Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్ లో చోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల లడ్డూ అంటే భక్తులకు ఎంతో ఇష్టం. తిరుమల వెళ్ళి వచ్చాక లడ్డూ ప్రసాదాల గురించి అంతా వాకబు చేస్తారు. అందునా అక్కడికి వెళ్లిన వారు తిరుమల లడ్డూలు ఎక్కువగా కొనుగోలు చేసి తీసుకువస్తారు. కలియుగ వైకుంఠం తిరుమలలో దొంగతనం జరిగింది. శ్రీవారి లడ్డూ కౌంటర్ లో దొంగతనం జరిగింది. కౌంటర్ బాయ్ నిద్రిస్తుండగా 2 లక్షల పైగా నగదును దోచుకెళ్ళాడు దుండగుడు. 36 నెంబర్ కౌంటర్ లో నిన్న అర్థరాత్రి ఘటన జరిగింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు విజిలెన్స్ అధికారులు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. విజిలెన్స్ లోపం వల్ల ఇలా జరిగిందా? ఈ దొంగతనం వెనుక ఎవరున్నారనేది తేలాల్చి వుంది.
ఇదిలా ఉంటే ఈ చోరీ కేసులో పురోగతి లభించింది. సిసి పుటేజి ఆధారంగా నిందితుడిని గుర్తించారు పోలిసులు. గతంలో చోరిలుకు పాల్పడిన వ్యక్తే చోరి చేసినట్లుగా గుర్తించారు. నిందితుడిని అరేస్ట్ చెయ్యడానికి ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారని తెలుస్తోంది.
Also Read
- President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
- Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
Read Also: Tamilnadu Minister: పార్టీ కార్యకర్తలపై రాళ్లు రువ్విన తమిళనాడు మంత్రి.. వీడియో వైరల్
తిరుమలలో ఇవాళ ఆన్ లైన్ లో ఫిబ్రవరి మాసంకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేసింది. క్షణాల్లోనే టోకెన్లు అమ్ముడయిపోయాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేసింది టీటీడీ. శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు టిక్కెట్ల జారీ నిలిపివేసింది. ఇదిలా ఉంటే తిరుమలలో డ్రోన్ కెమేరాల షాట్ల వ్యవహారం విమర్శల పాలవుతోంది.
తిరుమలలో భద్రత కొరవడిందని భక్తుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. డ్రోన్ ఎగురవేయడంపై టీటీడీ ఈఓ ధర్మారెడ్డి వివరణ ఇచ్చారు. భద్రతపై ఎక్కడా రాజీపడబోమని, తిరుమలలో హై సెక్యూరిటీ వ్యవస్థ ఉందని అన్నారు. డ్రోన్ల వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదు అయిందని వెల్లడించారు. త్వరలో కొండపై డ్రోన్ నియంత్రణ టెక్నాలజీ అందుబాటులోకి తెస్తామంటున్నారు అధికారులు.
Read Also: Car Romance: కామా తురాణం.. కదులుతున్న కారులోనే రొమాన్స్
తాజావార్తలు
-
China Women: ప్లీజ్ నన్నెవరైనా పెళ్లి చేసుకోండని గుక్కపెట్టి ఏడ్చిన మహిళ.. వైరల్ అవుతున్న వీడియో!
-
Rishab Pant: LSGలో మాత్రం ఉండను బాబోయ్.. ఆర్థిక నష్టానికైనా రెడీ అవుతున్న రిషబ్ పంత్..
-
Veg Biryani with Leftover Rice: పాత అన్నాన్ని పారేయొద్దు.. 10 నిమిషాల్లో సూపర్ బిర్యానీ రెడీ
-
Trump: ఇరాన్కు ఒక్క పైసా కూడా ఇవ్వం.. స్విట్జర్లాండ్ చర్చలు వాయిదాపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం
-
PhonePe: ఫోన్పే వాడితే రూ.100 కట్.. ఎలాగో తెలుసా?
ట్రెండింగ్
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు