Rakesh Reddy
Author- NTV Telugu-
Uttar Pradesh : భర్త వేరే కలర్ లిప్ స్టిక్ తెచ్చాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భార్య
Uttar Pradesh : చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. కాకపోతే తర్వాత వారి మధ్య సయోధ్య కుదురుతుంది. లిప్స్టిక్ విషయంలో భార్యాభర్తలు గొడవపడి విషయం పోలీసులకు చేరింది. -
Ratna Bhandar : ఇంతకీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారంలో ఏం దొరికింది ?
Ratna Bhandar : 12వ శతాబ్దంలో నిర్మించిన జగన్నాథ ఆలయ రత్న భాండాగారంలోని సంపద లెక్కింపు మొదలైంది. నిన్న మధ్యాహ్నం ఓ శుభ ముహూర్తంలో 46 ఏళ్ల తర్వాత ఈ రత్న భాండాగారం తలుపు తెరుచుకుంది. -
Bihar : స్కూల్కు నాలుగు రోజుల్లో 44పాములు.. టీచర్లు, స్టూడెంట్స్ బంద్
Bihar : బీహార్ పాఠశాలలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సైతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకే పాఠశాలలో విద్యార్థులకు బదులుగా పాములు సంచరించాయి. -
EURO Cup Final: నాలుగో సారి యూరోపియన్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న స్పెయిన్
EURO Cup Final: యూరో కప్ ఫైనల్లో ఇంగ్లండ్ను 2-1 తేడాతో ఓడించి స్పెయిన్ రికార్డు స్థాయిలో నాలుగోసారి యూరోపియన్ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. -
Somalia : సోమాలియాలో బాంబు పేలుడు.. ఐదుగురు మృతి, 20 మందికి గాయాలు
Somalia : సోమాలియా రాజధాని మొగదిషులోని ఓ కేఫ్లో జరిగిన భారీ పేలుడులో ఐదుగురు మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. యూరో 2024 టోర్నీ ఫైనల్ను కొందరు వీక్షిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. -
Ratan Bhanadar : 46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరీ జగన్నాథ దేవాలయం రత్న భాండాగారం
Ratan Bhanadar : ఒడిశా ప్రభుత్వం 46 ఏళ్ల తర్వాత మరోసారి జగన్నాథ ఆలయ ఖజానాను తెరవబోతోంది. ఈ నిధిలో ఉన్న నగలు, ఇతర విలువైన వస్తువుల జాబితాను సిద్ధం చేస్తారు. -
Trump Rally Shooting: 20ఏళ్ల యువకుడు, 120మీటర్ల దూరం.. ఏఆర్ 15 రైఫిల్ తో ట్రంప్ పై కాల్పులు
Trump Rally Shooting: పెన్సిల్వేనియాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ సందర్భంగా కాల్పులు జరిపిన సంఘటనలో ఒకరు మరణించారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ట్రంప్ కుడి చెవి పైభాగంలో బుల్లెట్ దూసుకుపోయింది. -
Viral News : కలియుగ సావిత్రి.. గాయపడిన భర్తను ఆసుపత్రికి మోసుకెళ్లిన మహిళ
Viral News : భార్యాభర్తల మధ్య సాంగత్యం, ప్రేమ చనిపోయినంత వరకు ఉంటాయని అంటారు. ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో హృదయాన్ని హత్తుకునే చిత్రం ఒకటి వెలుగులోకి వచ్చింది. -
Rajasthan : పట్టాలపై రీలు చేస్తుండగా రైలు రావడంతో బ్రిడ్జీపై నుంచి దూకిన భార్యాభర్తలు
Rajasthan : రాజస్థాన్లోని రాజ్సమంద్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భార్యాభర్తలు గోరంఘాట్ వంతెనపై రీలు చేస్తున్నారు. ఇంతలో ఎదురుగా రైలు వచ్చింది. -
Google : మీ డేటా ఎవరి చేతుల్లోనైనా పడిందా.. ఫ్రీగా చెక్ చేస్కోవచ్చు
Google : ప్రస్తుత హైటెక్ యుగం నడుస్తోంది. ఇంటర్నెట్ వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఇంటర్నెట్లో ఏది ఓపెన్ చేయాలన్నా పేరు, మొబైల్ నెంబర్, ఇతర వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయడం కామన్ అయిపోయింది.
తాజావార్తలు
-
CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అధినేతలు… రైట్ రాయల్గా బతకాలి..
-
Minapa Vadalu : కరకరలాడే మసాలా మినప వడలు.. మినపప్పుతో ఇలా చేస్తే ఆ రుచే వేరు.!
-
RCB vs GT: టాస్ గెలిచిన బెంగళూరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు రైతులను కూడా మోసం చేశారు.. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇచ్చారు..?
-
PSL 2026: పాకిస్థాన్కు బంగ్లాదేశ్ గట్టి దెబ్బ.. లీగ్ మధ్యలోనే ముస్తఫిజుర్ రెహమాన్ తొలగింపు
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!