BJP Telangana: తెలంగాణాలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. అయితే.. బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలకంగా మారారు. వీరిద్దరి కోసం బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా హెలికాప్టర్ను సిద్ధం చేసింది. సంజయ్ రోజుకు మూడు సమావేశాల్లో పాల్గొనేలా బండి కార్యాచరణ రూపొందించారు. తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని బీజేపీ అభ్యర్థులు బండి సంజయ్పై ఒత్తిడి తెస్తున్నారు. కరీంనగర్లో ప్రచారం […]
CM KCR: సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న రాజ శ్యామలా యాగం తుది దశకు చేరుకుంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ రాజ శ్యామలా యాగం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
RJ Swathi: మంత్రి కేటీఆర్ నిన్న రేడియో మిర్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు ఆర్జే స్వాతి స్వాగతం పలికారు. కేటీఆర్ ను ఆర్ జే స్వాతి సార్ సార్ అంటూ నాపేరు ఆర్ జే స్వాతి అని మీ మీద ఒక పాటరాసాను పాడతాను అన్నారు.
Ponguleti: అక్రమంగా సంపాదించిన డబ్బులు ఎన్ని ఇచ్చినా మీరు తీసుకోండి అవి మనవే అని ఓటు మాత్రం హస్తం గుర్తుపై వేయండని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు మునిగే పల్లి గ్రామంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రచారంలో భాగంగా చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
IT Notes:బాలాపూర్లోని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ఆశించిన బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాతనర్సింహారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే.. అయితే పారిజాతనర్సింహారెడ్డి ఇంట్లో ఇవాళ సోదాలు ముగిసాయి.
IT Rides Update: ఇవాళ (శుక్రవారం) ఉదయం నుంచి మాజీ మంత్రి జానా రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జానా రెడ్డి తనయుడు రఘువీరారెడ్డి వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
MLA Lakshmareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవాబుపేట మండలం అమ్మాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి జడ్చర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటన కొనసాగుతుంది.
Pallapu Govardhan: బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల వేళ చిక్కుల్లో పడింది. తెలంగాణ బీజేపీలో మంచి ఊపు తెచ్చిన బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతోనే సమస్య మొదలైంది.
Postal Vote: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. శుక్రవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది.
Rythu Runa Mafi: తెలంగాణ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో రైతులకు సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే పలు సందర్భాల్లో రైతుల రుణాలను మాఫీ చేసింది.