What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు ఉదయం 11 గంటలకు ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమం.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్..
నేడు ఉదయం 11 గంటలకి ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం.. ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో ఒక్కొక్కరికి రూ. 15000 రూపాయలు జమ.. పాల్గొననున్న జిల్లా ఇంఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు..
Also Read
- CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
- Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
నేడు విశాఖపట్నం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం.. కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు..
నేడు PHC వైద్యుల ఛలో విజయవాడకు పిలుపు.. మధ్యాహ్నం 2 గంటలకు ధర్నా చౌక్ కి చేరుకోనున్న PHC వైద్యులు.. చర్చలకు పిలుస్తామని మోహం చాటేసిన ప్రభుత్వం.. ఇవాళ మధ్యాహ్నం వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టిన వైద్యులు..
నేడు ఉదయం స్పీకర్ ఛాంబర్లో అనర్హత పిటిషన్లపై విచారణ.. ఉదయం 10 గంటలకు గూడెం మహిపాల్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న BRS అడ్వకేట్.. ఉదయం 11 గంటలకి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని క్రాస్ ఎగ్జామ్ చేయనున్న బీఆర్ఎస్ అడ్వకేట్..
నేడు హైదరాబాద్ కు ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్.. మధ్యాహ్నం 2గంటలకి సికింద్రాబాద్ చేరుకోనున్న మీనాక్షి నటరాజన్.. లోకల్ బాడీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ బై పోల్ పై చర్చ..
నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న మంత్రుల కసరత్తు.. నేడు పీసీసీకి నివేదిక ఇవ్వనున్న మంత్రులు.. ముగ్గురి పేర్లు సూచిస్తూ ప్రతిపాదన ఇవ్వనున్న మంత్రులు..
నేడు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ప్రభుత్వం నిర్ణయం..
నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయాయి.. అక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూ లైనులో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 15 గంటల సమయం..
నేడు కర్నూలులోని హోళగుంద మండలం దేవరగట్టులో శ్రీ మాల మల్లేశ్వర స్వామి రథోత్సవం.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు..
నేడు బీహార్ లో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు.. పాట్నాలో ఈసీ ప్రతినిధుల బృందం ఆధ్వర్యంలో కీలక సమావేశం.. బీహార్ లో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ.. సమావేశానికి ప్రతి రాజకీయ పార్టీ నుంచి ముగ్గురికి అవకాశం..
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?