Terrible incident: పందులు దొంగతనం చేస్తుండగా చూశాడని బాలుడిని బండకేసి కొట్టిన వ్యక్తి..
- షాద్ నగర్ పట్టణం హాజీపల్లి రోడ్ లోని గుడిసెల వద్ద బాలుడు హత్య..
- బాలుడుని బండకేసి కొట్టిన ఎల్లయ్య అనే వ్యక్తి ..
- ఎల్లయ్య పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrible inciden: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాలుడిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. షాద్ నగర్ పట్టణం హాజీపల్లి రోడ్ లోని గుడిసెల వద్ద ఓ కుటుంబం నివాసం ఉంటుంది. అయితే ఇంటి పక్కనే పందులు పెంపకం నిర్వహిస్తున్నారు. కొద్దిరోజులుగా పందులను దొంగలనం చేయాలని ఎల్లయ్య అనే వ్యక్తి ప్లాన్ వేసుకున్నాడు. అక్కడికి ఎల్లయ్య అనే వ్యక్తి వచ్చి పందులను దొంగతనం చేయాలని ప్లాన్ వేసుకున్నాడు. నిన్న సాయంత్రం పందుల వద్దకు వచ్చాని ఎల్లయ్య అక్కడ ఎవరూ లేరని గమనించాడు. దొంగతనం చేసేందుకు ఇదే అసలైన సమయం అని భావించాడు. పందులను దొంగతనం చేశాడు. అయితే అక్కడే ఆరేళ్ల బాలుడు ఆడుకుంటున్నాడు. ఎల్లయ్య పందులను దొంగలించడం ఆ బాలుడు చూశాడు. తాను పందులను దొంగతనం చేశాడని స్థానికులకు బాలుడు ఎక్కడ చెప్తాడో అని భయంతో బాలుడిపై అక్కసు పెంచుకున్నాడు. బాలుడి దగ్గరకు వెళ్లి మాటలు కలుపుతూ ఎత్తుకున్నాడు. అంతే కాలుపట్టుకుని బడకేసి కొట్టాడు.
Read also: Balapur Ganesh Laddu: బాలాపూర్ లడ్డూ వేలంలో ఈ ఏడాది ఒక కొత్త రూల్.. ఏంటో తెలుసా?
Also Read
- Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి - పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
ఒకటి కాదు రెండు కాదు బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడు మృతి చెండతో ఎల్లయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే అప్పుడే ఇంటికి వచ్చిన బాలుడి తల్లిదండ్రులు దుర్గయ్య, సాయమ్మలు బాలుడిని విగతజీవిగా చూసి షాక్ తిన్నారు. బాలుడిని గుండెక్కు హత్తుకు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలుడ్ని ఎవరు? ఎందుకు చంపారన్నది తల్లిదండ్రులకు ప్రశ్నార్థంగా మారింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో వున్న ఎల్లయ్య పై అనుమానంతో అదుపులో తీసుకున్నారు. ఎల్లయ్యను ప్రశ్నించగా బాలుడిని చంపింది తనేనని ఒప్పుకున్నాడు. పందులు దొంగతనం చేస్తుండగా చూసాడనే కర్కసుతోనే బండకేసి చంపినట్లు వివరించాడు. దీంతో ఎల్లయ్యపై కేసు నమోదు పోలీస్టేషన్ కు తరలించారు.
Harassment: మేనల్లుడి వేధింపులపై ఫిర్యాదు.. యూపీ మహిళను కొట్టి, గుండు గీయించారు..!
తాజావార్తలు
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..