Jaggareddy: సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. గాంధీ భవన్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.
Telangana IPS Officers: వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. తెలంగాణలో ఐపీఎస్ అధికారుల భారీ బదిలీలు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
CM Revanth Reddy: ఖైరతాబాద్ మహా గణపతి తొలి పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఖైరతాబాద్ గణసాధునికి చేరుకుని తొలి పూజలో పాల్గొన్నారు.
Electric shock: వినాయక మండపం ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన నగరంలో విషాదం నింపింది. పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని దూలపల్లికి చెందిన నవీన్చారి
Khairatabad Ganesh: ప్రముఖ ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం వినాయక చవితికి ఒకరోజు ముందు ప్రారంభమైంది. 70 ఏళ్ల నుంచి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈసారి 70 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు.
Khammam: వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల తక్షణ సాయం పంపిణీకి ఖమ్మం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ వర్షాల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు రూ.10వేలు అందజేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.