వైసీపీ అధికారంలోకి వచ్చాక రాక్షస పాలన సాగుతోంది. శ్రీకాకుళం జిల్లా ఉప్పినవలస ఘటనే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. అయితే సొంతింటిలో బాబాయ్ హత్య జరిగాక జగన్ రాజకీయాలు చేశారు. జగన్ ను ఆదర్శంగా తీసుకుని వైసీపీ కార్యకర్తలందరూ అరాచకం సృష్టిస్తున్నారు. ఉప్పినవలసలో పట్టపగలు కత్తులతో సినిమా స్టైల్లో దాడి చేశారు. ఇలాంటి సంస్కృతిని శ్రీకాకుళం జిల్లాకు తీసుకొచ్చిన ఘనత స్పీకర్ తమ్మినేని సీతారాంకే దక్కింది. ఆడవాళ్లను సైతం మృగాళ్లలాగా కత్తులతో నరికారు […]
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో లో 90 ఐ ఫోన్లు పట్టుకున్నారు అధికారులు. వాటి విలువ కోటి రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే దుబాయ్ నుండి ఢిల్లీ వచ్చిన ఓ పార్సల్ లో ఐ ఫోన్లు గుర్తించారు కస్టమ్స్ అధికారులు. బట్టల చాటున ఐ ఫోన్లు తరలిస్తున్నారు కేటుగాళ్లు. ఓ పార్సల్ లో బట్టలు వున్నట్లు కార్గో కు చేరుకున్న ఆ పార్సల్ పై అనుమానం రావడంతో స్కానింగ్ చేసిన అధికారులు బట్టల చాటున […]
తమ్మినేని సీతారాం మనిషి రూపంలో ఉన్న ఒక మృగం. ఆయనకు అభివృద్ధి చేయడం చేతకాదు..రాదు అని అన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్. ప్రజలను రెచ్చగొట్టి … తన్నుకుంటే చూస్తూ ఉండటం ఆయనకు ఆనందం. వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోవడానికి తమ్మినేని సీతారాం , ఆయన కుమారుడే కారణం. తమ్మినేని ఉన్మాదిలా మాట్లాడుతూ.. కార్యకర్తలను ఉన్మాదుల్లామారుస్తున్నారు. జిల్లాలో విచ్ఛిన్న శక్తులు అరాచకం సృష్టిస్తున్నాయి. టీడీపీకి ఓటు వేస్తే మంచినీరు కూడా తాగనివ్వరా అని ప్రశ్నించారు. పోలీసులు బాధ్యతారాహిత్యం […]
కళాశాలలను తెలంగాణ ఇంటర్ బోర్డు హెచ్చరించింది. ఈ కరోనా సమయంలో పర్మిషన్ లేకున్నా కొన్ని కళాశాలలు ఇంటర్ అడ్మిషన్స్ తీసుకుంటున్నాయి. అనుమతి లేని బిల్డింగ్స్ లో కళాశాలలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఫీజులు ఇస్టమొచ్చినట్టు వసూలు చేస్తున్నాయి. ప్రైవేట్ కళాశాలలు అడ్మిషన్స్, ఫీ విషయం లో బోర్డ్ ఆదేశాలను పాటించాలి అని తెలిపింది. పిజికల్ తరగతులు నిర్వహించకూడదు. ఒకవేళ నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు ఉంటాయి. అలాగే అనుబంధ గుర్తింపు రద్దు చేస్తాం అని పేర్కొంది. ఈ మేరకు ఓ […]
తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ రోజు రోజుకు తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 731కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,29,785 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 11,206 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 4 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల […]
అనకాపల్లి ఫ్లైఓవర్ ప్రమాదంపై నేషనల్ హైవే అథారిటీకి నిపుణుల కమిటీ నివేదిక చేరింది. ప్రమాదానికి గల కారణాలు,నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు ఎక్స్ పార్ట్స్. అయితే గడ్డర్ లను సరిగా కనక్ట్ చేయకపోవటం వల్లే ప్రమాదం జరిగిందని కమిటీ తేల్చింది. ఆంధ్ర యూనివర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ నిపుణుల బృందం విచారణ చెప్పటింది. అయితే ఇప్పుడు నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంను ఈ నివేదిక బయట పెట్టింది. అన్ని గడ్డర్ లను కలుపుతూ క్రాస్ గడ్డర్స్ వేయాల్సి ఉంది. […]
కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నల్గొండ ఎంపీ , టిపిసిసి మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ… సోనియాగాంధీ , రాహుల్ గాంధీ ప్రోత్సహంతో తెలంగాణ రాష్టానికి 6 సంవత్సరాలపాటు పిసిసి అధ్యక్షులుగా సేవ చేసే అదృష్టం నాకు కలిగింది. కొన్ని సంవత్సరాలుగా వివిధ పార్టీల వారు మా కాంగ్రేస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్న ప్రతి కాంగ్రెస్ […]
ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులపై గవర్నరుకు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల ఫిర్యాదు చేసారు. ఆర్ధిక శాఖ ఉన్నతాధికారుల పని తీరు దారుణంగా ఉందంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లారు పయ్యావుల. రూ. 40 వేల కోట్ల ఆర్దిక లావాదేవీలకు సంబంధించిన రికార్డుల నిర్వహాణ సరిగా లేదంటూ పయ్యావుల సంచలన ఆరోపణ చేసారు. గత రెండేళ్లల్లో ఆర్ధిక శాఖలో జమా ఖర్చుల లెక్కలు అస్తవ్యస్తంగా ఉన్నాయని గవర్నరుకు దృష్టికి తీసుకెళ్లిన పయ్యావుల… రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారడంతో […]
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 91,070 సాంపిల్స్ పరీక్షించగా… 2,982 మందికి పాజిటివ్గా తేలింది.. మహమ్మారితో మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే, సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 3,461 మంది కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,14,213కు చేరుకోగా… రికవరీ కేసులు 18,69,417కు పెరిగింది.. ఇక, ఇప్పటి […]
ఓఎల్ఎక్స్ లో కొత్త రకం నేరాలు వెలువడుతున్నాయి. రోజురోజుకు అప్డేట్ అవుతున్నారు సైబర్ నేరగాళ్లు. కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు భరత్ పూర్, అల్వార్ గ్యాంగ్ లు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని భరత్పూర్ గ్యాంగ్ తిరుగుతుండగా.. రాజస్థాన్ లోని అల్వార్ కు చెందిన 7 మందిని అరెస్ట్ చేసారు సిటీ పోలీసులు. అయితే ఇప్పుడు ఓఎల్ఎక్స్ లో ఇప్పుడు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు చీటర్స్. ఓఎల్ఎక్స్ లో వచ్చే ప్రతి వస్తువును కొంటామని ఆఫర్ చేస్తున్న […]