Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్ లో చోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల లడ్డూ అంటే భక్తులకు ఎంతో ఇష్టం. తిరుమల వెళ్ళి వచ్చాక లడ్డూ ప్రసాదాల గురించి అంతా వాకబు చేస్తారు. అందునా అక్కడికి వెళ్లిన వారు తిరుమల లడ్డూలు ఎక్కువగా కొనుగోలు చేసి తీసుకువస్తారు. కలియుగ వైకుంఠం తిరుమలలో దొంగతనం జరిగింది. శ్రీవారి లడ్డూ కౌంటర్ లో దొంగతనం జరిగింది. కౌంటర్ బాయ్ నిద్రిస్తుండగా 2 లక్షల పైగా నగదును దోచుకెళ్ళాడు దుండగుడు. 36 నెంబర్ కౌంటర్ లో నిన్న అర్థరాత్రి ఘటన జరిగింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు విజిలెన్స్ అధికారులు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. విజిలెన్స్ లోపం వల్ల ఇలా జరిగిందా? ఈ దొంగతనం వెనుక ఎవరున్నారనేది తేలాల్చి వుంది.
ఇదిలా ఉంటే ఈ చోరీ కేసులో పురోగతి లభించింది. సిసి పుటేజి ఆధారంగా నిందితుడిని గుర్తించారు పోలిసులు. గతంలో చోరిలుకు పాల్పడిన వ్యక్తే చోరి చేసినట్లుగా గుర్తించారు. నిందితుడిని అరేస్ట్ చెయ్యడానికి ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారని తెలుస్తోంది.
Also Read
- CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
- YS Jagan: వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం..!
- AP Weather Alert: వాతావరణ హెచ్చరిక.. 10 జిల్లాల్లో వర్షాలు, పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
- CM Chandrababu: గోదావరి పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష.. పవన్ కల్యాణ్ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం..
Read Also: Tamilnadu Minister: పార్టీ కార్యకర్తలపై రాళ్లు రువ్విన తమిళనాడు మంత్రి.. వీడియో వైరల్
తిరుమలలో ఇవాళ ఆన్ లైన్ లో ఫిబ్రవరి మాసంకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేసింది. క్షణాల్లోనే టోకెన్లు అమ్ముడయిపోయాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేసింది టీటీడీ. శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు టిక్కెట్ల జారీ నిలిపివేసింది. ఇదిలా ఉంటే తిరుమలలో డ్రోన్ కెమేరాల షాట్ల వ్యవహారం విమర్శల పాలవుతోంది.
తిరుమలలో భద్రత కొరవడిందని భక్తుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. డ్రోన్ ఎగురవేయడంపై టీటీడీ ఈఓ ధర్మారెడ్డి వివరణ ఇచ్చారు. భద్రతపై ఎక్కడా రాజీపడబోమని, తిరుమలలో హై సెక్యూరిటీ వ్యవస్థ ఉందని అన్నారు. డ్రోన్ల వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదు అయిందని వెల్లడించారు. త్వరలో కొండపై డ్రోన్ నియంత్రణ టెక్నాలజీ అందుబాటులోకి తెస్తామంటున్నారు అధికారులు.
Read Also: Car Romance: కామా తురాణం.. కదులుతున్న కారులోనే రొమాన్స్
తాజావార్తలు
-
Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
-
Isaignani Ilaiyaraaja: స్వరాల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇళయరాజా ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
-
Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
-
CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!