What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు టీ20 వరల్డ్ కప్ లో సూపర్-8లో భారత్ తొలి పోరు.. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7 గంటలకు భారత్ వర్సెస్ సౌతాఫ్రికా.. గ్రూప్ దశలో వరుసగా 4 మ్యాచులు గెలిచి జోరు మీదున్న టీమిండియా..
* నేడు టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్.. పల్లెకెలె వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్..
Also Read
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
* నేడు ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. మధ్యాహ్నం 3: 30 గంటలకు దేవాదుల ప్రాజెక్టుకు సీఎం రేవంత్.. దేవాదుల ప్రాజెక్టను సందర్శించనున్న రేవంత్ రెడ్డి.. ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇంజనీర్లతో సీఎం రేవంత్ సమీక్ష..
* నేడు గంభీరావుపేటలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పర్యటన..
* నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి..
* నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన.. సత్యసాయి ఆధ్యాత్మిక సిటీలో గ్రామీణ డాగ్ సేవక్ సమ్మేళనంలో పాల్గొననున్న చంద్రబాబు.. కార్యక్రమానికి హాజరుకానున్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సమన్వయంతో పోస్టల్ సదస్సు.. ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామీణ డాగ్ సేవక్ లకు అవార్డుల ప్రదానం..
* నేడు నెల్లూరు జిల్లాలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ పర్యటన.. పలు అభివృద్ధి పనులను పరిశీలించనున్న మంత్రులు..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 16 గంటల సమయం..
* నేడు ఐదో రోజు యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు.. స్వామివారి దర్శనానికి భారీగా తరలి వస్తున్న భక్తులు..
* నేడు చెన్నైలో కేఏ పాల్ ప్రపంచ శాంతి సభ.. రాజకీయాలకు అతీతంగా సభ జరుగుతుందన్న కేఏ పాల్..
* నేడు యూపీలోని మీరట్ లో ప్రధాని మోడీ పర్యటన.. మీరట్ మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. రూ. 12,930 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ..
తాజావార్తలు
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
ట్రెండింగ్
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!