మనుషుల్లో పెరుగుతున్న దురాశ ఇతర జీవులకు హాని కలిగిస్తోంది. అడవులు, పచ్చదనం మెల్లమెల్లగా నాశనం అవుతుండటంతో.. వన్యప్రాణులు జనజీవనంలోకి వస్తున్నాయి. రోజురోజుకు అడవులు తగ్గిపోతుండడంతో.. అక్కడ నివసించే జీవులు ఆహారం వెతుక్కుంటూ జన నివాసాలకు చేరుకోవడంతో వాటికి ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. అయితే అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
2022లో ఇంగ్లండ్లో సిక్కు ట్యాక్సీ డ్రైవర్కు చెల్లింపుల విషయంలో జరిగిన వాగ్వాదం తర్వాత యువకుడు హత్యకు గురయ్యాడు. లండన్లో జరిగిన ఈ హత్యకేసు నిందితుడికి శిక్ష పడింది. టాక్సీ డ్రైవర్ పేరు అంఖ్ సింగ్ (59). టోమాజ్ మార్గోల్ (36) అనే వ్యక్తి హత్య చేసి దోషిగా నిర్ధారించబడ్డాడు. సింగ్ హత్యకు సంబంధించి అతను ఈ వారం వోల్వర్హాంప్టన్ క్రౌన్ కోర్టులో నేరాన్ని అంగీకరించాడు.
ఇంగ్లండ్లో జరుగుతున్న వైటాలిటీ టీ20 బ్లాస్ట్లో వింత ఘటన జరిగింది. గ్లౌసెస్టర్షైర్ మరియు సోమర్సెట్ల మధ్య జరిగిన మ్యాచ్లో గ్లౌసెస్టర్షైర్ బ్యాట్స్మెన్ గ్రాంట్ రోలోఫ్సెన్ ఒక బంతిని రెండుసార్లు కొట్టాడు. కావాలని కాకుండా.. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రెండుసార్లు బంతి బ్యాట్ కు తగిలింది. ఈ మ్యాచ్లో గ్రాంట్ అర్ధ సెంచరీ చేశాడు.
బరువు తగ్గేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. రోజు వ్యాయమం, తినే ఆహార పదార్థాలలో కొన్ని చిట్కాలు పాటిస్తే తప్పకుండా బరువు తగ్గుతారు. అయితే మీరు తినే డైట్ లో పాటించే చిట్కాల్లో పొరపాట్లు చేయడంతో తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా బరువు తగ్గకుండా.. పెరుగుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఊబకాయంలో బాధపడుతున్నవారు పొట్ట ఉండటంతో అందహీనంగా కనిపిస్తారు.
ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర అవసరం. నిద్ర లేకపోవడం వల్ల అనేక ప్రమాదకరమైన వ్యాధులకు గురవుతారు. అయితే పడుకునేముందు కొన్ని ఆహారపదార్థాలు తినొద్దని వైద్యులు చెబుతున్నారు. మన శరీరానికి నిద్ర చాలా ముఖ్యమైనది. తగినంత నిద్రపోవడం వల్ల మన జీవక్రియలు సక్రమంగా పనిచేస్తాయి. ప్రతి వ్యక్తి రాత్రిపూట కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే రాత్రిపూట నిద్ర రాకపోవడం అనే సమస్యను ఎదుర్కొనే వారు చాలా మంది ఉన్నారు. అటువంటి పరిస్థితిలో మీరు రాత్రి…
బీహార్లో రైతులు సాంప్రదాయ పంటలతో పాటు ఉద్యానవన పంటలను పండిస్తున్నారు. లాంగ్ ఓక్రా, రాయల్ లిచ్చి, మఖానా మరియు పుట్టగొడుగుల ఉత్పత్తిలో బీహార్ నంబర్ వన్ రాష్ట్రంగా మారింది. అయితే ఉద్యాన పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ కూడా ఇస్తోంది.
రూ. 10,000 వరకు బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా..? అందులో 64 GB స్టోరేజ్ ఉన్న ఫోన్ దొరుకుతుందంటే ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే కొనేయండి. అయితే ఇప్పుడు అలాంటి ఓ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఆ ఫోన్ లో 128 GB ర్యామ్ కలిగి ఉంది. అన్ని క్వాలిటీ ఉన్న ఫోన్ ఏంటనుకుంటున్నారా Motorola Moto G13.
ఫైర్ బోల్ట్ యొక్క స్మార్ట్ వాచ్ ధర రూ. 2 వేల 499. ఈ వాచ్ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్లో అమ్మకానికి అందుబాటులో ఉంది. మీరు ఈ వాచ్ ను ముదురు గ్రే, నలుపు, పింక్ మరియు గ్రే రంగులలో కొనుగోలు చేయవచ్చు. ఫైర్ బోల్ట్ అపోలో 2 ఫీచర్లు విషయానికొస్తే.. తక్కువ బడ్జెట్ కస్టమర్ల కోసం లాంచ్ చేసిన ఈ వాచ్లో 1.43 అంగుళాల AMOLED డిస్ప్లే లభిస్తుంది. అంతేకాకుండా వృత్తాకార డయల్తో మెటాలిక్ బాడీ మరియు సిలికాన్ పట్టీలతో డిజైన్ చేశారు.
రిలయన్స్ జియో వినియోగదారులకు చౌకైన ప్లాన్లను అందించడమే కాకుండా సరసమైన ధరలో 4G స్మార్ట్ఫోన్లను కూడా కంపెనీ విడుదల చేసింది. 4G స్మార్ట్ ఫోన్లు ప్రారంభించిన తర్వాత.. ఇప్పుడు వినియోగదారుల కోసం 5G కనెక్టివిటీ మద్దతుతో బడ్జెట్ స్మార్ట్ఫోన్ను విడుదల చేయాలని చూస్తోంది. ఇందుకు సంబంధించి చాలారోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే Jio 5G ఫోన్కి సంబంధించి కొన్ని లీక్లు బయటపడ్డాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెస్సెజ్ లో 500 రూపాయల నోటును తీసుకోవద్దని, అందులో ఆకుపచ్చ స్ట్రిప్ను ఆర్బిఐ గవర్నర్ సంతకం దగ్గర కాకుండా గాంధీజీ చిత్రం దగ్గర ఉంచాలని పేర్కొంది. అయితే ఆ మెసేజ్ వైరల్ కావడంతో జనాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే ఎట్టకేలకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్లో ఈ విషయం పూర్తిగా ఫేక్ అని తేలింది.