Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author - NTV WebDesk

NTV WebDesk

Author- NTV Telugu
    • లైవ్‌:  తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి
      Top Story

      లైవ్‌: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి

    • పంజాబ్‌లో ఎస్ 400 మోహ‌రింపు…
      Top Story

      పంజాబ్‌లో ఎస్ 400 మోహ‌రింపు…

      ర‌ష్యానుంచి ఎస్ 400 ట్యాంకుల‌ను భార‌త్ దిగుమ‌తి చేసుకున్న‌ది.  మూడేళ్ల క్రిత‌మే రెండు దేశాల మ‌ధ్య ఒప్పందం జ‌రిగింది.  అన్ని ఆటంకాల‌ను దాటుకొని మొద‌టి బ్యాచ్ ఎస్ 400 ట్యాంకులు ఇండియాకు చేరుకున్నాయి.  ఎస్ 400 ట్ర‌యాంఫ్ గ‌గ‌న‌త‌ల ర‌క్ష‌ణ‌శ్రేణి వ్య‌వ‌స్థ‌ను తొలి స్వాడ్ర‌న్‌ను పంజాబ్ సెక్టార్‌లో మోహ‌రిస్తున్నారు.  పాక్, చైనా దేశాల నుంచి ఎలాంటి ముప్పు ఎదురైనా ఎదుర్కొనేందుకు ధీటుగా వీటిని పంజాబ్ సెక్టార్‌లో మోహ‌రిస్తున్నారు.   Read: వ‌చ్చే ఏడాది కూడా ఇంటినుంచే విధులు… […]
    • వ‌చ్చే ఏడాది కూడా ఇంటినుంచే విధులు…
      Top Story

      వ‌చ్చే ఏడాది కూడా ఇంటినుంచే విధులు…

      క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచం కోలుకోలేదు.  సార్స్ కోవ్ 2, డెల్టా, ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ భ‌య‌పెడుతూనే ఉన్న‌ది.  వ్యాక్సినేష‌న్ త‌రువాత క‌రోనా మ‌హమ్మారి కేసులు త‌గ్గిపోతాయి వ‌చ్చే ఏడాది నుంచి తిరిగి ఉద్యోగుల‌ను ఆఫీసుల‌కు ర‌ప్పించే ప్ర‌య‌త్నం చేయ‌వ‌చ్చ‌ని కంపెనీలు భావించాయి.  డెల్టా నుంచి పూర్తిగా కోలుకోక ముందే ఒమిక్రాన్ ప్ర‌భావం చూపించ‌డం మొద‌లైంది  కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  యూరప్‌, అమెరికా దేశాల్లో ఒమిక్రాన్ విజృంభిస్తోంది.  ఆసియా దేశాల్లోనూ క్ర‌మంగా కేసులు […]
    • కోల్‌క‌తా మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ క్లీన్‌స్వీప్‌…
      Top Story

      కోల్‌క‌తా మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ క్లీన్‌స్వీప్‌…

      ఇటీవ‌లే కోల్‌క‌తా మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు ఎన్నిక‌లు జ‌రగాయి.  ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి కౌంటింగ్ ఉద‌యం నుంచి ప్రారంభమైంది.  ఉద‌యం నుంచి ఫ‌లితాలు తృణ‌మూల్ కాంగ్రెస్‌కు అనుకూలంగా వ‌స్తున్నాయి.  144 వార్డులున్న కోల్‌క‌తా కార్పొరేష‌న్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ 7 చోట్ల విజ‌యం సాధించి 114 చోట్ల లీడింగ్‌లో కొన‌సాగుతోంది.  ప్ర‌తిప‌క్షంలో ఉన్న బీజేపీ కేవ‌లం 4 చోట్ల మాత్రమే లీడింగ్‌లో ఉన్న‌ది.  కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు త‌లా రెండు చోట్ల లీడింగ్‌లో కొన‌సాగుతున్నారు.   Read: వైర‌ల్‌: నెటిజన్ల […]
    • వైర‌ల్‌:  నెటిజన్ల మ‌న‌సు దోచిన దున్న‌పోతు…
      Top Story

      వైర‌ల్‌: నెటిజన్ల మ‌న‌సు దోచిన దున్న‌పోతు…

      అవ‌త‌ల వ్య‌క్తులు ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు ఆదుకోవ‌డం మ‌నిషి నైజం.  అయితే, ఇటీవ‌ల కాలంలో ఆ మాన‌వ‌త్వం చాలా వ‌ర‌కు త‌గ్గిపోయింది.  మ‌నిషి ఆప‌ద‌లో ఉంటే చూసి చూడ‌న‌ట్టు వెళ్లిపోతారు.  అయితే, జంతువులు అలా కాదు.  ఆప‌ద‌లో ఉంటే వాటికి ర‌క్షించేందుకు వాటికి చేత‌నైన స‌హాయాన్ని చేసేందుకు ముందుకు వ‌స్తాయి.  సాధ్య‌మైనంత వ‌రకు ర‌క్షిస్తాయి.  అడ‌వి జాతికి చెందిన దున్న‌పోతుల‌కు కోసం జాస్తి.  వాటిని మ‌చ్చిక చేసుకోవ‌డం అసాధ్యం.  ఇక అదే జాతికి చెందిన కొన్నింటిని పోటీల‌కోసం వినియోగిస్తుంటారు. […]
    • లైవ్‌:  ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌
      Top Story

      లైవ్‌: ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌

    • నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జనపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌…వ్యతిరేకిస్తున్న కాశ్మీర్‌ పార్టీలు…
      Top Story

      నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జనపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌…వ్యతిరేకిస్తున్న కాశ్మీర్‌ పార్టీలు…

      జ‌మ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాలను పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  దీనిపై అధికారులు కొన్ని ప్ర‌తిపాద‌న‌లు చేశారు.  జ‌మ్మూలో 6, కాశ్మీర్‌లో 1 అసెంబ్లీ సిగ్మెంట్‌ను పెంచాల‌ని పున‌ర్విభ‌జ‌న సంఘం ప్ర‌తిపాద‌న‌లు చేసింది.  ఈ ప్ర‌తిపాద‌న‌ల‌పై కాశ్మీర్ పార్టీలు భ‌గ్గుమ‌న్నాయి.  జ‌మ్మూలో 6 సిగ్మెంట్లు పెంచాల‌నే నిర్ణ‌యం బీజేపీకి ల‌బ్ది చేకూర్చే విధంగా ఉందని, జ‌మ్మూలో బీజేపీ బ‌లంగా ఉందని, ఆ పార్టీకి ల‌బ్ది చేయ‌డం కోస‌మే ఈ ప్ర‌తిపాద‌న తీసుకొస్తున్నార‌ని మండిప‌డ్డారు.  జ‌మ్మూతో పాటుగా […]
    • ప్ర‌పంచ మార్కెట్ల‌పై ఒమిక్రాన్ ప్ర‌భావం…
      Top Story

      ప్ర‌పంచ మార్కెట్ల‌పై ఒమిక్రాన్ ప్ర‌భావం…

      ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్త‌రిస్తోంది.  యూర‌ప్‌, అమెరికా దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి.  మ‌ర‌లా ఆంక్ష‌లు మొద‌ల‌వుతుండ‌టంతో దాని ప్ర‌భావం ప్ర‌పంచ మార్కెట్ల‌పై ప‌డింది.  ఒమిక్రాన్ ముందు వ‌ర‌కు దూసుకుపోయిన సూచీలు మ‌ళ్లీ ప‌త‌నం కావ‌డం మొద‌లుపెట్టాయి.  ప్ర‌పంచంతో పాటు ఇండియాలోనూ స్టాక్ మార్కెట్లు కుదేల‌య్యాయి.  సోమ‌వారం రోజున సెన్సెక్స్ 1190 పాయింట్లు, నిఫ్టీ 371 పాయింట్లు న‌ష్ట‌పోయింది.   Read: వైఎస్ జ‌గ‌న్‌: వ్యాపారవేత్త నుంచి ముఖ్య‌మంత్రిగా… మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల […]
    • వైఎస్ జ‌గ‌న్‌: వ్యాపారవేత్త నుంచి ముఖ్య‌మంత్రిగా…
      Top Story

      వైఎస్ జ‌గ‌న్‌: వ్యాపారవేత్త నుంచి ముఖ్య‌మంత్రిగా…

      వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన జ‌గ‌న్ మొద‌టిసారి 2009లో క‌డ‌ప పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గం నుంచి పోటీచేసి విజ‌యం సాధించారు.  అయితే, 2009 సెప్టెంబ‌ర్ 2 వ తేదీన వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణం త‌రువాత వైఎస్ జ‌గ‌న్ ఒదార్పు యాత్ర చేసేందుకు సంక‌ల్పించారు.  కాంగ్రెస్ పార్టీ అందుకు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో విభేదించి 2011, మార్చి 11 వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.  వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న స‌మ‌యంలో […]
    • క‌రోనా ప్రభావం:  మ‌హిళ‌ల‌కు పెరుగుతున్న అవ‌కాశాలు…
      Top Story

      క‌రోనా ప్రభావం: మ‌హిళ‌ల‌కు పెరుగుతున్న అవ‌కాశాలు…

      క‌రోనా మ‌హమ్మారి కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు.  క‌రోనా త‌రువాత నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది.  ఆత్మ‌హ‌త్య‌లు పెరిగిపోతున్నాయి.  అయితే, ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉద్యోగాల్లో మ‌హిళ‌ల ప్రాధాన్యం పెరిగింద‌ని నెట్‌వ‌ర్కింగ్ ప్లాట్‌ఫామ్ అప్నాడాట్‌కో తెలియ‌జేసింది.  ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ మ‌హిళ‌లు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేసి రాణిస్తున్నార‌ని, ప‌రిస్థితుల‌కు త‌గిన విధంగా అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్నార‌ని నెట్‌వ‌ర్కింగ్ ప్లాట్‌ఫామ్ తెలియ‌జేసింది.   Read: ప్ర‌ధాని మోడీకి పుతిన్ ఫోన్‌… దీనిపైనే చ‌ర్చ‌… అప్నాడాట్ కో యూజ‌ర్ల సంఖ్య 2021లో […]
    ←1…2,2152,2162,2172,2182,219…2,667→

తాజావార్తలు

  • Instagram Star Murder: భర్త చేతితో ఇన్‌స్టా స్టార్‌ దారుణ హత్య.. ట్విస్ట్‌ ఏంటంటే..?

  • TGSRTC: రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్.. చెప్పుతో దాడి చేసిన కండక్టర్, ప్రయాణికులు

  • Bhuvneshwar Kumar Record: దూసుకెళ్తున్న స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్‌.. జస్ప్రీత్ బుమ్రా రికార్డు బ్రేక్!

  • AC Health Risks: గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా..? ఈ వ్యాధులకు కారణం కావచ్చు..! ఏం చేయాలి..

  • Top Selling CNG Cars: భారత్‌లో అత్యధికంగా సేల్‌ అయిన CNG కార్లు ఇవే..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions