ఫ్లైట్ లో వచ్చి ఆవులను దొంగతనం చేస్తున్న హైటెక్ దొంగని పట్టుకున్నారు తమిళనాడు పోలీసులు. వెల్లూర్ జిల్లాలోని పెరణంపట్టు సమీపం లో గత కొంతకాలంగా ఆవులను దొంగిలిస్తున్నట్టు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ క్రమంలో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులకు హైటెక్ దొంగ దొరికాడు. హర్యానా కి చెందిన అకముదిన్ ,ఆంధ్ర – తమిళనాడు సరిహద్దుల్లో వాహనతనిఖీలలో అకముదిన్ వాహనాన్ని తనిఖీ చేసారు పోలీసులు. అకముదిన్ వాహనంలో ఉన్న ఆవులకు సంబంధించిన వివరాలను సరిగ్గా చెప్పకపోవడంతో […]
ఆ జిల్లాలో ఆయన చెప్పినట్టు చేయకపోతే అంతేనట. ప్రజాప్రతినిధులతో పొసగకపోతే.. ఎంతటి వారికైనా పొగపెట్టేస్తారట. ఆ ఆస్పత్రి డైరెక్టర్ విషయంలో అదే జరిగిందని కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. అదే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. సమస్య ముదిరి డైరెక్టర్ కుర్చీ కదిలింది! ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి ఇటీవల కాలంలో ఎక్కువగా వివాదాల్లో ఉంటోంది. డైరెక్టర్గా ఉన్న బలరాం నాయక్ను మార్చి కొత్తగా డాక్టర్ కరుణాకర్ను వేయడంతో మరోసారి చర్చల్లోకి వచ్చింది. ముక్కుసూటిగా ఉండటం వల్లే […]
బాలీవుడ్ లో సక్సెస్ రావటం కష్టం. వస్తే మాత్రం రెండు చేతులా రెండితలు సంపాదించుకోవచ్చు. అదే పని చేస్తోంది ‘సాహో’ బ్యూటీ శ్రద్ధా కపూర్. సినిమాల పరంగా ఈ ‘ఆశికీ’ అందాల రాశికి కొదవే లేదు. ఏజ్ 30 ప్లస్ అయినా మంచి డిమాండ్ సంపాదించుకుంది తన టాలెంట్ తో. శ్రద్ధా కపూర్ నెక్ట్స్ ‘నాగిన్’ అనే భారీ బడ్జెట్ ఫాంటసీ మూవీ చేయనుంది. అలాగే, ‘చాల్ బాజ్’ చిత్రంలోనూ ఆమే హీరోయిన్. రణబీర్ కపూర్, దర్శకుడు […]
తెలంగాణలో కరోనా పాజిటివ్ రోజువారి కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,10,141 సాంపిల్స్ పరీక్షించగా.. 772 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఏడుగురు కోవిడ్ బాధితులు మృత్యువాతపడ్డారు.. ఇదే సమయంలో 748 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,29,054కు చేరగా.. రికవరీ కేసులు 6,13,872 కు […]
బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు కంభంపాటి హరిబాబు. రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కు అందజేసిన హరిబాబు అనంతరం మాట్లాడుతూ… మిజోరాం రాష్ట్రానికి గవర్నర్ గా నియమించడం సంతోషం గా ఉంది. గవర్నర్ గా నియమించినందుకు రాష్ట్రపతి కి,ప్రధానమంత్రి మోదీ కి,హోమ్ మంత్రి అమిత్షా కు ధన్యవాదాలు. మిజోరాం ప్రజలకు నా సేవలు అందిస్తాను. రాజ్యాంగ పదవులలో ఉన్నవారు రాజకీయాలకు దూరంగా ఉండాలి. అందుకే బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని […]
అంబుడ్స్ మెన్ ఇచ్చిన నిర్ణయం పై హైకోర్టు ను ఆశ్రయించాము అని హెచ్ సిఏ వైస్ ప్రెసిడెంట్ జాన్ మనోజ్ అన్నారు. అంబుడ్స్ మెన్ నిర్ణయం పై హైకోర్టు స్టే ఇచ్చింది. అంబుడ్స్ మెన్ కు అపెక్స్ కౌన్సిల్ ను రద్దు చేసే అధికారం లేదు. రేపటి నుండి జరిగే క్రికెట్ లీగ్స్ కు అజహరుద్దీన్ కు ఎలాంటి సంబంధం లేదు. లీగ్స్ కు మొత్తం అన్ని ఏర్పాట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేసింది. దీపక్ వర్మ […]
భూముల రీసర్వే ప్రాజెక్టును మరింత వేగంగా అమలు చేసేందుకు సీసీఎల్ఏ కసరత్తు చేస్తుంది. సర్వేలో కీలకమైన తాసిల్దార్లు, డెప్యూటీ తాసిల్దార్లు, రెవెన్యూ ఇనస్పెక్టర్ల బదిలీలతో పాటు సర్వే విభాగంలోని ఉద్యోగుల బదిలీలు చేయాలని భావిస్తుంది సీసీఎల్ఏ. ఇప్పటికే బదిలీలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. రెవెన్యూ, సర్వే విభాగాల్లోని ఉద్యోగుల బదిలీకి 15 రోజుల విండో పిరియడ్ ఇవ్వాలని కోరారు సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్. అయితే రీసర్వే కోసం బదిలీ చేసిన ఉద్యోగులకు కనీసం మూడేళ్లపాటు […]
రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ లకు కేంద్రం అండగా నిలవాలి అని పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలకు అందించాల్సిన సహాయక చర్యలపై కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసారు. ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలకు ఊరట కలిగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు విజ్ఞప్తి చేశారు. […]
నా పైన మావోయిస్టు పార్టీ రాసింది నిజమైన లేఖ కాదు.. అది సృష్టించారు అని అన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు అని సూచించారు. నేను రైతు బంధు వద్దు అని అనలేదు. ఇన్కమ్ టాక్స్ కట్టే వారికి మాత్రమే వద్దన్నాను అని స్పష్టం చేసారు ఈటల. పోలీసులు చట్ట బద్దంగా పని చెయ్యాలి. బయటి నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఎక్ దిన్ […]