KGH Hospital: విశాఖలోని కేజీహెచ్ వద్ద మృతుల బంధువులు, కార్మిక సంఘాలు ఆందోళన..
- కేజీహెచ్ హస్పటల్ వద్ద మృతుల బందువులు.. కార్మిక సంఘాలు ఆందోళన..
- బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్..
- బాధిత కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సాయం అందిస్తాం: విశాఖ కలెక్టర్ ప్రసాద్
విశాఖపట్నంలోని KGH హస్పటల్ వద్ద మృతుల బందువులు, కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని.. కనీసం సమాచారం ఇవ్వకపొవడం దారుణం అని బందువులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించాలి అని డిమాండ్ చేశారు. ఇక, విషయం తెలుసుకున్న విశాఖ కలెక్టర్ హరేంధ్ర ప్రసాద్.. కేజీహెచ్ లో బాధితులతో మాట్లాడారు. పోస్ట్ మార్టంకు సహాకరించాలని కుటుంబ సభ్యులను కలెక్టర్ కోరారు. కోటి రూపాయల ఎక్సగ్రేషియా అందిస్తామని ఆయన వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నామని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
Read Also: Tamilaga Vettri Kazhagam : తన పార్టీ జెండా రిలీజ్ చేసిన విజయ్.. ఎలా ఉందో చూశారా?
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
అలాగే, విశాఖ మెడి కవర్ లో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం ప్రమాదంలో గాయపడిన ఏడుగురు కార్మికులు.. నలుగురు పరిస్థితి విషమంగానే ఉందని అధికారులు చెప్తున్నారు. మరొక 24 గంటలు గడిస్తేనే గాని ఏమి చెప్పే పరిస్థితి లేదని వైద్యులు అంటున్నారు. కాసేపట్లో హాస్పిటల్ కి సీఎం చంద్రబాబు రానున్నారు. పేషంట్లును పరామర్శించి వారి హెల్త్ కండిషన్ పై డాక్టర్లతో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. అనకాపల్లి, విశాఖ జిల్లాలలో మొత్తం 35 మంది కార్మికులకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. జిల్లా అధికారులతో మానిటరింగ్ కమిటీ సమావేశం అయింది. చికిత్స పొందుతున్న 35 మంది పేషెంట్లు ప్రతి గంటకి హెల్త్ బులిటెన్ పై ఫాలో చేయనున్నారు. ప్రాణనష్టం పెరగకుండా మానిటరింగ్ చేయాలని ఎప్పటికప్పుడు తమకు అప్డేట్ చేయాలని సీఎంఓ నుంచి ఆదేశాలు జారీ చేశారు. బెటర్ ట్రీట్మెంట్ విషయంలో రాజీ పడకుండా చూడాలని పేర్కొనింది.
తాజావార్తలు
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
-
Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
-
Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
-
Ravibabu : డబ్బు, టైం ఉంటే ఏ వెధవైనా సినిమా అద్భుతంగా చేస్తాడు.. రవిబాబు సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో