Delhi Water Crisis : నీటి ఎద్దడితో ఇబ్బందుల్లో ఢిల్లీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు
Delhi Water Crisis : నీటి ఎద్దడితో సతమతమవుతున్న రాజధాని ఢిల్లీ ఇప్పుడు దాహార్తిని తీర్చుకునేందుకు కొత్త మార్గం వెతుక్కోవాల్సి వస్తోంది. ఎందుకంటే 137 క్యూసెక్కుల అదనపు నీటికి సంబంధించి హిమాచల్ ఇప్పుడు యూ-టర్న్ తీసుకుంది. తమకు ఎక్కువ నీరు లేదని హిమాచల్ పక్షం సమాధానం ఇచ్చింది. దీంతో తమకు అదనపు నీరు లభిస్తుందని ఢిల్లీ ప్రభుత్వం హిమాచల్పై పెట్టుకున్న ఆశలు అడియాసలు అయ్యాయి. దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఎగువ నదీ జలాల బోర్డు అధికారులను యమునానగర్కు పంపింది. వారు మూడు రోజుల పాటు హత్నికుండ్ బ్యారేజీ వద్ద మకాం వేశారు.
హిమాచల్ కూడా అదనపు నీటిని అందించడానికి నిరాకరించడంతో వారి ఆశలు గల్లంతయ్యాయి. ఢిల్లీ నీటి సంక్షోభానికి సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని, ఆ తర్వాత హిమాచల్ ప్రభుత్వం ఢిల్లీకి 137 క్యూసెక్కుల నీటిని అందజేస్తామని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. యమునానగర్ నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆర్ఎస్ మిట్టల్ మాట్లాడుతూ, హిమాచల్ నీరు ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలిసిందన్నారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
Read Also:Hanuman Chalisa: హనుమాన్ చాలీసా వింటే మీ సమస్యలన్నీ పటాపంచలైపోతాయి
యూపీ, హర్యానాకు నీరు వెళ్తోంది
ఆర్ఎస్ మిట్టల్ మాట్లాడుతూ, హిమాచల్ ప్రభుత్వం నీరు ఇవ్వకపోవడానికి నీటి కొరతే కారణమని పేర్కొంది. హత్నికుండ్ బ్యారేజీ వద్ద 2497 క్యూసెక్కుల నీరు నమోదైందని ఆయన తెలిపారు. ఈ నీటిని యూపీ, హర్యానాలకు పంపడంతోపాటు కొంత నీటిని ఢిల్లీకి కూడా మళ్లించారు. ఈ విషయమై ఆమ్ ఆద్మీ పార్టీ…. భారతీయ జనతా పార్టీ నీచ రాజకీయాలు చేస్తోందని ఆరోపించింది.
బీజేపీపై ఆప్ ఆరోపణ
దీనిపై సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రతికూల రాజకీయాలు చేస్తోందని, యమునా నదిలో నీటి సరఫరాను నిలిపివేస్తోందని మరోసారి ఆరోపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత హిమాచల్ ప్రదేశ్ విడుదల చేసిన 137 క్యూసెక్కుల నీరు ఇంకా ఢిల్లీకి చేరలేదని పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ పేర్కొన్నారు.
Read Also:Vijay Sethupathi : ఆ సినిమాకు చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాను..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో