Minister Dola: సీఎంగా ఉన్నప్పుడు జగన్ బాద్యతగా ఒక్క పని చేయలేదు..
- బుడమేరు మళ్లీ కొట్టుకుపోతుందని సోషల్ మీడియాలో ప్రచారం..
- బాధితుల కోసం 4 గంటలు జేసీబీ మీద ప్రయాణించిన చిత్తశుద్ది మా సీఎందే..
- వైసీపీ అధినేత ఎక్కడికైనా వెళ్లి బాదితులకు సహాయం చేశారా: మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Dola: బుడమేరు మళ్లీ కొట్టుకు పోతుందని సోషల్ మీడియాలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా ప్రచారం చేస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విజయవాడలో వరద బాదితుల పరిస్దితులు మెరుగయ్యాయి.. ఓ ముఖ్యమంత్రిగా బాధితుల కోసం నాలుగు గంటలు జేసీబీ మీద ప్రయాణించిన చిత్తశుద్ది మా సీఎందే.. వైసీపీ అధినేత ఎక్కడికైనా వెళ్లి బాదితులకు సహాయం చేశారాని ఆయన పేర్కొన్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సాయం చేశారో అందరూ చూశారు.. నోరుంది కదా అని మాట్లాడటం.. సొంత పేపర్లు, మీడియా ఉన్నాయి కదా అని ఏదంటే అది రాయటం సరికాదు.. రాష్ట్రాన్ని ఐదేళ్లు ఆడుకున్నారు.. గతంలో సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే అరెస్టులు చేశారు అని మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి తెలిపారు.
Read Also: Maharastra : ఆహారం, నీరు ఇవ్వకుండా ఐదు గంటలపాటు విమానంలోనే..రచ్చ రచ్చ చేసిన ప్రయాణికులు
Also Read
ఇక, మీరు రెచ్చగొట్టి రెచ్చిపోయి ప్రవర్తించినా ఇంతకీ మించి ముందుకు సాగలేరు అని మంత్రి డోలా అన్నారు. ప్రజలు అన్నీ గమనించే తీర్పు ఇచ్చారు.. సీఎంగా ఉన్నప్పుడు కూడా జగన్ భాద్యతగా ఒక్కపని చేయలేదు.. చేసిన తప్పుల మీదే కొంత మంది వైసీపీ నేతలు కేసులు ఎదుర్కొంటున్నారు.. చట్ట ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి.. అక్రమాలు ఎక్కడా జరగలేదు.. తప్పనిసరిగా అన్నీ మెడికల్ కళాశాలలు కొనసాగిస్తాం.. హడావుడిగా మసిబూసి మారేడు కాయ చేశారు అని పేర్కొన్నారు. మీరు చేసిన తప్పులు అన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!