What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు విశాఖకు సీఎం చంద్రబాబు.. కాగ్నిజెంట్ సహా 9 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన.. విశాఖ ఎకనామిక్ రీజియన్ సమావేశానికి హాజరు కానున్న సీఎం చంద్రబాబు..
* నేడు తాడేపల్లి నుంచి బెంగుళూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్..
Also Read
- Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
- CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
* నేడు కర్నూలు జిల్లాలో అటల్– మోడీ సుపరిపాలన బస్సు యాత్ర.. ధర్నా చౌక్ లో అటల్ బిహారీ వాజపేయి విగ్రహ ఆవిష్కరణ.. పాల్గొననున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, మంత్రులు, సత్యకుమార్ యాదవ్, టీజీ భరత్, కూటమి ఎమ్మెల్యేలు.. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ..
* నేటి నుంచి నకిలీ మద్యం కేసులో నిందితులకు కస్టడీ.. నలుగురు నిందితులను విచారించనున్న పోలీసులు..
* నేటితో ముగియనున్న రెండో విడత ఎన్నికల ప్రచారం..
* నేడు ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ.. ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు. బెయిల్ పిటిషన్ తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు..
* నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పీఎస్ లో సెరెండర్ కావాలని ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశం.. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ను టార్చర్ చేయొద్దని ఆదేశాలు.. వారం రోజుల పాటు పోలీస్ కస్టోడియల్ విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం..
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?