V. Srinivasa Rao: డీలిమిటేషన్తో ఆ రాష్ట్రాలకే లాభం..!
- డీలిమిటేషన్పై సీపీఎం శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు..
- డీలిమిటేషన్ వల్ల ఏపీకి నష్టం కలుగుతుంది..
- దీనిపై కేంద్రానికి వైసీపీ లేఖ రాయడం సంతోషం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V. Srinivasa Rao: ఇప్పుడు అంతా డీలిమిటేషన్పై చర్చ సాగుతోంది.. ముఖ్యంగా.. సౌత్ ఇండియా రాష్ట్రాలకు డీలిమిటేషన్తో ఎక్కువ నష్టం జరుగుతోందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.. దీనిపై తాజాగా చెన్నై వేదికగా అఖిలపక్ష సమావేశం జరగడం.. డీలిమిటేషన్ విధానాలను తప్పుబట్టిన విషయం విదితమే.. అయితే, డీలిమిటేషన్పై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రానికి డీలిమిటేషన్ వల్ల నష్టం కలుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కేంద్రానికి లేఖ రాయడం సంతోషం అన్నారు.. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. డీలిమిటేషన్పై పార్లమెంటులో మాట్లాడాలనడం గోడ మీద పిల్లి వాటం అంటూ ఎద్దేవా చేశారు.. బీజేపీని కాదనలేక సర్కస్ ఫీట్లు వల్ల రాష్ట్రానికి ఏ ప్రయోజనం లేదన్నారు.
Read Also: Nitish Kumar Reddy Marriage: బ్రో లవ్ మ్యారేజా.. నితీశ్ రెడ్డి సమాధానం ఇదే (వీడియో)!
Also Read
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
మహిళలకు ఆశ చూపించి డీలిమిటేషన్ జరిపితే మంచిది అనడం సరైంది కాదని హితవుచెప్పారు శ్రీనివాసరావు.. జనాభా పెరిగిన రెండు మూడు రాష్ట్రాలకి తప్ప మరే రాష్ట్రాలకు దీనివల్ల ఉపయోగం లేదన్నారు.. ఇక, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి చాలా మంది సౌత్ ఇండియా రాష్ట్రాలకు వలసలు వస్తున్న పరిస్థితి ఉందన్నారు.. అయితే, బీజేపీ ప్రాతినిథ్యం లేని రాష్ట్రాలను బలహీనం చేసే చర్య ఈ డీలిమిటేషన్ అని ఆరోపించారు. డీలిమినేషన్ లో ప్రో రేటా అనేది ఆ రాష్ట్రాలలో సీట్ల ఆధారంగా జరగాలి.. కానీ, జనాభా ప్రాతిపదికన చేయడం అశాస్త్రీయం అన్నారు.. భారతదేశంలో విభజన వాదం వస్తే… దానికి కారణం బీజేపీనే అవుతుందన్నారు.. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి బీజేపీయేతర పార్టీలు హాజరు కావాలని కోరారు సీపీఎం ఏపీ కార్యదర్శి వి. శ్రీనివాసరావు..
తాజావార్తలు
-
Hormuz Strait Crisis: పాక్ విఫలం.. ‘హార్మూజ్’ కోసం రంగంలోకి ఖతార్..!
-
Lenin: అఖిల్ కంబ్యాక్ ఫిక్స్?.. “మనోడు వస్తున్నాడు” టీజర్ వైరల్
-
Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
-
China Mine Disaster: ఘోర విషాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 80 మంది మృతి
-
Nagarjuna: “మనం” నా జీవితంలో మరచిపోలేని సినిమా.. నాగార్జున ఎమోషనల్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!