What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*నేడు సంగారెడ్డి జిల్లాలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన..ఉదయం 10 గంటలకు పటాన్ చెరులోని పాశామైలారంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి
*హైదరాబాద్ MJ మార్కెట్ లో ముగిసిన నిమజ్జన శోభా యాత్ర…ప్రశాంతంగా ముగిసిన శోభా యాత్ర..గణనాథుని చెంతకు చేరుకున్న గణేష్ విగ్రహాలు
Also Read
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి రైతులకు భారీ ఊరట..
- Police Transfers: పోలీస్ శాఖలో భారీగా బదిలీలు.. రెండేళ్లు పూర్తిచేసిన వారికి అవకాశం..
- Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి.. కొట్టుకుపోయిన పైపులు..
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
*విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన…జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 4వ జిల్లా మహాసభలో పాల్గొననున్న మంత్రి బొత్స.
* శ్రీకాకుళం జిల్లలో అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్బంగా ర్యాలీ
* నేడు మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు చాతుర్మాసదీక్ష విరమణ
*తూర్పుగోదావరి జిల్లాలో నేటితో ముగియనున్న గణేష్ నవరాత్రి మహోత్సవాలు…ఆఖరి రోజు సందర్భంగా గోదావరిలో భారీగా గణేష్ నిమజ్జనాలు.
*కాకినాడలో నేటితో ముగియనున్న కంచి పీఠాధిపతి చాతుర్మాస్య దీక్ష..అకొండి లక్ష్మీ స్మారక గో శాలలో నిర్వహిస్తున్న దీక్ష నీటి తో 60 రోజులు పూర్తి.
* కాకినాడలో చాగంటి వారి ఆధ్వర్యంలో స్వామీజీ కి పుష్పాభిషేకం,అనంతరం విశ్వ రూప యాత్ర
*గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న 33వ అథ్లెటిక్ నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీలు
*నేడు తెనాలి మార్కెట్ సెంటర్లో డాక్టర్ యలవర్తి నాయుడమ్మ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నేడు నాయుడమ్మ విగ్రహావిష్కరణ
*తిరుమలలో ఇవాళ పౌర్ణమి గరుడ సేవ…రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
*విజయవాడలో అంతర్జాతీయ ఆత్మహత్యల దినోత్సవం సందర్భంగా ఏపి పోలీస్, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఆధ్వర్యంలో బెంజ్ సర్కిల్ నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు ర్యాలీ
*నేడు తాడేపల్లిగూడెంలోని NIT స్నాతకోత్సవం..448 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు పట్టాల ప్రదానం
*నేడు సంగారెడ్డి జిల్లాలో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు పర్యటన..పటాన్ చెరులోని బీజేపీ మాజీ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి ఇంటికి రానున్న మిజోరాం గవర్నర్
తాజావార్తలు
-
US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
-
Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
-
Iran: ఖమేనీ శవపేటికకు ఫైటర్ జెట్లలో పహారా..
-
Ponnam Prabhakar : వర్షాకాలం.. బస్తీ దవాఖానలపై ప్రభుత్వం అలర్ట్
-
El Nino: ఎల్నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!