TTD Chairman Yv Subbareddy: బ్రహ్మోత్సవాలు విజయవంతం.. రాబోయే రోజుల్లో ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఏడుకొండల స్వామికి భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏడుకొండలపై ఇసుకేస్తే రాలనంత మంది భక్తజనం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స వాలను విజయవంతంగా నిర్వహించామని..బ్రహ్మోత్సవాల సమయంలో 5.69 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గరుడ సేవరోజున 3 లక్షల మంది భక్తులు స్వామివారి వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. హుండీ ద్వారా రూ.20.43 కోట్లు ఆదాయం లభిస్తే…24 లక్షల లడ్డూలు భక్తులకు విక్రయించామన్నారు.
Read ALso:
MohanBabu University: మోహన్బాబు యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Also Read
- Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
- Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
- Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
- CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
7 లక్షల 87 వేల మంది భక్తులకు గరుడ సేవ రోజున అల్పాహారం అందించామన్నారు.బ్రహ్మోత్సవాల సమయంలో వెనుకబడిన ప్రాంతాలకు చెందిన 6997 మంది భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించామని..రాబోయే బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో విస్తృతంగా ఎల్ఈడి స్ర్కీన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్ లో శ్రీవారి వైభవోత్సవాలు నిర్వహిస్తామన్నారు. నవంబర్ మాసంలో కార్తీకమాసం సందర్భంగా వైజాగ్,కర్నూలు జిల్లా యాగంటిలో కార్తీకదీపోత్సవం నిర్వహిస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ సిబ్బంది, పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు.
తాజావార్తలు
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
-
Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
-
GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
-
Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!