తెలంగాణలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక స్థానానికి కౌంటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది.
Telangana Lok Sabha Election Results 2024: రాజధానిలోని నాలుగు ఎంపీ స్థానాలు, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
Peddapalli: పెద్దపెల్లి పార్లమెంట్ స్థానంలో ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 15 లక్షల 96 వేల 430 కాగా.. పోలైన ఓట్లు 10 లక్షల 83 వేల 453 మంది ఉన్నారు.
Secunderabad: హైద్రాబాద్ జిల్లాలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపుకి సర్వం సిద్ధమైంది. మొత్తం 21లక్షల 20వేల 401 ఓట్లకు గాను పోలైన ఓట్లు... 10 లక్షల39 వేల 843 కాగా..
Medak: మెదక్ లోక్ సభ ఓట్ల లెక్కింపుకి సర్వం సిద్ధం చేశారు అధికారులు. మొత్తం 18 లక్షల 28 వేల 210 ఓట్లకు గాను పోలైన 13 లక్షల 72 వేల 894 ఓట్లు కాగా.. మెదక్ నుంచి బరిలో 44 మంది అభ్యర్థులు ఉన్నారు.
Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి సి.ఎం.సి.లో కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ పరిధిలోనీ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే చోట కౌంటింగ్ ఏర్పాటు చేశారు అధికారులు.
Adilabad: ఆదిలాబాద్ జిల్లా లోక్ సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో జిల్లాల వారీగా లెక్కింపు కేంద్రాలను మూడుచోట్ల ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు
Parliament Elections 2024: పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.