KGH Hospital: విశాఖలోని కేజీహెచ్ వద్ద మృతుల బంధువులు, కార్మిక సంఘాలు ఆందోళన..
- కేజీహెచ్ హస్పటల్ వద్ద మృతుల బందువులు.. కార్మిక సంఘాలు ఆందోళన..
- బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్..
- బాధిత కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సాయం అందిస్తాం: విశాఖ కలెక్టర్ ప్రసాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలోని KGH హస్పటల్ వద్ద మృతుల బందువులు, కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని.. కనీసం సమాచారం ఇవ్వకపొవడం దారుణం అని బందువులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించాలి అని డిమాండ్ చేశారు. ఇక, విషయం తెలుసుకున్న విశాఖ కలెక్టర్ హరేంధ్ర ప్రసాద్.. కేజీహెచ్ లో బాధితులతో మాట్లాడారు. పోస్ట్ మార్టంకు సహాకరించాలని కుటుంబ సభ్యులను కలెక్టర్ కోరారు. కోటి రూపాయల ఎక్సగ్రేషియా అందిస్తామని ఆయన వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నామని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
Read Also: Tamilaga Vettri Kazhagam : తన పార్టీ జెండా రిలీజ్ చేసిన విజయ్.. ఎలా ఉందో చూశారా?
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
అలాగే, విశాఖ మెడి కవర్ లో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం ప్రమాదంలో గాయపడిన ఏడుగురు కార్మికులు.. నలుగురు పరిస్థితి విషమంగానే ఉందని అధికారులు చెప్తున్నారు. మరొక 24 గంటలు గడిస్తేనే గాని ఏమి చెప్పే పరిస్థితి లేదని వైద్యులు అంటున్నారు. కాసేపట్లో హాస్పిటల్ కి సీఎం చంద్రబాబు రానున్నారు. పేషంట్లును పరామర్శించి వారి హెల్త్ కండిషన్ పై డాక్టర్లతో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. అనకాపల్లి, విశాఖ జిల్లాలలో మొత్తం 35 మంది కార్మికులకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. జిల్లా అధికారులతో మానిటరింగ్ కమిటీ సమావేశం అయింది. చికిత్స పొందుతున్న 35 మంది పేషెంట్లు ప్రతి గంటకి హెల్త్ బులిటెన్ పై ఫాలో చేయనున్నారు. ప్రాణనష్టం పెరగకుండా మానిటరింగ్ చేయాలని ఎప్పటికప్పుడు తమకు అప్డేట్ చేయాలని సీఎంఓ నుంచి ఆదేశాలు జారీ చేశారు. బెటర్ ట్రీట్మెంట్ విషయంలో రాజీ పడకుండా చూడాలని పేర్కొనింది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!