికి రాకపోవడంతో పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి ఏడు చోట్ల బాంబులు పేలుస్తానని చెప్పాడు. -
Mumbai Hoarding : ముంబై హోర్డింగ్ ప్రమాదం.. 14కి పెరిగిన మృతుల సంఖ్య.. యజమానిపై ఎఫ్ఐఆర్
Mumbai Hoarding : ముంబైలో హోర్డింగ్ ఘటన తర్వాత సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం నాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14కి చేరింది. -
Road Accident : అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి
Road Accident : ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి కారును ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. -
Chhattisgarh : జవాన్ల కోసం పెట్టిన ల్యాండ్ మైన్ పేలి ఇద్దరు చిన్నారుల మృతి
Chhattisgarh : ఛత్తీస్గఢ్లో విషాదం చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలో ఇంద్రావతి నదికి ఆవలి ఒడ్సపర బోడ్గా గ్రామంలో జరిగిన ఐఈడీ పేలుడులో ఇద్దరు చిన్నారులు మరణించారు. -
Mumbai : ముంబైలో తుఫాను విధ్వంసం.. 12 మంది మృతి, 64 మందికి గాయాలు
దేశ ఆర్థిక రాజధాని ముంబైని సోమవారం బలమైన తుపాను వణికించింది. ఈదురుగాలుల కారణంగా ప్రజలు ఎక్కడికక్కడే చిక్కుకుపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. -
CBSE Board Results : సీబీఎస్ఈ 10వ ఫలితాలు విడుదల… 93.60 శాతం ఉత్తీర్ణత
CBSE Board Results : సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. సీబీఎస్ఈ 10వ, 12వ ఫలితాలు రెండింటినీ అధికారిక వెబ్సైట్లు cbseresults.nic.in, results.cbse.nic.in, cbse.gov.in వెబ్ సైట్లలో చెక్ చేసుకోవచ్చు. -
Madhyapradesh : టైరు పగిలి.. బస్సును ఢీకొట్టిన ఆర్మీ ట్రక్కు.. ఐదుగురు మృతి
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ జవాన్లు, మరో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. జిల్లాలోని పిలుఖేడిలోని ఎన్హెచ్ 46లోని ఓస్వాల్ ఫ్యాక్టరీ ముందు ప్రమాదం జరిగింది. -
Bomb Threat : జైపూర్ తర్వాత ఇప్పుడు లక్నోలోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు
Bomb Threat : లక్నోలోని అనేక పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్ అందాయి. ఈ బెదిరింపు మెయిల్లో రాజధానిలోని పలు పాఠశాలలను పేల్చివేస్తామనడం చర్చనీయాంశమైంది. -
Elections 2024: కదల్లేదు.. మెదల్లేదు.. క్యాన్సర్ చివరి దశ.. స్ట్రెచర్పై ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధురాలు
Elections 2024: ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత. దేశ భవిష్యత్తు వేసే ఓటు పై ఆధారపడి ఉంది. వివాహమైనా, పరీక్షలైనా సరే ఓటు వేయాలనే స్పృహ ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓటు వేయడానికి వచ్చిన ఉదంతాలు ఎన్నో చూశాం. -
Arvind Kejriwal : సీఎం పదవి నుంచి కేజ్రీవాల్ను తప్పించండి.. పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
Arvind Kejriwal : జైలుకు వెళ్లిన తర్వాత కూడా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగడంపై దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం (మే 13, 2024) నిరాకరించింది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..