NTV WebDesk
Author- NTV Telugu-
Chiranjeevi: మరో తమిళ సినిమాని రీమేక్ చేయనున్న చిరంజీవి.. ఏదో తెలుసా?
గతంతో పోలిస్తే.. ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. రీమేక్ సినిమాలను ప్రేక్షకులు ఏమాత్రం ప్రోత్సాహించడం... -
CI Muthu Yadav: లోకో పైలెట్ మిస్సింగ్.. అందువల్లే ఆచూకీ తెలియలేదన్న సీఐ
CI Muthu Yadav Clarity on Locopilot Vasavi Missing Case: సికింద్రాబాద్ లో అసిస్టెంట్ లోకో పైలెట్ వాసవి ప్రభ మిస్సింగ్ మిస్టరీగా మారింది. లోకో పైలెట్ మిస్సింగ్ కేసు నమోదై సుమారు 50 రోజులు గడుస్తున్నా ఇంకా ఛేదించక పోవడంపై లోకో పైలెట్ వాసవీ తల్లిదండ్రులు మీడియా ముందుకు రావడంతో.. దీనిపై సనత్నగర్ సీఐ ముత్తూ యాదవ్ NTV తో మాట్లాడారు. అసిస్టెంట్ లోకో పైలట్ వాసవి ప్రభ కోసం తీవ్రంగా గాలిస్తున్నామని స్పష్టం […] -
BIG Breaking: రామ్గోపాల్ పేట్ లో భారీ అగ్నిప్రమాదం.. డెక్కన్ నైట్ వేర్ స్టోర్ లో మంటలు
హైదరాబాద్ లోని రామ్గోపాల్ పేట్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డెక్కన్ నైట్ వేర్ స్టోర్ లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. -
Shahrukh Khan: అసెంబ్లీ స్పీకర్ సవాల్.. చేసి చూపించిన షారుఖ్ ఖాన్
పఠాన్ సినిమాలోని బేషరమ్ రంగ్ పాట ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలుసు! హిందూ సంఘాల.. -
Assistant Loco Pilot: లోకో పైలెట్ మిస్సింగ్ మిస్టరీ.. యాభై రోజులు గడుస్తున్నా దొరకని ఆచూకీ
కింద్రాబాద్ లో అసిస్టెంట్ లోకో పైలెట్ వాసవి ప్రభ మిస్సింగ్ ఇప్పటి మిస్టరీగానే ఉంది. సికింద్రాబాద్ లో పనిచేస్తున్న అసిస్టెంట్ లోకో పైలెట్ వాసవి.సమతనగర్ లో ఓ రూం అద్దెకు తీసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో లోకో పైలట్ గా విధులు నిర్వర్తిస్తుంది. అయితే ఎప్పటి లాగే గత ఏడాది 30న వెళ్లింది. ఆమె తండ్రి భాస్కర్ రావు వాసవీకి సాయంత్రం ఫోన్ చేయగా వాసవి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. -
Varun Tej: వరుణ్ తేజ్ నెక్ట్స్ టైటిల్ రివీల్.. అదిరిందయ్యా ‘అర్జున’
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్న విషయం... -
Priya Bhavani Shankar: నేను ఇండస్ట్రీకి వచ్చింది దాని కోసమే.. ప్రియా సంచలనం
సినీ పరిశ్రమకు ఎందుకు వచ్చారని అడిగితే.. ఎవరైనా ప్యాషన్ కోసమని చెప్తారు. నటులుగా తమ ట్యాలెంట్.. -
Harish Rao: ట్విట్టర్, ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెట్టండి.. కాలనీకే కంటి వెలుగు..
ట్విట్టర్, ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెట్టండి చాలు మీ కాలనీకే కంటి వెలుగు వస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. అమీర్ పేటలో ఇవాళ రెండో విడత కంటి వెలుగును మంత్రులు హరీష్, తలసాని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజల వద్దకు వెళ్లి సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. -
Lovers Statue Marriage: బొమ్మలకు పెళ్లి.. నేటి తరం లైలా-మజ్నుల కథ
అమర ప్రేమికులైన లైలా-మజ్నుల కథ అందరికీ తెలిసిందే. గాఢంగా ప్రేమించుకున్న ఆ ఇద్దరు.. -
Bandi Sanjay: ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్ తప్పా.. బీఆర్ఎస్ సభను ఎవరు పట్టించుకోలే..
ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్ తప్పా.. నిన్న బీఆర్ఎస్ సభను ఎవరు పట్టించుకోలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సభకు వచ్చిన జనాలు, నేతలు మనస్పూర్తిగా పాల్గొనలేదని ఎద్దేవ చేశారు.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Warren Buffett: ‘అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది’.. వారెన్ బఫెట్
-
S Keerthana: 29 ఏళ్లకే మంత్రి.. 5 భాషల్లో ప్రావీణ్యం.. విజయ్ కేబినెట్లో స్పెషల్గా కీర్తన..
-
LSG vs CSK : లక్నో భారీ స్కోరు.. ఇంగ్లిస్ శివతాండవం.. షాబాజ్ మెరుపు ముగింపు.!
-
Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం