Rakesh Reddy
Author- NTV Telugu-
Andrapradesh : పెళ్లై ఐదేళ్లయిన పిల్లల్లేరు.. కానీ ఇప్పుడు ఒకే కాన్పులో ముగ్గురు
Andrapradesh : భగవంతుని ఆశీర్వాదం లభిస్తే ప్రతి కోరిక నెరవేరుతుందని.. అందుకోసం వేచి ఉండటం చాలా కాలం, బాధాకరంగా ఉంటుందని చెబుతారు. -
Uttarpradesh : తోడేళ్ల దాడులకు నిస్సహాయంగా చూస్తున్న వ్యవస్థ.. 10మంది మృతి
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో నరమాంస భక్షక తోడేళ్ల భీభత్సం ఆగడం లేదు. అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఆదివారం ఇక్కడ ఓ అమాయక బాలిక, వృద్ధురాలిపై తోడేలు దాడి చేసింది. -
Kolkata Doctor Case : రక్తంతో తడిసి పోయిన డాక్టర్ ను చూశానంతే.. కోల్ కతా కేసులో నిందితుడు యూటర్న్
Kolkata Doctor Case : కోల్కతాలోని ప్రభుత్వ ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హత్య చేసిన కేసులో అరెస్టయిన సంజయ్ రాయ్ యూ-టర్న్ తీసుకున్నాడు. -
Russia Ukraine War : ఉక్రెయిన్ డ్రోన్ దాడి తరువాత.. రష్యా క్షిపణులతో ఎటాక్.. 47మంది మృతి
Russia Ukraine War : ఉక్రెయిన్ రష్యా యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. రెండు వైపులా నిరంతరం ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్పై రష్యా ఆధిపత్యం చెలాయిస్తోంది. -
Russia Ukraine War : అర్థరాత్రి రష్యా పై 150కి పైగా డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్
Russia Ukraine War : మాస్కో నగరంలో రెండు డ్రోన్లు.. మాస్కో పరిసరాల్లో తొమ్మిది సహా 158 ఉక్రేనియన్ డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు రాత్రిపూట కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. -
Rahul Gandhi : ఫేక్ వార్తలపై కాంగ్రెస్ అప్రమత్తం.. దేశవ్యాప్తంగా క్విక్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు
Rahul Gandhi : తప్పుడు వార్తలపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. కాంగ్రెస్ లీగల్ టీమ్ సమావేశం అనంతరం జిల్లాల వారీగా ఈ శాఖను పెద్ద ఎత్తున విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
Siddaramaiah : సోషల్ మీడియా కోసం ప్రతినెలా రూ.54 లక్షలు ఖర్చు చేస్తున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
Siddaramaiah : మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కాథిక్ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కష్టాలు తీరడం లేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
Manipur : మణిపూర్లో మళ్లీ హింస.. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి
Manipur : మణిపూర్లో సెప్టెంబర్ 1 ఆదివారం మరోసారి హింసాత్మక ఘటనకు సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో అనుమానిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు మరణించగా, -
Accident : బార్లోకి దూసుకెళ్లిన ట్రక్.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
Accident : కరీబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్లోని బార్లోకి ట్రక్కు దూసుకెళ్లడంతో కనీసం 11 మంది మరణించారు.. 30 మందికి పైగా గాయపడ్డారు. -
Madhyapradesh : పోహా చేయనన్న భర్త.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న భార్య
Madhyapradesh : పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఎన్నో కలలు కంటారు. కొత్త వివాహంలో ఇద్దరూ ఒకరినొకరు బాగా చూసుకుంటారు. ఎందుకంటే అది ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం ఇదే.
తాజావార్తలు
-
CM Chandrababu: ఏపీ పెట్టుబడుల గమ్యస్థానం.. అభివృద్ధిపై సీఎం కీలక వ్యాఖ్యలు
-
Shruti Haasan : సొంతంగా ఇల్లు కొని ఒంటరిగా గృహప్రవేశం చేసిన శృతి హాసన్.. అసలేం జరిగింది?
-
Samay Raina: నటుడు సమయ్ రైనాకు సుప్రీంకోర్టు షాక్.. రూ.10 లక్షల జరిమానా
-
Tollywood Sequels : టాలీవుడ్ను ఊపేస్తున్న సీక్వెల్ ఫీవర్.. తారక్, చరణ్, మహేష్’ల నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
-
E20 Fuel: ఈ20 ఇంధనంపై విమర్శలకు గడ్కరీ కౌంటర్.. ఏమన్నారంటే..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!