Arani Srinivasulu: గత ప్రభుత్వ అపచారాలకు ప్రాయశ్చిత్తం కోరుతూ పవన్ కళ్యాణ్ దీక్ష
- అక్టోబర్ 1 నుంచి 3వ తేదీ వరకు తిరుమల తిరుపతిలోనే పవన్ కళ్యాణ్..
- గత ప్రభుత్వ హాయంలో జరిగిన అపచారాలకు పవన్ దీక్ష చేస్తున్నారు..
- పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు అందరు మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arani Srinivasulu: తిరుపతిలో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు. జనసేన అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన విజయవంతంపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రాయశ్చిత్తం దీక్ష విరమణకు విచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు తిరుపతి, తిరుమలలో పర్యటిస్తారు అని తెలిపారు. ఇక, 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి పవన్ చేరుకోనున్నారు. రాత్రి తిరుమలకు చేరుకుంటారు అని ఆయన చెప్పారు. రెండవ తేదీన తిరుమలలోని ప్రధాన ప్రాంతాలను డిప్యూటీ సీఎం పరిశీలిస్తారు.. అక్టోబర్ 3వ తేదీన తిరుపతిలో జరిగే వారాహి సభలో పవన్ పాల్గొంటారు అని ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు వెల్లడించారు.
Read Also: Jayam Ravi : విడాకులకు కారణం నేను కాదు నన్ను వదిలేయండి : సింగర్ కెనీషా
Also Read
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
- AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
- Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
- AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
ఇక, వారాహి సభను విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు చెప్పారు. తిరుమల లడ్డూ ప్రసాదాల కల్తీకి గత ప్రభుత్వం అపచారానికి పాలపడింది అన్నారు. గత ప్రభుత్వ అపచారాలకు ప్రాయచ్చిత్తం కోరుతూ పవన్ కళ్యాణ్ దీక్ష చేశారు అని ఆయన వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా 30వ తేదీ అన్ని దేవాలయాల్లో దీపాలు వెలిగించాలి.. అక్టోబర్ 1వ తేదీన ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఆలయాలు, యోగ కేంద్రాల్లో నిర్వహించాలి అని కోరారు. అక్టోబర్ 2న నగర సంకీర్తన.. అలాగే, అక్టోబర్ 3న ఆలయాల్లో భజన కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా నిలవాలని అరణి శ్రీనివాసులు కోరారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
-
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!