Undavalli Arun Kumar: ఉండవల్లి కీలక వ్యాఖ్యలు.. అది వైసీపీకి మైనస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Undavalli Arun Kumar: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిన్న అనపర్తిలో టీడీపీ అధినేత చంద్రబాబును అడ్డుకోవడం వైసీపీకి మైనస్ అవుతుందని జోస్యం చెప్పారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి నారా లోకేష్ వరకూ పాదయాత్రలు చూశాను.. కానీ, నిన్న చంద్రబాబును అడ్డుకున్న పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు.. ఈ ఘటనను ప్రస్తావిస్తూనే.. రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయిన పేర్కొన్నారు.. నాడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ను జైలుకు పంపడం వల్ల ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు.. ఇలా అధికారంలో ఉన్న పార్టీలో సెల్ఫ్ గోల్ చేసుకుంటాయని చెప్పుకొచ్చారు ఉండవల్లి అరుణ్కుమార్.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
- ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
మరోవైపు.. రాష్ట్ర విభజనపై స్పందించిన ఉండల్లి.. నేడు రాష్ట్ర విభజన జరిగిన దుర్దినం.. కానీ, నేటికి రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందలేదన్నారు.. దీనిపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై ఈనెల 22న విచారణ జరుగుతుందని వెల్లడించిన ఆయన.. తప్పు జరిగిన విషయాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది.. ఒప్పుకోకపోవడం వలనే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నారు.. టీడీపీ అధికారంలో ఉండగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించలేదు.. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్ఇని కలవడానికి ప్రయత్నించిన ఇప్పటికీ అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఉండల్లి అరుణ్ కుమార్. ఇంకా ఉండవల్లి అరుణ్ కుమార్ తన ప్రెస్ మీట్లో ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!