What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*నేడు సంగారెడ్డి జిల్లాలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన..ఉదయం 10 గంటలకు పటాన్ చెరులోని పాశామైలారంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి
*హైదరాబాద్ MJ మార్కెట్ లో ముగిసిన నిమజ్జన శోభా యాత్ర…ప్రశాంతంగా ముగిసిన శోభా యాత్ర..గణనాథుని చెంతకు చేరుకున్న గణేష్ విగ్రహాలు
Also Read
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
*విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన…జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 4వ జిల్లా మహాసభలో పాల్గొననున్న మంత్రి బొత్స.
* శ్రీకాకుళం జిల్లలో అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్బంగా ర్యాలీ
* నేడు మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు చాతుర్మాసదీక్ష విరమణ
*తూర్పుగోదావరి జిల్లాలో నేటితో ముగియనున్న గణేష్ నవరాత్రి మహోత్సవాలు…ఆఖరి రోజు సందర్భంగా గోదావరిలో భారీగా గణేష్ నిమజ్జనాలు.
*కాకినాడలో నేటితో ముగియనున్న కంచి పీఠాధిపతి చాతుర్మాస్య దీక్ష..అకొండి లక్ష్మీ స్మారక గో శాలలో నిర్వహిస్తున్న దీక్ష నీటి తో 60 రోజులు పూర్తి.
* కాకినాడలో చాగంటి వారి ఆధ్వర్యంలో స్వామీజీ కి పుష్పాభిషేకం,అనంతరం విశ్వ రూప యాత్ర
*గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న 33వ అథ్లెటిక్ నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీలు
*నేడు తెనాలి మార్కెట్ సెంటర్లో డాక్టర్ యలవర్తి నాయుడమ్మ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నేడు నాయుడమ్మ విగ్రహావిష్కరణ
*తిరుమలలో ఇవాళ పౌర్ణమి గరుడ సేవ…రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
*విజయవాడలో అంతర్జాతీయ ఆత్మహత్యల దినోత్సవం సందర్భంగా ఏపి పోలీస్, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఆధ్వర్యంలో బెంజ్ సర్కిల్ నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు ర్యాలీ
*నేడు తాడేపల్లిగూడెంలోని NIT స్నాతకోత్సవం..448 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు పట్టాల ప్రదానం
*నేడు సంగారెడ్డి జిల్లాలో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు పర్యటన..పటాన్ చెరులోని బీజేపీ మాజీ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి ఇంటికి రానున్న మిజోరాం గవర్నర్
తాజావార్తలు
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!