Rakesh Reddy
Author- NTV Telugu-
Bangladesh MP: హనీ ట్రాప్ లో చిక్కుకున్న బంగ్లాదేశ్ ఎంపీ.. ఆమెను ఎరవేసి హత్య చేశారా ?
Bangladesh MP: బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్య కేసులో హనీ ట్రాప్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ సీఐడీ అధికారి ఈ వివరాలను వెల్లడించారు. -
Singapore : విషవాయువు లీక్.. ఒక భారతీయుడు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
Singapore : సింగపూర్లో సాధారణ ట్యాంక్ను శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకేజీ కారణంగా భారతీయ పౌరుడు (40) గురువారం మరణించాడు. అయితే భారత పౌరుడు ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. -
Ibrahim Raisi : ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ మృతికి కారణం ఇదే.. కమిటీ నివేదిక
Ibrahim Raisi : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిపై పలు పుకార్లు వినిపిస్తున్నాయి. అతని మరణం ఇజ్రాయెల్ చేసిన పెద్ద కుట్రలో భాగమని కొందరు చెబుతుండగా, మరికొందరు అతని మరణం వెనుక ఇరాన్ ప్రజలు ఉన్నారని పేర్కొంటున్నారు. -
Ambala Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 20 మందికి పైగా గాయాలు
Ambala Road Accident: ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. -
Loksabha Elections : 60వేల మంది పోలీసులు, 51 కంపెనీల సెంట్రల్ ఫోర్స్… ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత
Loksabha Elections : మే 25న ఢిల్లీలో ఓటింగ్కు ఢిల్లీ పోలీసులు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల రోజున ఢిల్లీలో దాదాపు 60 వేల మంది పోలీసులు భద్రత బాధ్యతలు చేపట్టనున్నారు. -
Bird Flu : జార్ఖండ్ తర్వాత కేరళలో విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ .. అప్రమత్తమైన యంత్రాంగం
Bird Flu : జార్ఖండ్ తర్వాత, ఇప్పుడు కేరళలోని పౌల్ట్రీ ఫామ్లలో బర్డ్ ఫ్లూ నిర్ధారించబడింది. మానర్కాడ్లోని ప్రభుత్వ ప్రాంతీయ కోళ్ల ఫారమ్లో ఏవియన్ ఫ్లూ (H5N1) వ్యాప్తి చెందినట్లు జిల్లా యంత్రాంగం ధృవీకరించింది. -
Spain : రెస్టారెంట్ పైకప్పు కూలి.. నలుగురు మంది మృతి, 20 మందికి గాయాలు
Spain : స్పెయిన్లోని ప్రముఖ పర్యాటక ద్వీపం మజోర్కాలో రెస్టారెంట్ పైకప్పు కూలి నలుగురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. -
Turkish President Erdogan : ప్రపంచం మరో యుద్ధాన్ని ఎదుర్కొవాల్సి వస్తుంది.. టర్కీ అధ్యక్షుడు
Turkish President Erdogan : ఇజ్రాయెల్పై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ మరోసారి మండిపడ్డారు. ఇంటర్నేషనల్ బెనివలెన్స్ అవార్డ్స్ ఈవెంట్లో ఎర్డోగన్ పాల్గొన్నారు. -
Anwarul Azim : బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల కాంట్రాక్టు.. ఇంతకు చంపించింది ఎవరంటే ?
Anwarul Azim : బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్యకేసులో పెద్ద విషయం బట్టబయలైంది. ఈ హత్యకు ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ స్నేహితుడు సుమారు రూ.5 కోట్ల కాంట్రాక్టు ఇచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని బెంగాల్ సీఐడీ తెలిపింది. -
Aravind Kejriwal: పోలీసుల కోసం తల్లిదండ్రులతో రెడీగా ఉన్న కేజ్రీవాల్
Aravind Kejriwal: స్వాతి మలివాల్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు తీరే సూచనలు కనిపించడం లేదు. ఢిల్లీ పోలీసులు అతని తల్లిదండ్రులను విచారించాలనుకుంటున్నారని అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ట్విట్టర్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..