Vasupally Ganesh: బీఆర్ఎస్ వచ్చినా …30ఏళ్ళు జగనే సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఇక భారత్ రాష్ట్ర సమితిగా మారిన సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ని జాతీయ పార్టీగా ప్రకటించారు. జాతీయ పార్టీగా టీఆర్ఎస్ ను భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానాన్ని చదివి వినిపించారు పార్టీ అధ్యక్షులు కె.చంద్రశేఖర రావు. ఈ మార్పు పట్ల రాజకీయంగా ప్రతిస్పందనలు వినిపిస్తున్నాయి. బీ.ఆర్.ఎస్.ఏర్పాటు వల్ల ఆంధ్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పు ఉండదన్నారు వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఇక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ కు అవకాశమే లేదు. సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి దార్శనికత వల్ల వచ్చే 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డే సీఎం అన్నారు ఎమ్మెల్మే గణేష్.
Read Also: Toll Gates: టోల్ వసూళ్లపై కేంద్రం కొత్త రూల్స్
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
రాష్ట్ర విభజన వల్ల ఆంధ్ర ప్రదేశ్ చాలా నష్టపోయింది…అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే ఉండిపోవడం వల్ల చాలా జిల్లాలు వెనుకబాటుతనానికి గురయ్యాయి. ఇప్పుడు టీ.ఆర్.ఎస్. ఎన్ని పేర్లు మార్చు కుని వచ్చినా ఆంధ్రా ప్రజలు విశ్వసించరని తన అభిప్రాయం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఇదిలా వుంటే.. మంత్రి జోగి రమేష్ బీఆర్ఎస్ పై చురకలు అంటించారు. బీఆర్ఎస్ కాదు.. ఏ పార్టీ వచ్చినా వైసీపీని ఏమీ చేయలేదన్నారు. వైసీపీ పార్టీ ఎవరికీ భయపడదని చెప్పారు. ఏపీ ప్రజలంతా తమవైపే ఉన్నారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టినన్ని సంక్షేమ కార్యక్రమాలు మరే రాష్ట్రంలోనూ అమలు కావడంలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుస్తుందని మంత్రి జోగి రమేష్ జోస్యం చెప్పారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!