KGH Hospital: విశాఖలోని కేజీహెచ్ వద్ద మృతుల బంధువులు, కార్మిక సంఘాలు ఆందోళన..
- కేజీహెచ్ హస్పటల్ వద్ద మృతుల బందువులు.. కార్మిక సంఘాలు ఆందోళన..
- బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్..
- బాధిత కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సాయం అందిస్తాం: విశాఖ కలెక్టర్ ప్రసాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలోని KGH హస్పటల్ వద్ద మృతుల బందువులు, కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని.. కనీసం సమాచారం ఇవ్వకపొవడం దారుణం అని బందువులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించాలి అని డిమాండ్ చేశారు. ఇక, విషయం తెలుసుకున్న విశాఖ కలెక్టర్ హరేంధ్ర ప్రసాద్.. కేజీహెచ్ లో బాధితులతో మాట్లాడారు. పోస్ట్ మార్టంకు సహాకరించాలని కుటుంబ సభ్యులను కలెక్టర్ కోరారు. కోటి రూపాయల ఎక్సగ్రేషియా అందిస్తామని ఆయన వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నామని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
Read Also: Tamilaga Vettri Kazhagam : తన పార్టీ జెండా రిలీజ్ చేసిన విజయ్.. ఎలా ఉందో చూశారా?
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
- AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
- Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
అలాగే, విశాఖ మెడి కవర్ లో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం ప్రమాదంలో గాయపడిన ఏడుగురు కార్మికులు.. నలుగురు పరిస్థితి విషమంగానే ఉందని అధికారులు చెప్తున్నారు. మరొక 24 గంటలు గడిస్తేనే గాని ఏమి చెప్పే పరిస్థితి లేదని వైద్యులు అంటున్నారు. కాసేపట్లో హాస్పిటల్ కి సీఎం చంద్రబాబు రానున్నారు. పేషంట్లును పరామర్శించి వారి హెల్త్ కండిషన్ పై డాక్టర్లతో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. అనకాపల్లి, విశాఖ జిల్లాలలో మొత్తం 35 మంది కార్మికులకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. జిల్లా అధికారులతో మానిటరింగ్ కమిటీ సమావేశం అయింది. చికిత్స పొందుతున్న 35 మంది పేషెంట్లు ప్రతి గంటకి హెల్త్ బులిటెన్ పై ఫాలో చేయనున్నారు. ప్రాణనష్టం పెరగకుండా మానిటరింగ్ చేయాలని ఎప్పటికప్పుడు తమకు అప్డేట్ చేయాలని సీఎంఓ నుంచి ఆదేశాలు జారీ చేశారు. బెటర్ ట్రీట్మెంట్ విషయంలో రాజీ పడకుండా చూడాలని పేర్కొనింది.
తాజావార్తలు
-
TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
-
Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
-
Lopamudra Raut Theft Case: బిగ్బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!