సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు ఇవాళ పండగ రోజు. చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రిన్స్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ లో పాల్గొన్నారు. తొలి షెడ్యూల్ దుబాయ్ లో జరిగిన తర్వాత మలి షెడ్యూల్ విషయంలో రకరకాల ప్లానింగ్స్ జరిగాయి. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా అవేవీ వర్కౌట్ కాలేదు. మొత్తం మీద కొద్ది రోజులుగా పరిస్థితులు చక్కదిద్దుకోవడంతో మహేశ్ బాబు ఈ రోజు సెట్ లోకి అడుగుపెట్టాడు. ఈ […]
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’. ఇప్పటికే తొలి కాపీని సిద్ధం చేసుకున్న ఈ సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే విడుదల చేస్తామని నిర్మాతలు ప్రమోద్, రాజు చెబుతూ వచ్చారు. అన్నమాట ప్రకారమే ఈ సినిమాను ఆగస్ట్ 6న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. సో… ఈ నెలాఖరుకు ఏపీ, తెలంగాణాలో థియేటర్లు తెరుచుకోగానే తొలుత ‘తిమ్మరుసు’ చిత్రం రానుంది. ఆ వెనుకే ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ […]
ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాలు, జిల్లాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడని… ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు రాసిన లేఖ దాన్ని స్పష్టం చేస్తోందని మండిపడ్డారు. తెలుగు దేశం కాస్త… తెలంగాణ దేశం పార్టీగా అవతరిస్తోందని నిప్పులు చెరిగారు. గుండ్లకమ్మ, రామతీర్థం వంటి అనేక ప్రాజెక్టులు వైఎస్సార్ చేశారని… చంద్రబాబు తన ప్రాంతానికి ఏమి చేశాడో చెప్పాలని చురకలు అంటించారు. read also : […]
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు రాయలసీమకే కాదు.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం చేశాడని ఫైర్ అయ్యారు. “సీమకే కాదు ఉమ్మడి ఏపీకి అన్యాయం చేసింది చంద్రబాబే. నీటి కేటాయింపులు లేకుండా కర్నాటక ఆల్మట్టి డ్యాం నిర్మిస్తుంటే అప్పటి ప్రధాని దేవెగౌడకు ఆగ్రహం కలుగుతుందని నోరు మూసుకున్నది ఎవరు? 14 ఏళ్లు […]
మరోసారి తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ మంత్రులపై బీజేపీ నేత విజయశాంతి నిప్పులు చెరిగారు. “తెలంగాణ మంత్రులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చెప్పే కల్లబొల్లి కబుర్లలోని మాయలేంటో జంటనగరాల ప్రజలకు బాగా తెలుసు… వానలు పడినప్పుడల్లా కాల్వల్ని తలపించే హైదరాబాద్, సికింద్రాబాద్ వీధులు, నాలాల బారిన పడి జనం విలవిలలాడుతుంటే…. వర్షాలు తగ్గగానే ఈ సమస్యలు మళ్ళీ తలెత్తకుండా చూస్తామంటూ గత ఏడేళ్ళ నుంచి పాలకులు చెబుతుండటం… జనం వింటుండటం మామూలైపోయింది. ఇప్పుడు వరంగల్ ప్రజలకు […]
కౌశిక్ రెడ్డి రాజీనామాపై మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. కౌశిక్ రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నానని.. కాంగ్రెస్ లో 2018 లో హుజురాబాద్ టికెట్ రావడం వల్లనే కౌశిక్ రెడ్డి లీడర్ అయ్యాడన్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే పార్టీని.. పార్టీలోని నాయకులను విమర్శించడం సిగ్గుచేటు తెలిపారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మనిక్కమ్ ఠాగూర్ లపై కౌశిక్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని వెల్లడించారు. read also : […]
రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ సర్కార్ ధిక్కరణ పిటిషన్ వేసింది. ఈ ధిక్కరణ పిటిషన్ను ఎన్జీటీలో ప్రస్తావించింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ తరఫున ప్రస్తావించారు ఏఏజీ రామచందర్రావు. గతంలో ధిక్కరణ పిటిషన్ వేసిన గవినోళ్ల శ్రీనివాస్… ఎన్జీటీలో నేడు విచారణకు రాలేదు. దీంతో ధిక్కరణ పిటిషన్ వేశామని ఎన్జీటీకి తెలిపారు తెలంగాణ ఏఏజీ రామచందర్రావు. నేడు నివేదిక సమర్పించాల్సి ఉన్న కేఆర్ఎంబీ, కేంద్ర పర్యావరణశాఖ రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించిన నివేదికను ఎన్జీటీ ఇవ్వాలని పేర్కొంది. read also : […]
‘మా’ ఎన్నికల బరిలో అధ్యక్ష స్థానం కోసం పోటీ పడటానికి సిద్ధమైన మంచు విష్ణు తాజాగా ఓ బహిరంగ లేఖ రాశారు. 2015లోనే దాసరి నారాయణరావు, మురళీమోహన్ ‘మా’ అధ్యక్షుడిగా ఉండమని అడిగితే, తన తండ్రి మోహన్ బాబు ఈ వయసులో ఆ బాధ్యతలు వద్దని గురువుగారిని వారించారని చెప్పారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సొంత భవన నిర్మాణం కోసం గతంలోనే ఇరవై ఐదు శాతం నిధిని తాను ఇస్తానని చెప్పిన మంచు విష్ణు, తాజాగా తన […]
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులినెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 66,657 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1578 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 22 మంది మృతిచెందారు.. read also : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల టీచర్లు అందరికీ వాక్సినేషన్ మరోవైపు.. 24 గంటల్లో 3,041 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నారు.. దీంతో… ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల […]
కరోనా విజృంభన నేపథ్యంలో సీఎం జగన్ ఇవాళ కీలక సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ వేయడంపై ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కూళ్లు తెరిచే ముందు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల టీచర్ల అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ట్టి డిగ్రీ విద్యార్ధులకు వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని… ఆయా కాలేజీల్లోనే క్యాంపులు పెట్టి వాక్సిన్ ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. read also : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ […]