తెలంగాణ ప్రభుత్వ భూముల వేలంపై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ జాతి సంపద అమ్మకానికి పెడితే.. స్మశానం కోసం కూడా భూములు ఉండవని… భూముల అమ్మకం చేస్తే పెద్ద కంపెనీలు వస్తాయని…ఉద్యోగాలు వస్తాయని చెప్పారని తెలిపారు. గతంలో భూములు అమ్మినప్పుడు కేటీఆర్, హరీష్ ధర్నాలు చేసి నానా యాగీ చేశారని.. కానీ ఇప్పుడు విధానం మార్చుకున్నారన్నారని ఫైర్ అయ్యారు. టెండర్ లో కెసిఆర్ సొంత.. బినామీ సంస్థలు పాల్గొన్నాయని ఆరోపించారు. read […]
గత నెల (జూన్) 20 నుండి తెలంగాణాలో నూరు శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలో సినిమాలను ప్రదర్శించవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ సినిమా థియేటర్ల యాజమాన్యం మాత్రం పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించే వరకూ థియేటర్లు తెరవమని చెప్పేశారు. అంతే కాకుండా అక్టోబర్ నెలాఖరు వరకూ నిర్మాతలెవరూ ఓటీటీలలో సినిమాలను విడుదల చేయవద్దంటూ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ తీర్మానం కూడా చేసింది. అయితే… శనివారం తమ సమస్యలను […]
తమ్మినేని పై మళ్లీ కౌంటర్ అటాక్ కు దిగారు కూనరవికుమార్. జగనన్న భూమ్, జామ్ మందులు తాగడం మానుకోవాలని… పిచ్చి మందు తాగి తమ్మినేని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పిచ్చి బ్రాండ్లు తాగడం తగ్గిస్తే మంచి మాటలొస్తాయని… మొక్కలు ఆక్సిజన్ పీల్చుకుంటాయనడం ఈ మందు ప్రభావమేనని తెలిపారు. ‘నన్ను పాతాళంలోకి తొక్కేయడం నీ అబ్బతరం కూడా కాదు…నా కాలు బొటనవేలు మీదున్న వెంట్రుక కూడా పీకలేవు ‘ అంటూ కూన రవి కూమార్ మండిపడ్డారు. read […]
ఏపీకి మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సగటు సముద్ర మట్టం నుండి ఒక తూర్పు పడమర ద్రోణి.. ఉత్తర అరేబియా సముద్రం నుండి దక్షిణ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ మీదుగా & ఉత్తర మహారాష్ట్ర మరియు తెలంగాణ మీదుగా 3.1 కి.మీ & 4.5 కి.మీ.ల మధ్య ఎత్తుతో దక్షిణ దిశగా వంగి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జూలై 21 న వాయువ్య బంగాళాఖాతం & పరిసరాల్లో అల్ప పీడన […]
ఏపీలో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి… రాష్ట్రంలో గత 24 గంటల్లో 2,526 మంది పాజిటివ్గా నమోదు కాగా… మరో 16 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో.. 3001 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,31,555 కు చేరుకోగా.. రికవరీ కేసులు 18,96,499 కు పెరిగాయి.. read also : ఆహాలో హారర్ వెబ్ సీరిస్ ‘అన్యాస్ ట్యూటోరియల్’ ఇక, ఇప్పటి […]
తెలంగాణకు మరో మూడు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు-పడమర షీర్ జోన్ ఇప్పుడు 3.1 కిమీ, 5.8 కిమీ మధ్య lat 15 ° N సముద్ర మట్టం ఎత్తుతో దక్షిణ దిశకు వంగి ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ… మరాఠ్వాడ & పరిసరాలపై ఉపరితల అవర్తనం ఇప్పుడు ఉత్తర మధ్య మహారాష్ట్ర & పరిసరాలపై, సగటు సముద్ర మట్టానికి 2.1 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని తెలిపింది. read also : బిజెపి […]
యాదాద్రి జిల్లా : బిజెపి పార్టీ ఇతర పార్టీల కంటే భిన్నమైనదని… ఏ పార్టీ కూడా బిజెపికి సమానం కాదని..బీజేపీ సీనియర్ నేత పి.మురళి మురళీధర్ రావు అన్నారు. ప్రపంచ దేశాలలో.. అమెరికా, రష్యాలతో సమానంగా వ్యాక్సిన్ తయారీలో భారతదేశాన్ని నిలబెట్టిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని కొనియాడారు. read also : తమ్మినేని ముందు మీ అరుపులు , కేకలు పనికిరావు ! ఏ పార్టీకి అమ్ముడు పోకుండా కోవర్టులు లేకుండా టిఆర్ఎస్ […]
శ్రీకాకుళం : టీడీపీ నేత కూన రవికుమార్ కు మరో సారి స్పీకర్ తమ్మినేని కౌంటర్ ఇచ్చారు. ఎవరికి ఎక్కడ ఎలా చెక్ పెట్టాలో తనకు తెలుసని.. తాను కచ్చితంగా ఆ పంథాలో వెళతానని తెలిపారు. గట్టిగా నోరుపెడితే బెదిరిపోయేవాడిని కాదని.. వంద కాదు వెయ్యి అడుగులైనా ముందు కెళతానని స్పష్టం చేశారు. read also : ఏపీలో 1184 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ : ఏపీపీఎస్సీ వామనావతారుడి మాదిరి భూమిలోకి తొక్కేస్తానని… అందులో ఎలాంటి అనుమానం […]
1184 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నామని… ఉద్యోగాల భర్తీలో వయోపరిమితిని 47 ఏళ్ల వరకు పొడిగించాలన్న ప్రతిపాదనలని ప్రభుత్వానికి పంపామని… ఏపీపీఎస్సీ సభ్యులు సలాం బాబా అన్నారు. ఏపీ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ మార్పులు చేయాలని… గతంలో ఏపీపీఎస్సీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళనల్లో పాల్గొన్న వారిపై కేసులను ఎత్తేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. read also : విభజన చట్టం ప్రకారమే నీటి వాటా పంపిణీ : జల్ శక్తి శాఖ ఇకపై ఏపీపీఎస్సీ నిర్వహించే […]
జల వివాదంపై క్లారిటీ ఇచ్చారు సంయుక్త కార్యదర్శి, కేంద్ర జలశక్తి శాఖ సంజయ్ అవస్తీ. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై గెజిట్ నోటిఫికేషన్లోని అంశాలను వివరించిన ఆయన… విభజన చట్టం ప్రకారమే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ జరిగిందన్నారు. విభజన చట్టంలో సెక్షన్ 84 నుంచి 91 వరకు రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకం గురించి ఉందని…సెక్షన్ 84 ప్రకారం రెండు నదుల యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేసి, పరిధి నోటిఫై చేయాల్సి […]