Rakesh Reddy
Author- NTV Telugu-
Aravind Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్పై ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ
Aravind Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ, సీబీఐల దర్యాప్తు పూర్తయింది. కేజ్రీవాల్పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చర్యలు ముమ్మరం చేసింది. -
Rahul Gandhi : బడ్జెట్పై లోక్ సభలో తన అభిప్రాయాలను సమర్పించనున్న రాహుల్ గాంధీ
Rahul Gandhi : కాంగ్రెస్ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈరోజు అంటే సోమవారం పార్లమెంటులో తన అభిప్రాయాలను తెలియజేయవచ్చు. -
Stock Market Record : స్టాక్మార్కెట్లో తుపాను.. కొత్త శిఖరాగ్రానికి సెన్సెక్స్, నిఫ్టీ ఫ్యూచర్స్
Stock Market Record : మార్కెట్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్, నిఫ్టీ కొత్త ఆల్ టైమ్ గరిష్టాలను నమోదు చేశాయి. ఎన్ఎస్ఇ నిఫ్టీ 24,980.45కి చేరగా, బిఎస్ఇ సెన్సెక్స్ 81,749.34 వద్ద సరికొత్త చరిత్రాత్మక శిఖరాన్ని తాకింది. -
Pakistan : పాకిస్థాన్లో రెండు తెగల మధ్య ఘర్షణ.. 36 మంది మృతి, 162 మందికి గాయాలు
Pakistan : పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని కుర్రం జిల్లాలో ఒక భూమిపై రెండు గిరిజన సమూహాల మధ్య జరిగిన సాయుధ పోరాటంలో కనీసం 36 మంది మరణించారు.. -
Age Gap : ఏజ్ తక్కువని పెళ్లి చేసుకున్న భార్య.. చీటింగ్ కేసు పెట్టిన భర్త
Age Gap : గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ భర్త తన భార్యపై చీటింగ్ కేసు పెట్టాడు. భార్య తనను నమ్మించి మోసం చేసిందని భర్త ఆరోపించాడు. -
Delhi: ఢిల్లీ కోచింగ్ సెంటర్ మృతుల్లో తెలంగాణ వాళ్లు లేరు.. క్లారిటీ ఇచ్చిన ఐఏఎస్ గౌరవ్ ఉప్పల్
Delhi: ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో నీటిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. విద్యార్థుల మృతితో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. -
China Floods : చైనాలో భారీ వర్షాలు.. 15 మంది మృతి, ఆరుగురికి గాయాలు
China Floods : చైనాలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో బీభత్సం నెలకొంది. గమేమీ ఉష్ణమండల తుఫాను దాటికి నిరంతరం భారీ వర్షాలు కొండచరియలు విరిగిపడ్డాయి. -
Girls Home Delivery: ఒక్క ఫోన్ చేస్తే చాలు అమ్మాయిలు హోం డెలివరీ.. చేసేది ఎవరో తెలుసా ?
Girls Home Delivery: జార్ఖండ్ రాష్ట్రంలో వ్యభిచారం కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుని వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. -
Libya Floods : వరదలకు కారణం వాళ్లే..12 మంది అధికారులకు 27ఏళ్ల జైలు శిక్ష
Libya Floods : గత ఏడాది రెండు ఆనకట్టలు కూలిన ఘటనలో 12 మంది ప్రస్తుత, మాజీ అధికారులకు లిబియా కోర్టు ఆదివారం 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆనకట్ట తెగిపోవడం వల్ల నగరం మధ్యలో అనేక మీటర్ల ఎత్తులో వరద ఉధృతి ఏర్పడి వేలాది మంది మరణించారు. -
Delhi : ఢిల్లీలో ముగ్గురు సివిల్ సర్వీస్ అభ్యర్థుల మరణం తర్వాత 13కోచింగ్ సెంటర్లు సీజ్
Delhi : ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్లో జరిగిన కోచింగ్ ప్రమాదం తర్వాత ఎంసీడీ రంగంలోకి దిగింది. నిబంధనలను ఉల్లంఘించి బేస్మెంట్లో నిర్వహిస్తున్న 13 కోచింగ్ సెంటర్లకు సీల్ చేసే ప్రక్రియను ఎంసీడీ ప్రారంభించింది.
తాజావార్తలు
-
Vaibhav Parents: ‘అతడిని అలా వదిలేయకండమ్మా’.. వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్..
-
Health Tips : గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారా? ఇంటి చిట్కాలను ఇలా ఒక సారి ట్రై చెయ్యండి.!
-
Gaza War: గాజాను స్వాధీనం చేసుకోండి.. సైన్యానికి నెతన్యాహూ ఆదేశం..
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..
-
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!