Rakesh Reddy
Author- NTV Telugu-
Russia Ukraine War : రష్యాలో కొనసాగుతున్న యుద్ధం..15,300 మంది ఉక్రేనియన్ సైనికులు మృతి
Russia Ukraine War : రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రారంభమై రెండున్నరేళ్లకు పైగా అవుతుంది. ఉక్రేనియన్ సైన్యం రష్యా పశ్చిమ -
Sunita Williams Birthday: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పుట్టిన రోజు జరుపుకున్న సునీత విలియమ్స్
Sunita Williams Birthday: సునీతా విలియమ్స్ పేరుతో పెద్దగా పరిచయం అవసరం లేదు. భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి లక్షలాది మంది భారతీయులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. -
Maharastra : పాల్ఘర్ కెమికల్ కంపెనీలో మంటలు… ఆరుగురు ఉద్యోగులు సజీవ దహనం
Maharastra : మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని తారాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని కెమికల్ యూనిట్లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. -
PM Modi : మూడురోజుల పాటు అమెరికా పర్యటనకు ప్రధాని.. క్వాడ్ సమ్మిట్లో పాల్గొననున్న మోదీ
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఇంతకు ముందు ఆయన ఎనిమిది సార్లు అమెరికాను సందర్శించారు. -
Delhi : కేజ్రీవాల్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి, నేడు సీఎంగా అతిషి ప్రమాణం
Delhi : ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియమితులైన అతిషి ఈరోజు అంటే సెప్టెంబర్ 21వ తేదీన ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
Himachal : మసీదులో నమాజ్ చేయాలంటే గుర్తింపు కార్డు చూపించాల్సిందే
Himachal : కొంతకాలంగా హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అక్రమ మసీదులపై చర్యలు తీసుకుంటున్నారు. -
Kolkata : కోల్కతా నిరసనలో మద్యం తాగిన మహిళలు.. మంత్రి సంచలన కామెంట్స్
Kolkata : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నాయకుడు స్వపన్ దేబ్నాథ్ 'రీక్లైమ్ ది నైట్' ఉద్యమంలో తమ కుమార్తెలు ఏమి చేస్తున్నారో కుటుంబాలు చూడాలని చెప్పి కొత్త వివాదానికి తెర లేపారు. -
Singapore : సింగపూర్లోని మాల్ గేటు వద్ద భారతీయుడు చేసిన పనికి కోర్టు భారీ జరిమానా
Singapore : సింగపూర్లో భారతీయ కార్మికుడికి 400 సింగపూర్ డాలర్ల జరిమానా విధించారు. మద్యం మత్తులో బహిరంగ ప్రదేశంలో మల విసర్జన చేశాడని ఆరోపించారు. -
Land For Job Case: లాలూ యాదవ్పై కేసు నమోదు.. సీబీఐకి హోం మంత్రిత్వ శాఖ అనుమతి
Land For Job Case: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్పై జాబుకు భూమి ఇచ్చిన కేసులో విచారణ జరగనుంది. లాలూ ప్రసాద్ యాదవ్పై కేసును విచారించేందుకు సీబీఐకి కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. -
Aravind Kejriwal : జంతర్ మంతర్ వద్ద ప్రజాకోర్టును ఏర్పాటు చేయనున్న కేజ్రీవాల్
Aravind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల మోడ్లోకి వచ్చారు. సెప్టెంబర్ 22న ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ జంతాకీ అదాలత్ను నిర్వహించనుంది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?