What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు టీ20 వరల్డ్ కప్ లో సూపర్-8లో భారత్ తొలి పోరు.. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7 గంటలకు భారత్ వర్సెస్ సౌతాఫ్రికా.. గ్రూప్ దశలో వరుసగా 4 మ్యాచులు గెలిచి జోరు మీదున్న టీమిండియా..
* నేడు టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్.. పల్లెకెలె వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్..
Also Read
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
* నేడు ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. మధ్యాహ్నం 3: 30 గంటలకు దేవాదుల ప్రాజెక్టుకు సీఎం రేవంత్.. దేవాదుల ప్రాజెక్టను సందర్శించనున్న రేవంత్ రెడ్డి.. ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇంజనీర్లతో సీఎం రేవంత్ సమీక్ష..
* నేడు గంభీరావుపేటలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పర్యటన..
* నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి..
* నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన.. సత్యసాయి ఆధ్యాత్మిక సిటీలో గ్రామీణ డాగ్ సేవక్ సమ్మేళనంలో పాల్గొననున్న చంద్రబాబు.. కార్యక్రమానికి హాజరుకానున్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సమన్వయంతో పోస్టల్ సదస్సు.. ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామీణ డాగ్ సేవక్ లకు అవార్డుల ప్రదానం..
* నేడు నెల్లూరు జిల్లాలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ పర్యటన.. పలు అభివృద్ధి పనులను పరిశీలించనున్న మంత్రులు..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 16 గంటల సమయం..
* నేడు ఐదో రోజు యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు.. స్వామివారి దర్శనానికి భారీగా తరలి వస్తున్న భక్తులు..
* నేడు చెన్నైలో కేఏ పాల్ ప్రపంచ శాంతి సభ.. రాజకీయాలకు అతీతంగా సభ జరుగుతుందన్న కేఏ పాల్..
* నేడు యూపీలోని మీరట్ లో ప్రధాని మోడీ పర్యటన.. మీరట్ మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. రూ. 12,930 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ..
తాజావార్తలు
-
Kiran Abbavaram : హీరో ఇమేజ్ కంటే సాధారణ జీవితం ఇష్టం
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!