Rakesh Reddy
Author- NTV Telugu-
Aravind Kejriwal: పోలీసుల కోసం తల్లిదండ్రులతో రెడీగా ఉన్న కేజ్రీవాల్
Aravind Kejriwal: స్వాతి మలివాల్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు తీరే సూచనలు కనిపించడం లేదు. ఢిల్లీ పోలీసులు అతని తల్లిదండ్రులను విచారించాలనుకుంటున్నారని అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. -
Ibrahim Raisi : ఆ 1.30 సెకన్లలోనే రైసీ మృతి మిస్టరీ దాగి ఉంది.. అనుమానం నిజమేనా?
Ibrahim Raisi : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ దుర్ఘటనపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాన్వాయ్లో పాల్గొన్న రెండు హెలికాప్టర్ల అధికారులు నివేదిక ఇచ్చారు. -
Uttarakhand : పోలీసుల అత్యుత్సాహం.. నేరుగా ఆసుపత్రి ఓపీడీలోకి జీపు
Uttarakhand : ఉత్తరాఖండ్లోని రిషికేశ్ ఎయిమ్స్లోని నాలుగో అంతస్తులోని జనరల్ వార్డులోకి పోలీసు జీపు రావడంతో కలకలం రేగింది. జీపుకు దారి కల్పించేందుకు రోగుల స్ట్రెచర్లను తొలగించారు. -
Mexico Stage Collapse : మెక్సికోలో స్టేజ్ కూలి తొక్కిసలాట.. ఐదుగురు మృతి, 50మందికి పైగా గాయాలు
Mexico Stage Collapse : ప్రస్తుతం మెక్సికోలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జూన్ 2న దేశంలో ఓటింగ్ జరగనుంది. దీని కోసం అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నాయి. -
Nikki Haley : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు నిక్కీ హేలీ మద్దతు
Nikki Haley : నవంబర్లో జరగనున్న ఎన్నికల్లో తాను డొనాల్డ్ ట్రంప్కు ఓటు వేస్తానని రిపబ్లికన్ పార్టీ మాజీ అధ్యక్ష అభ్యర్థి నిక్కీ హేలీ బుధవారం చెప్పారు. -
Prajwal Revanna : ప్రజ్వల్ రేవణ్ణ పాస్పోర్ట్ రద్దు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ చర్యలు
Prajwal Revanna : జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ డిప్లమాటిక్ పాస్పోర్ట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. -
Uttarpradesh : నెల రోజుల్లో రూ.35లక్షల చక్కెరను ఖాళీ చేసిన కోతులు
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కోతులు నెల రోజుల్లో రూ.35 లక్షల చక్కెరను మాయం చేశాయి. -
Madhyapradesh : పెళ్లాం ఫ్రెండ్స్ పై కన్నేసిన కీచకుడు… డీప్ఫేక్ ఫోటోలు క్రియేట్ చేసి బ్లాక్ మెయిల్
Madhyapradesh : మధ్యప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి మహిళల డీప్ఫేక్ ఫోటోలను రూపొందించాడు. నిందితుడు షాజాపూర్ మున్సిపల్ కౌన్సిల్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. -
Gunfire : లినెన్ కంపెనీలో మాజీ ఉద్యోగి కాల్పులు.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Gunfire : అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన ఫిలడెల్ఫియా సమీపంలో బుధవారం ఒక నార కంపెనీలో మాజీ ఉద్యోగి జరిపిన కాల్పుల్లో కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించారు.. -
Loksabha Elections : 889 అభ్యర్థులు, 58 సీట్లు, 8 రాష్ట్రాలు…ఆరో దశ ప్రచారం నేటితో క్లోజ్
Loksabha Elections : లోక్సభ 6వ దశ ఎన్నికలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. మే 25న జరగనున్న ఓటింగ్కు సంబంధించి ఎన్నికల సందడి ఈరోజు అంటే గురువారం సాయంత్రం 5 గంటలకు ఆగిపోతుంది.
తాజావార్తలు
-
Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి!
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
-
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!