Rakesh Reddy
Author- NTV Telugu-
Delhi : లోపల వైఫై, జీపీఎస్, సీసీటీవీ..ఢిల్లీలోని సామాన్య ప్రజల కోసం స్పెషల్ బస్సు సర్వీసు
Delhi : ఢిల్లీలోని ప్రజలకు కాలుష్యం నుంచి ఉపశమనం కల్పించేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి.. -
Mobile Phones : ఫోన్ ఎక్కువగా మాట్లాడడానికి.. బ్రెయిన్ క్యాన్సర్ కు సంబంధం లేదు
Brain Cancer New Study: ప్రస్తుతం ఎక్కడ చూసినా స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగిస్తున్నారు. ఇంటి నుంచి ఆఫీసు వరకు ఎక్కడ చూసినా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు వాడుతూనే కనిపిస్తున్నారు. -
Sheikh Hasina : కష్టాల్లో కూరుకుపోయిన షేక్ హసీనా… బంగ్లాదేశ్లో మరో రెండు కేసులు
Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కష్టాలు తీరే సూచనలు కనిపించడం లేదు. ఇప్పుడు ఆమెపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. -
Georgia : జార్జియా స్కూల్లో కాల్పులు.. నలుగురు మృతి, పలువురికి గాయాలు
Georgia : జార్జియాలోని ఓ పాఠశాలలో కాల్పుల ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన బారో కౌంటీలోని అపాలాచీ హైస్కూల్లో చోటుచేసుకుంది. పాఠశాల "హార్డ్ లాక్డౌన్" లో ఉంచారు. -
Aravind Kejriwal : నేడు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ
Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో తనను సీబీఐ అరెస్టు చేయడాన్ని కేజ్రీవాల్ పిటిషన్లో సవాలు చేశారు. -
Nigeria : నైజీరియాలో బోకోహరమ్ ఉగ్రదాడి..100 మందికి పైగా మృతి
Nigeria : ఈశాన్య నైజీరియాలో అనుమానిత బోకో హరామ్ తీవ్రవాదులు ఘోరమైన దాడికి పాల్పడ్డారు. కనీసం 100 మంది గ్రామస్థులు మరణించారు. ఈ సంఘటన ఆదివారం యోబెలోని తర్మువా కౌన్సిల్ ప్రాంతంలో జరిగింది. -
Bihar : షాకింగ్.. పిల్లలకు పెట్టే భోజనంలో చనిపోయిన బల్లి
Bihar : బీహార్లోని కిషన్గంజ్లో ఉన్న పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో బల్లి కనిపించడంతో పాఠశాల మొత్తం గందరగోళ వాతావరణం నెలకొంది. -
2 Rupees : రెండు రూపాయలు చెల్లించని పోలీసులు.. కోర్టును ఆశ్రయించిన బీఎస్ఎన్ఎల్
2 Rupees : ఉత్తరప్రదేశ్ పోలీసుల కారణంగా బీఎస్ఎన్ఎల్ కంపెనీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. -
Jammu Kashmir : కాశ్మీర్లో రాహుల్ గాంధీ ర్యాలీ.. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ?
Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరులో విజయం సాధించేందుకు పార్టీల పోరు మొదలైంది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం నుంచి పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. -
Australia : 12 రోజుల్లో 10 రాత్రి షిఫ్టులు… నిద్రపోయిన విమాన ట్రాఫిక్ నియంత్రణ సిబ్బంది.. కట్ చేస్తే
Australia : మీరు విమానంలో కూర్చున్నప్పుడు, మీకు సురక్షితంగా ల్యాండింగ్ జరగాలని.. మీ గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవాలని ఆ ఒక్క విషయమే ప్రార్థిస్తారు. అయితే విమానం ల్యాండింగ్ సమయంలో ట్రాఫిక్ను నియంత్రించే వ్యక్తి నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?
తాజావార్తలు
-
Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
-
Mohsin Khan: “మెయిడెన్ ఓవర్.. ఆపై వికెట్”.. వైభవ్ జోరుకు బ్రేక్ వేసిన లక్నో పేసర్.. మునుపెన్నడూ జరగలే!
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపికా అవుట్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!
-
CM Revanth Reddy: ఎంవోయూల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
-
IRS Officer Daughter Murder: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ! వెలుగులోకి సంచలన విషయాలు
ట్రెండింగ్
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?