Rakesh Reddy
Author- NTV Telugu-
Uttar Pradesh : భర్త వేరే కలర్ లిప్ స్టిక్ తెచ్చాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భార్య
Uttar Pradesh : చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. కాకపోతే తర్వాత వారి మధ్య సయోధ్య కుదురుతుంది. లిప్స్టిక్ విషయంలో భార్యాభర్తలు గొడవపడి విషయం పోలీసులకు చేరింది. -
Ratna Bhandar : ఇంతకీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారంలో ఏం దొరికింది ?
Ratna Bhandar : 12వ శతాబ్దంలో నిర్మించిన జగన్నాథ ఆలయ రత్న భాండాగారంలోని సంపద లెక్కింపు మొదలైంది. నిన్న మధ్యాహ్నం ఓ శుభ ముహూర్తంలో 46 ఏళ్ల తర్వాత ఈ రత్న భాండాగారం తలుపు తెరుచుకుంది. -
Bihar : స్కూల్కు నాలుగు రోజుల్లో 44పాములు.. టీచర్లు, స్టూడెంట్స్ బంద్
Bihar : బీహార్ పాఠశాలలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సైతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకే పాఠశాలలో విద్యార్థులకు బదులుగా పాములు సంచరించాయి. -
EURO Cup Final: నాలుగో సారి యూరోపియన్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న స్పెయిన్
EURO Cup Final: యూరో కప్ ఫైనల్లో ఇంగ్లండ్ను 2-1 తేడాతో ఓడించి స్పెయిన్ రికార్డు స్థాయిలో నాలుగోసారి యూరోపియన్ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. -
Somalia : సోమాలియాలో బాంబు పేలుడు.. ఐదుగురు మృతి, 20 మందికి గాయాలు
Somalia : సోమాలియా రాజధాని మొగదిషులోని ఓ కేఫ్లో జరిగిన భారీ పేలుడులో ఐదుగురు మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. యూరో 2024 టోర్నీ ఫైనల్ను కొందరు వీక్షిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. -
Ratan Bhanadar : 46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరీ జగన్నాథ దేవాలయం రత్న భాండాగారం
Ratan Bhanadar : ఒడిశా ప్రభుత్వం 46 ఏళ్ల తర్వాత మరోసారి జగన్నాథ ఆలయ ఖజానాను తెరవబోతోంది. ఈ నిధిలో ఉన్న నగలు, ఇతర విలువైన వస్తువుల జాబితాను సిద్ధం చేస్తారు. -
Trump Rally Shooting: 20ఏళ్ల యువకుడు, 120మీటర్ల దూరం.. ఏఆర్ 15 రైఫిల్ తో ట్రంప్ పై కాల్పులు
Trump Rally Shooting: పెన్సిల్వేనియాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ సందర్భంగా కాల్పులు జరిపిన సంఘటనలో ఒకరు మరణించారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ట్రంప్ కుడి చెవి పైభాగంలో బుల్లెట్ దూసుకుపోయింది. -
Viral News : కలియుగ సావిత్రి.. గాయపడిన భర్తను ఆసుపత్రికి మోసుకెళ్లిన మహిళ
Viral News : భార్యాభర్తల మధ్య సాంగత్యం, ప్రేమ చనిపోయినంత వరకు ఉంటాయని అంటారు. ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో హృదయాన్ని హత్తుకునే చిత్రం ఒకటి వెలుగులోకి వచ్చింది. -
Rajasthan : పట్టాలపై రీలు చేస్తుండగా రైలు రావడంతో బ్రిడ్జీపై నుంచి దూకిన భార్యాభర్తలు
Rajasthan : రాజస్థాన్లోని రాజ్సమంద్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భార్యాభర్తలు గోరంఘాట్ వంతెనపై రీలు చేస్తున్నారు. ఇంతలో ఎదురుగా రైలు వచ్చింది. -
Google : మీ డేటా ఎవరి చేతుల్లోనైనా పడిందా.. ఫ్రీగా చెక్ చేస్కోవచ్చు
Google : ప్రస్తుత హైటెక్ యుగం నడుస్తోంది. ఇంటర్నెట్ వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఇంటర్నెట్లో ఏది ఓపెన్ చేయాలన్నా పేరు, మొబైల్ నెంబర్, ఇతర వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయడం కామన్ అయిపోయింది.
తాజావార్తలు
-
Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు సవాల్..
-
Trump: ఇరాన్పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
-
Axar Patel: టీ20ల్లో జీరో.. వన్డేల్లో హీరో.. మార్పుకు కారణం ఏంటో చెప్పిన అక్షర్ పటేల్..
-
TMC CRISIS: మమతా బెనర్జీకి మరో షాక్.. కీలక విధేయుడి రాజీనామా..
-
Dil Raju: న్యాచురల్ స్టార్ నానికి రూ.110 కోట్ల ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు.. ఇది నిజమేనా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!