Devineni Uma: ప్రజా సమస్యను తీర్చేందుకు టీడీపీ-జనసేన- బీజేపీలు కృషి చేస్తున్నాయి..
- ప్రజా సమస్యలను తీర్చేందుకు తెలుగుదేశం- జనసేన- బీజేపీ పార్టీలు కృషి చేస్తున్నాయి..
- ఐదేళ్ల తర్వాత జగన్ రెడ్డి సెలక్టివ్ ఆర్టిస్టుల కోసం తాడేపల్లి ప్యాలస్ తలుపులు తీశాడు..
- వైఎస్ జగన్ శవ రాజకీయాలకు పాల్పడుతున్నారు: దేవినేని ఉమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devineni Uma: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీ ప్రజా సమస్యలను తీర్చేందుకు తెలుగుదేశం- జనసేన- బీజేపీ పార్టీలు కృషి చేస్తున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. ఐదేళ్ల తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలక్టివ్ ఆర్టిస్టుల కోసం తాడేపల్లి ప్యాలస్ తలుపులు తీశాడు.. వాలంటీర్ల వ్యవస్థ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ప్రభుత్వం అందుకు అనుగుణంగా వ్యవహరిస్తుంది.. ప్రభుత్వంపై కుట్రలు పన్నుతూ శవ రాజకీయాలకు జగన్ పాల్పడుతున్నాడు అని దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు.
Read Also: Stock market: మరోసారి రికార్డులు సృష్టించిన స్టాక్ మార్కెట్
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
ఇక, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక ఫించన్లను ఉదయం 10 గంటల్లోపే 80 శాతం పంపిణీ చేయించి రికార్డు సృష్టించాం అన్నారు. వాలంటీర్ల ద్వారా మాత్రమే ఫించన్ల పంపిణీ సాధ్యమన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఎన్నికల ముందు అవ్వా తాతల జీవితాలతో ఆటలాడుకున్నాడు.. రాజకీయ దురుద్దేశంతో సామాజిక ఫించన్ల పంపిణీని కార్యక్రమం అనే ఆలోచనా ధోరణిని ఇప్పటికైనా వైసీపీ వీడాలి అని సూచించారు. ఇంకా రెచ్చగొట్టే ధోరణిలోనే ఉన్న జగన్ అహంకార విధానాలకు భంగపాటు తప్పదు అంటూ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!