Tamilnadu Minister: పార్టీ కార్యకర్తలపై రాళ్లు రువ్విన తమిళనాడు మంత్రి.. వీడియో వైరల్
Tamilnadu Minister: తమిళనాడు మంత్రి ఎస్ఎం నాసర్కు కూర్చోవడానికి కుర్చీ ఇవ్వకపోవడంతో ఆయన హంగామా సృష్టించారు. తిరువళ్లూరులో కూర్చోవడానికి కుర్చీ తీసుకురావడంలో జాప్యం చేసినందుకు మంత్రి ఎస్ఎం నాసర్ డీఎంకే పార్టీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఎస్ఎం నాసర్ రాష్ట్ర పశుసంవర్థక, డెయిరీ అభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
Maruti Suzuki: 11వేల గ్రాండ్ విటారా కార్లు రీకాల్.. కారణం ఇదే..
Also Read
- E85 Petrol: పెట్రోల్లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
- Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి 'భట్టి' భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
గత ఏడాది, కేంద్ర ప్రభుత్వం పాలపై గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST) విధించిందని తప్పుడు సమాచారం అందించిన తర్వాత ఎస్ఎం నాసర్ వార్తల్లో నిలిచారు.డీఎంకే మంత్రి నవంబర్ 4, 2022న ప్రభుత్వ యాజమాన్యంలోని ఆవిన్లో పాల ధరల పెరుగుదల గురించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆవు పాల సేకరణ ధర రూ.32 నుంచి రూ.35కి, గేదె పాల సేకరణ ధర రూ.41 నుంచి రూ.44కి పెంపు, ఆవిన్ ఫుల్క్రీమ్ మిల్క్ (ఆరెంజ్ ప్యాకెట్) ధర రూ.12 పెంచి రూ.60 రూపాయలు చేసిందని ఆయన వెల్లడించారు. డీఎంకే మంత్రి మాట్లాడుతూ.. “కేంద్ర ప్రభుత్వం పాలపై కూడా జీఎస్టీ విధించింది. ఇది అపూర్వమైన సంఘటన. పాలపై జీఎస్టీ విధించిన పర్యవసానంగా పాల విక్రయ ధర పెరిగింది. జీఎస్టీ నుంచి పాలను మినహాయించడంపై డీఎంకే మంత్రికి తెలియకపోవడమే విడ్డూరమని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే.అన్నామలై విమర్శించారు.
#WATCH | Tamil Nadu Minister SM Nasar throws a stone at party workers in Tiruvallur for delaying in bringing chairs for him to sit pic.twitter.com/Q3f52Zjp7F
— ANI (@ANI) January 24, 2023
తాజావార్తలు
-
E85 Petrol: పెట్రోల్లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
-
Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
-
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో