What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన.. జాతీయ సాంస్కృతిక విద్య విశ్వ విద్యాలయంలో.. 3 రోజులు జరిగే భారతీయ విజ్ఞాన సమ్మేళన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు.. తర్వాత జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు..
* నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన..
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
* నేడు ఆదిలాబాద్ జిల్లాలో ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన.. మంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పర్యటన..
* నేడు ఆదిలాబాద్ జిల్లాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. రిమ్స్ ఆసుపత్రి క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభించనున్న కిషన్ రెడ్డి.. పట్టణంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొననున్న కేంద్రమంత్రి..
* నేటితో ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగియనున్న ప్రభాకర్ రావు విచారణ.. వైద్య పరీక్షల తర్వాత ఇంటికి వెళ్లనున్న ప్రభాకర్ రావు..
* నేడు తిరుమలకు భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం..
* నేడు శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సమావేశం.. ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడి అధ్యక్షతన జరగనున్న బోర్డ్ మీటింగ్.. పాల్గొననున్న సభ్యులు, ఆలయ ఈవో శ్రీనివాసరావు, అధికారులు..
* నేడు ఆహోబిళం శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి పారువేట ఉత్సవ శోభాయాత్ర.. లక్ష్మీగణపతి ఆలయం నుంచి గాంధీ చౌక్, శ్రీనివాస నగర్ సెంటర్ నుంచి టౌన్ హాల్ వరకు శోభాయాత్ర..
* నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన చీఫ్ సెక్రెటరీల సమావేశం.. 3 రోజుల పాటు జరగనున్న సదస్సు.. వికసిత్ భారత్-2047 లక్ష్యాలపై దృష్టి.. కేంద్ర, రాష్ట్రాల సహకారం బలోపేతం ప్రధాన అజెండాగా సమావేశం.. సీఎస్ ల సదస్సులో విద్య, ఆరోగ్యం, ఆర్థిక హాబ్స్, ఫ్రాంటియర్ టెక్నాలజీలు, బెస్ట్ ప్రాక్టీస్ లపై జరగనున్న చర్చలు..
* నేడు శ్రీలంకతో భారత్ మూడో టీ20.. తిరువనంతపురం లో రాత్రి 7 గంటలకు మ్యాచ్..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!