Nandamuri Balakrishna: నటరత్న యన్టీఆర్ కు ఏడుగురు కొడుకులు ఉన్నా, వారిలో హరికృష్ణ, బాలకృష్ణనే ఆయన నటవారసత్వం స్వీకరించారు. అందునా బాలకృష్ణనే తండ్రిలాగా స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. సదా తన తండ్రినే స్మరించే బాలకృష్ణకు సెంటిమెంట్స్ ఎక్కువ.
Tarakaratna:తెలుగు చిత్రసీమలో నందమూరి తారక రామారావు బాణీయే ప్రత్యేకమైనది. యన్టీఆర్ నటవారసుల్లోనూ పలువురు తమ ప్రత్యేకతలు చాటుకుంటున్నారు. వారిలో నందమూరి తారకరత్న తీరే వేరని చెప్పవచ్చు. తారకరత్న నటజీవితం, వ్యక్తిగత జీవితం అన్నీ కూడా ఆసక్తి కలిగించే అంశాలే!
Brahmanandam: మొన్నటి దాకా తీరిక లేకుండా నవ్వులు పండించిన హాస్యనటబ్రహ్మ బ్రహ్మానందం ఇప్పటికీ తన దరి చేరిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తూనే ఉన్నారు. నవ్వులు మన సొంతం చేస్తూనే ఉన్నారు. కేవలం నటించడమే కాదు, తనలో చిత్రలేఖనం అనే కళ కూడా పరిపూర్ణంగా ఉందని చాటుకున్నారు బ్రహ్మానందం.
Brahmachari:నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత జంటగా నటించిన చిత్రం 'బ్రహ్మచారి'. ఏయన్నార్ కు అతి సన్నిహితులు, తరువాత ఆయనకు వియ్యంకుడు అయిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ఎ.వి. సుబ్బారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎ.వి.సుబ్బారావు అంటే జయలలితకు కూడా ఎంతో గౌరవం.
B.Vittalacharya:ప్రస్తుతం ఎక్కడ చూసినా 'Law of Attraction' గురించిన చర్చ సాగుతోంది. ఈ సూత్రం ప్రకారం - మనం positive గా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుందని, negative గా యోచిస్తే చెడు ఎదురవుతుందని అంటారు.
తెలుగునాట మేటినాయికగా రాణించిన జమున హిందీ చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించారు. తెలుగులో విజయాసంస్థ నిర్మించిన 'మిస్సమ్మ'లో సావిత్రి చెల్లెలుగా జమున నటించారు.
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుకు హిట్ పెయిర్ గా సాగారు జమున. అన్నపూర్ణ వారి తొలి చిత్రం 'దొంగరాముడు'లో ఏయన్నార్ కు చెల్లెలిగా నటించారు జమున. తరువాత "మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ" చిత్రాలలో ఏయన్నార్ కు జోడీగా అభినయించారామె.
మహానటుడు యన్.టి. రామారావు పేరు తలచుకోగానే అనితరసాధ్యంగా ఆయన పోషించిన శ్రీకృష్ణుని పాత్రనే ముందుగా తెలుగువారి మదిలో మెదలుతుంది. అదే తీరున జమున పేరు తలచుకోగానే ఆమె ధరించిన సత్యభామ పాత్ర జనానికి గుర్తు రాకుండా ఉండదు.
మాస్ మహరాజా రవితేజ ఓ సినిమాలో ఉన్నారంటే, అందులో ఆయన పాత్ర వినోదం భలేగా పండిస్తుందని ప్రేక్షకులు భావిస్తారు. అందుకు తగ్గట్టుగానే రవితేజ కూడా ఎంటర్ టైన్ మెంట్ కే పెద్ద పీట వేస్తూ సాగుతున్నారు.