Rakesh Reddy
Author- NTV Telugu-
Chhattisgarh : బీజాపూర్లో నక్సలైట్లపై దాడి.. 24 గంటల్లో ఎనిమిది మంది మృతి
Chhattisgarh : ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్-బీజాపూర్, దంతేవాడ సరిహద్దు ప్రాంతాల్లో నక్సలైట్లు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ఎనిమిది నక్సలైట్లు మరణించారు. -
Bangladesh MP: హనీ ట్రాప్ లో చిక్కుకున్న బంగ్లాదేశ్ ఎంపీ.. ఆమెను ఎరవేసి హత్య చేశారా ?
Bangladesh MP: బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్య కేసులో హనీ ట్రాప్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ సీఐడీ అధికారి ఈ వివరాలను వెల్లడించారు. -
Singapore : విషవాయువు లీక్.. ఒక భారతీయుడు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
Singapore : సింగపూర్లో సాధారణ ట్యాంక్ను శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకేజీ కారణంగా భారతీయ పౌరుడు (40) గురువారం మరణించాడు. అయితే భారత పౌరుడు ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. -
Ibrahim Raisi : ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ మృతికి కారణం ఇదే.. కమిటీ నివేదిక
Ibrahim Raisi : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిపై పలు పుకార్లు వినిపిస్తున్నాయి. అతని మరణం ఇజ్రాయెల్ చేసిన పెద్ద కుట్రలో భాగమని కొందరు చెబుతుండగా, మరికొందరు అతని మరణం వెనుక ఇరాన్ ప్రజలు ఉన్నారని పేర్కొంటున్నారు. -
Ambala Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 20 మందికి పైగా గాయాలు
Ambala Road Accident: ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. -
Loksabha Elections : 60వేల మంది పోలీసులు, 51 కంపెనీల సెంట్రల్ ఫోర్స్… ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత
Loksabha Elections : మే 25న ఢిల్లీలో ఓటింగ్కు ఢిల్లీ పోలీసులు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల రోజున ఢిల్లీలో దాదాపు 60 వేల మంది పోలీసులు భద్రత బాధ్యతలు చేపట్టనున్నారు. -
Bird Flu : జార్ఖండ్ తర్వాత కేరళలో విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ .. అప్రమత్తమైన యంత్రాంగం
Bird Flu : జార్ఖండ్ తర్వాత, ఇప్పుడు కేరళలోని పౌల్ట్రీ ఫామ్లలో బర్డ్ ఫ్లూ నిర్ధారించబడింది. మానర్కాడ్లోని ప్రభుత్వ ప్రాంతీయ కోళ్ల ఫారమ్లో ఏవియన్ ఫ్లూ (H5N1) వ్యాప్తి చెందినట్లు జిల్లా యంత్రాంగం ధృవీకరించింది. -
Spain : రెస్టారెంట్ పైకప్పు కూలి.. నలుగురు మంది మృతి, 20 మందికి గాయాలు
Spain : స్పెయిన్లోని ప్రముఖ పర్యాటక ద్వీపం మజోర్కాలో రెస్టారెంట్ పైకప్పు కూలి నలుగురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. -
Turkish President Erdogan : ప్రపంచం మరో యుద్ధాన్ని ఎదుర్కొవాల్సి వస్తుంది.. టర్కీ అధ్యక్షుడు
Turkish President Erdogan : ఇజ్రాయెల్పై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ మరోసారి మండిపడ్డారు. ఇంటర్నేషనల్ బెనివలెన్స్ అవార్డ్స్ ఈవెంట్లో ఎర్డోగన్ పాల్గొన్నారు. -
Anwarul Azim : బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల కాంట్రాక్టు.. ఇంతకు చంపించింది ఎవరంటే ?
Anwarul Azim : బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్యకేసులో పెద్ద విషయం బట్టబయలైంది. ఈ హత్యకు ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ స్నేహితుడు సుమారు రూ.5 కోట్ల కాంట్రాక్టు ఇచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని బెంగాల్ సీఐడీ తెలిపింది.
తాజావార్తలు
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!