YS Jagan: అసెంబ్లీ సమావేశాలు మేం బహిష్కరించలేదు..
- అసెంబ్లీ సమావేశాలు మేం బహిష్కరించలేదు..
- అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో కోర్టుకు వెళ్లాం..
- లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధం..
- ప్రలోభాలకు లొంగో, భయపడో పోతే విశ్వసనీయత సంగతేంటి?: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: తాడేపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినే, మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు మేం బహిష్కరించలేదని తేల్చి చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో కోర్టుకు వెళ్లామన్నారు. ఇక, నాకు ప్రతిపక్ష నేత హోదాపై కోర్టుకు స్పీకర్ సమాధానం చెప్పాలని డిమాడ్ చేశారు. ఇక, స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోర్టుకు స్పందించడం లేదు.. అన్ని ప్రశ్నలకు వాళ్లు సమాధానం చెప్పాలి అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే.. ఏం చేసుకున్నా వాళ్ల ఇష్టమని పేర్కొన్నారు. నా ఆరోపణలకు వాళ్లు సమాధానం చెప్పాలి.. ఎదురెదురుగా ఉండి కొట్టుకోవడం ఎందుకు అని వైఎస్ జగన్ అన్నారు.
Read Also: YS Jagan: గ్యారంటీలు అమలు చేయకపోతే చొక్కా పట్టుకొని నిలదీయమన్నారు..
Also Read
- Ramprasad Reddy: ఇకపై ఆటోమేటిక్ ఆమోదం.. 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్.. ఆ వాహనాలకు మినహాయింపు!
- CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
- Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
- Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
అలాగే, లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధం అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. మిథున్ రెడ్డి తండ్రి ఏ శాఖ మంత్రి.. ఆయనకు మద్యానికి సంబంధమేంటి?.. ఎవరో ఒకర్ని ఇరికించడం.. కేసు పెట్టడం వాళ్లకు అలవాటేనని సెటైర్లు వేశారు. ఇక, ఎవరైనా ఎందుకు డబ్బులు ఇస్తారు.. మద్యం రేట్లు మేం పెంచామా?.. మద్యం బేసిక్ రేట్లు పెంచి.. సరఫరా తగ్గించిన నాకు లంచాలు ఇస్తారా?.. రేట్లు పెంచి సరఫరా పెంచిన చంద్రబాబుకు మమూళ్లు ఇస్తారా? అని క్వశ్చన్ చేశారు. నాలాగా ఎందుకు చంద్రబాబు బటన్ నొక్కలేకపోతున్నాడు? అని జగన్ ప్రశ్నించారు.
Read Also: Mahindra XUV400 : బంఫర్ ఆఫర్.. ఈ మహీంద్రా ఎలక్ట్రిక్ కారుపై ఏకంగా 4లక్షల తగ్గింపు!
ఇక, నాకు డబ్బుపై వ్యామోహం లేదు అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. అందుకే డీబీటీలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలను ఇచ్చామన్నారు. బయటకు వెళ్లే ప్రతి రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలి.. ప్రలోభాలకు లొంగో, భయపడో లేక రాజీపడో అటు పోతే విశ్వసనీయత సంగతేంటి? అని అడిగారు. రాజకీయాల్లో కష్టాలు ఉంటాయి.. ఐదేళ్లు కష్టపడితే మనం టైం వస్తుంది.. విశ్వసనీయత ముఖ్యం.. ఇది విజయసాయిరెడ్డికైనా.. మిగతావారికైనా అని వైఎస్ జగన్ సూచించారు.
తాజావార్తలు
-
Peddi: పెద్ది’కి నార్త్’లో సాలిడ్ బ్యాకప్..ట్రైలర్ లాంచ్ అక్కడే!
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై గందరగోళం.. రంగంలోకి సోనియా!
-
Saraswati river: గంగా-యమున మధ్య భూగర్భ నది.. “అదృశ్య సరస్వతి” నదికి ఆనవాళ్లు..
-
Anil Kochhar: అమెరికా యూనివర్శిటీలో సంచలనం.. 176 మంది స్టూడెంట్ లోన్స్ క్లియర్ చేసిన ఇండియన్! ఆయన ఎవరో తెలుసా..
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
ట్రెండింగ్
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!