Pithani Satyanarayana: జగన్ పై ప్రజలకు నమ్మకం లేదు.. అందుకే ఆ కార్యక్రమం మొదలు పెట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pithani Satyanarayana: సీఎం జగన్ పై టీడీపీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ పై ప్రజలకు నమ్మకం లేదని ఆయన ఆరోపించారు. అందుకే వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారని విమర్శించారు. వైసీపీ అరాచక పరిపాలనలో ప్రజలు విసుగు చెందారని పితాని దుయ్యబట్టారు. తమ ప్రచారం కోసం ప్రజాధనం వాడటం దుర్మార్గమని మండిపడ్డారు. జగన్ డబ్బుపై ఆశతో సీఎం అయ్యాక వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: BY Vijayendra Yediyurappa: కర్ణాటక బీజేపీ కొత్త చీఫ్గా యడియూరప్ప కుమారుడు..
Also Read
- Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
- Ambati Rambabu: రాజధానిని నిర్మించే స్థాయిలో ఏపీ ఉందా..? అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
- Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!
- Markapuram Road Accident: 14 మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తి.. మృతదేహాల గుర్తింపుకోసం డీఎన్ఏ టెస్ట్..
మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ ఎందుకు కావాలో ప్రజలు ప్రశ్నించాలని పితాని సత్యనారాయణ చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఇసుక, సారా, మైన్స్ దోపిడీ చేస్తున్నారని తెలిపారు. జగన్ తన అవినీతి గురించి మాట్లాడే వారిని జైలులో పెట్టడానికి పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. చీప్ లిక్కర్ వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. కుర్చీలు కూడా లేకుండా కార్పోరేషన్లు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. సబ్ ప్లాన్ చట్టం ఎత్తేసి ఎస్సీలను మోసం చేసిన దుర్మార్గుడు జగన్ అని విమర్శించారు. ప్రజాధనాన్ని దోచుకుని దాచుకునే ముఖ్యమంత్రి జగన్ అని పితాని సత్యనారాయణ అన్నారు.
Read Also: Minister Dharmana: ఓటు అడగను, మీకు ఇష్టం ఉంటే వేయండి.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
-
Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!