త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇవి ఒకరకంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సైమీఫైనల్. దీంతో అటూ కాంగ్రెస్, ఇటూ బీజేపీ తమ పట్టును కాపాడుకోనేందుకు శతవిథాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ వరుసగా రెండుసార్లు అధికారంలో రావడంతో ఆపార్టీపై ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికితోడు కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రధాని మోదీ ఇమేజ్ క్రమంగా దిగజారుతున్నట్లు కన్పిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు […]
గత నాలుగురోజులుగా ఏపీలో వాద, ప్రతివాదాలతో రాజకీయాలు దిగజరాయి అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వుండి దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. పవన్ కల్యాణ్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలు చేయడం పలాయనవాదం. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం చెందింది. పేదప్రజల నడ్డివిరిచే విధంగా పాలన సాగతోంది. సినీరంగాన్ని హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు అని తెలిపారు. జనసేన బీజేపీ కలిసి పని చేస్తాయి. రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా శక్తిగా ఎదుగుతాము అని అన్నారు. ఇక […]
మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ కాంగ్రెస్ పార్టీపై షాకింగ్ కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ పార్టీకి లీడర్లు లేరు.. కేడర్ లేదు. ఇదే పెద్ద సమస్య అని ఆయన తెలిపారు. రాజా మహరాజాల రోజులు కావు.. అందుకే పంజాబ్ లో సీఎంను తీసి అవతల పారేశారు అన్నారు. కొన్ని నిర్ణయాలు చేయాలనుకుంటారు.. చేస్తారు.. వైెెఎస్సారును సీఎం చేయొద్దని చెప్పాను.. కానీ చేశారు. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీలో ఏ క్షణమైనా.. ఏమైనా జరగొచ్చు అని పేర్కొన్నారు. ఇక […]
త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో నిరుద్యోగులు ప్రధాన భూమిక పోషించనున్నారా? టీఆర్ఎస్కు గట్టి దెబ్బ వారి నుంచే తగలనుందా? షర్మిల పార్టీ నిరుద్యోగులను ఏకం చేసి టీఆర్ఎస్ విజయావకాశాలను దెబ్బతీస్తుందా? రేపటి ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు పోషించబోయే పాత్ర గురించి రాజకీయ వర్గాల్లో విశేషంగా చర్చ జరుగుతోంది. షర్మిల పార్టీతో తమకు ఎలాంటి నష్టం ఉండదని టీఆర్ఎస్ అంటోంది. మరోవైపు అది తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ అంచనా వేస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగలను […]
కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలు మొత్తం హుజురాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇక ఈ మధ్యే హుజురాబాద్ ఎన్నిక షెడ్యూల్ విడుదల కాగా నేడు నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. ఈ విషయం పై ఆర్డీవో రిటర్నింగ్ అధికారి రవిందర్ రెడ్డి మాట్లాడుతూ… హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ ఈరోజు నుండి ప్రారంభం అవుతుంది. అయితే నామినేషన్ వేసే అభ్యర్థి తో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంది. 11 నుండి మూడు […]
ఐపీఎల్ 2021 ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూర్ మధ్య మ్యాచ్ జరగనుంది. కానీ ఈ మ్యాచ్ కు ముందు పంజాబ్ కు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు విధ్వంసకర వీరుడు గేల్ ఐపీఎల్ నుండి తప్పుకున్నాడు. అయితే ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాత వెంటనే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఇక ఈ ప్రపంచ కప్ కు […]
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి శంకరనారాయణ. అనంతరం ఆయన మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ కి సినిమా కాల్షిట్లు లేకపోతే రాజకీయలు గుర్తుకు వస్తాయి అని కామెంట్ చేసారు. టీడీపీ, జనాసేన ఉనికి కోల్పోతున్న నేఫధ్యంలో రోడ్లు పై రాజకీయాలు చేస్తూన్నాయి అని అన్నారు. టీడీపీ ప్రభుత్వం రోడ్ల నిర్వహణ నిధులు ప్రక్కదారి పట్టించడంతోనే… రోడ్లకు ఈ దుస్థితి వచ్చింది అని ఆరోపించారు. సోము వీర్రాజుకు అవగాహన లేక కేంద్ర నిధులు ప్రక్కదారి పట్టాయని విమర్శిస్తూన్నారు. వచ్చే ఏడాది […]
స్వచ్ఛ్ భారత్ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం పేరుతో క్లాప్ కార్యక్రమం నిర్వహాణపై ఏపీ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ‘క్లీన్ ఏపీ’లో భాగంగా కొనుగోలు చేసిన చెత్త సేకరణ వాహనాలను పరిశీలించారు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు. అయితే ఆ వాహానాలపై జగన్ పేరుతో స్టిక్కరింగ్, వైసీపీ రంగులు వేయడంపై వీర్రాజు మండిపడ్డారు. సోము వీర్రాజు మాట్లాడుతూ… రాష్ట్రంలో సింగిల్ స్టిక్కర్ వెళ్లి డబుల్ స్టిక్కర్ వచ్చింది. స్వచ్ఛ భారత్ కింద కేంద్రం రూ. […]
సుప్రీమ్ హీరో సాయితేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ అతను కోరుకున్నట్టుగా అక్టోబర్ 1న జనం ముందుకు వచ్చింది. ముందు రోజు రాత్రే టాలీవుడ్ ఫిల్మ్ పర్సనాలిటీస్ కోసం ప్రీమియర్ షోను వేశారు. సినిమా చూసిన వాళ్ళంతా సాయి తేజ్ నటనను, కథను తెరకెక్కించడంలో దర్శకుడు దేవ్ కట్టా చూపించిన నిజాయితీని అభినందిస్తున్నారు. ఇటీవలే కోమా లోంచి బయటకు వచ్చిన సాయి తేజ్, ఈ విజయాన్ని మనసారా ఆస్వాదించాలని అందరూ కోరుకుంటూ, శుభాకాంక్షలు తెలుపుతూ, సోషల్ మీడియాలో సందడి […]
మియపూర్ హనీఫ్ కాలనిలో దారుణం చోటు చేసుకుంది. కీసర గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న నందిని అనే బాలిక ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఆన్లైన్ క్లాసులు ఉండడంతో నందినికి సెల్ ఫోన్ ఇచ్చాడు తండ్రి. అయితే సెల్ ఫోన్ లో బాలిక తరుచూ చాటింగ్ చేస్తున్నాట్లు గుర్తించి మందలించారు కుటుంబ సభ్యులు. వరుసకు మామ అయ్యే వ్యక్తితో తరచుగా బాలిక చాట్ చేస్తున్నట్లు గమనించారు పేరెంట్స్. అయితే బలైన చెప్పిన మాట వినకపోవడంతో […]