Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Konda Surekha : బర్తరఫ్ తర్వాత తొలిసారి స్పందించిన కొండా సురేఖ..
Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్య నిర్ణయం తీసుకుంటూ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని భావించడమే కాకుండా, ఆమె బర్తరఫ్ లేఖను గవర్నర్కు పంపినట్లు తెలిసింది. ఇదే సమయంలో తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డికి కూడా ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమించగా, తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరెళ్ల శారద, కుడా (KUDA) చైర్పర్సన్గా […] -
Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా సైదాబాద్ , పరిసర ప్రాంతాల ప్రజలకు జీహెచ్ఎంసీ తీపి కబురు అందించింది. గత ఆరేళ్లుగా వివిధ రకాల అడ్డంకులతో సాగుతూ వచ్చిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి జీహెచ్ఎంసీ ముహూర్తం ఖరారు చేయగా, రేపు సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇది అధికారికంగా ప్రారంభం కానుంది. రూ.620 కోట్ల బడ్జెట్ , ప్రాజెక్టు వివరాలు జీహెచ్ఎంసీ సుమారు రూ. 620 […] -
Tukkuguda Nurse Case: తుక్కుగూడ నర్సు కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
తుక్కుగూడలో నర్సుపై అత్యాచారం, హత్య ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా విచారణ చేపట్టింది. ఘటనను తీవ్రంగా పరిగణించిన NCW.. తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. కేసులో వేగవంతమైన దర్యాప్తు చేపట్టి, నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఏడు రోజుల్లో యాక్షన్ టేకన్ రిపోర్ట్ సమర్పించాలని తెలంగాణ పోలీసులను కోరింది. నిందితుడిపై కఠిన చర్యలు NCW చైర్పర్సన్ విజయ రహత్కర్ తెలంగాణ డీజీపీకి రాసిన […] -
CM Revanth Reddy : రాహుల్నే ప్రధాని చేయాలి.. వైఎస్సార్కు అదే నివాళి
ఢిల్లీలో నిర్వహించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026 కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్న ఆయన, రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే వైఎస్ఆర్కు అర్పించే అత్యున్నత నివాళి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకుల చారిత్రక సంస్కరణలు దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ విద్యా, నీటిపారుదల రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని, ఆయన ముందుచూపు వల్లే దేశం ఆకలి కేకల […] -
Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
Producers Council : తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల చుట్టూ వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ ఎన్నికల ప్రక్రియ తీరుపై సీనియర్ నటుడు, నిర్మాత అశోక్ కుమార్ నిర్వహించిన ప్రెస్ మీట్ ప్రస్తుతం టాలీవుడ్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తనను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వ్యవహారాల్లో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ల విత్డ్రా ప్రొడ్యూసర్ కౌన్సిల్ పదవీ కాలం […] -
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
సోషల్ మీడియాలో ఒక ప్రజా ప్రతినిధి పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గాను 2018 బ్యాచ్ కు చెందిన ఆర్మ్డ్ రిజర్వు పోలీస్ కానిస్టేబుల్ కె. అనిల్ పై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు. ప్రస్తుతం సైబరాబాద్ CAR నుంచి ఆర్డర్ టు సర్వ్ లో భాగం గా హైదరాబాద్ CAR హెడ్క్వార్టర్స్ లో విధులు నిర్వహిస్తున్న కె. అనిల్ సోషల్ మీడియాలో ప్రజా ప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు […] -
Telangana Airports: తెలంగాణలో ఎయిర్పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
తెలంగాణలోని ఆదిలాబాద్, మామునూరు (వరంగల్) విమానాశ్రయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్లో కేంద్ర మంత్రితో బుధవారం సమావేశమైన సీఎం, మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కావలసిన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లో ఎంఆర్ఓ వసతులు ఆదిలాబాద్ విమానాశ్రయంలో ప్యాసింజర్, కార్గో టెర్మినళ్లతో పాటు ఎంఆర్ఓ (మెయింటెనెన్స్, […] -
Fake Currency : యూట్యూబ్ చూసి నకిలీ నోట్లు.. హైదరాబాద్లో బిగ్ గ్యాంగ్ గుట్టురట్టు
Fake Currency : యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో వీడియోలు చూసి నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. శంషాబాద్ జోన్ కమిషనర్స్ టాస్క్ఫోర్స్ , బాలాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడిలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2,91,100 విలువైన నకిలీ నోట్లను, ముద్రణ సామగ్రిని సీజ్ చేశారు. ఈజీ మనీ కోసం అక్రమ బాట తెలంగాణలోని వడ్డిపట్ల, చింతల్ తండా ప్రాంతాలకు చెందిన రామావత్ […] -
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
Indiramma Houses : హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ఇప్పుడు అత్యంత కీలకమైన తుది ఘట్టానికి చేరుకుంది. దరఖాస్తుదారుల నుంచి లాటరీ పద్ధతి ద్వారా ప్రాథమికంగా ఎంపిక చేసిన లబ్ధిదారుల సమాచారాన్ని క్షేత్రస్థాయిలో నేరుగా వెళ్లి సమగ్రంగా తనిఖీ చేసేందుకు గృహనిర్మాణ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నగర పరిధిలోని మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం నుంచే ఈ ప్రత్యేక తనిఖీ కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. నాలుగు రోజుల్లో […] -
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన వెయ్యి రోజుల పాలన అత్యంత విజయవంతమైందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమాలను సమతుల్యం చేస్తూ సుపరిపాలన అందిస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సన్న వడ్ల కొనుగోలుపై క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పంజాబ్ను మించి రాష్ట్రంలో వరి దిగుబడి సాధించామని, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయినప్పటికీ తెలంగాణ రైతాంగం ఈ రికార్డును నెలకొల్పడం గర్వకారణమని కొనియాడారు. అప్పుల […]
తాజావార్తలు
-
MS Dhoni: ధోనీ సంచలన నిర్ణయం.. మ్యాచ్లు ఆడేది లేదన్న సీఎస్కే దిగ్గజం..
-
PayPal Layoffs: పేపాల్లో భారీ లేఆఫ్స్.. భారత్లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
-
CJP: సీజేపీ-డెమొక్రటిక్ ఏర్పాటు.. కాక్రోచ్ పార్టీలో చీలిక.. కేజ్రీవాల్ టీమ్గా మారిందని ఆరోపణ..
-
Tilak Varma: 55 ఏళ్ల చరిత్ర తిరగరాసిన తిలక్ వర్మ.. అసలైన ట్విస్ట్ ఇదే..
-
Mayawati: ఎన్నికల వేళ మేనల్లుడికి మాయావతి షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!