Palnadu: పల్నాడు జిల్లా భద్రు పాలెం వద్ద అమానుషం..
- పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రు పాలెం వద్ద అమానుషం
- వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కారులో తీసుకొచ్చి సాగర్ కాలువలో పడేసిన కుమారుడు
- నూజెండ్లకు చెందిన తండ్రి గంగినేని కొండయ్య (85)
- కాలువలో పడేసిన కుమారుడు వెంకటేశ్వర్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి.. తన కొడుకు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు ఉంటారు. అలాంటిది పెరిగి ఒక స్థాయికి రాగానే కొడుకులు తండ్రులను పట్టించుకోరు. అంతేకాకుండా.. బుక్కెడంత అన్నం పెట్టాల్సింది దూరం పెడతారు. 20-30 సంవత్సరాలు వచ్చే సరికి కూడా కొడుకులకు అన్నీ విధాలుగా తల్లిదండ్రులు చేసి పెడుతుంటారు. ఎప్పుడైతే పెళ్లి జరిగిపోతుందో తన బాధ్యతలు తాను చూసుకుంటాడని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. అయితే.. తల్లిదండ్రులు వృద్ధ్యాప్త సమయంలో దగ్గరుండీ తాను ఒక తండ్రిలా చూసుకోవాలి కొడుకు.. కానీ ఈరోజుల్లో కన్న తండ్రులను పట్టించుకోవడం కాదు కదా.. ఇంట్లో ఉంచి అన్నం కూడా పరిస్థితులు ఏర్పాడ్డాయి.. కొన్ని చోట్ల మనం చూస్తుంటాం.. సుఖంగా, హాయిగా ఇంట్లో ఉండాల్సిన తల్లిదండ్రులు అనాథశ్రమం, వృద్ధాశ్రమంలో ఉంచుతారు కొడుకులు. అయితే.. అసలు విషయానికొస్తే…………
Read Also: Peddireddy Ramachandra Reddy: సూపర్ సిక్స్ అన్నారు.. గుండు సున్నా చేశారు
Also Read
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రు పాలెం వద్ద అమానుషం చోటు చేసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కారులో తీసుకొచ్చి సాగర్ కాలువలో పడేశాడు కుమారుడు వెంకటేశ్వర్లు.. నూజెండ్లకు చెందిన తండ్రి గంగినేని కొండయ్య (85)ను బతికుండగానే కాలువలో పడేశాడు కుమారుడు. వృద్ధుడిని కాలువలో పడేసిన అనంతరం కారులో పరారవుతున్న వెంకటేశ్వర్లును అక్కడున్న స్థానికులు గమనించి దొరకబట్టారు. అనంతరం.. అతన్ని ఓ చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. కుమారుడి అమానుష చర్యతో కాలువలో పడి తండ్రి కొండయ్య మృతి చెందాడు. దీంతో.. కొండయ్య మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: Rahul Gandhi: యమునా నీళ్లపై వివాదం.. బోటు షికారు చేసిన రాహుల్గాంధీ
తాజావార్తలు
-
Jairam Ramesh: ఆ ఆగ్రహంతోనే కాక్రోచ్ ఉద్యమం.. జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు
-
Ginger Chutney: కొలతలతో నిల్వ ఉండే టిఫిన్ సెంటర్ అల్లం చట్నీ.. సింపుల్గా ఇలా చేసేయండి!
-
Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
-
Mahua Moitra: ఆ రాత్రంతా ఏడ్చాను.. సువేందు అండగా ఉన్నారు.. మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు
-
Perni Nani: సిట్ విచారణపై వైసీపీ తీవ్ర అభ్యంతరం.. సాయికృష్ణ కేసులో విచారణ డొల్ల..!
ట్రెండింగ్
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!