Palnadu: పల్నాడు జిల్లా భద్రు పాలెం వద్ద అమానుషం..
- పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రు పాలెం వద్ద అమానుషం
- వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కారులో తీసుకొచ్చి సాగర్ కాలువలో పడేసిన కుమారుడు
- నూజెండ్లకు చెందిన తండ్రి గంగినేని కొండయ్య (85)
- కాలువలో పడేసిన కుమారుడు వెంకటేశ్వర్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి.. తన కొడుకు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు ఉంటారు. అలాంటిది పెరిగి ఒక స్థాయికి రాగానే కొడుకులు తండ్రులను పట్టించుకోరు. అంతేకాకుండా.. బుక్కెడంత అన్నం పెట్టాల్సింది దూరం పెడతారు. 20-30 సంవత్సరాలు వచ్చే సరికి కూడా కొడుకులకు అన్నీ విధాలుగా తల్లిదండ్రులు చేసి పెడుతుంటారు. ఎప్పుడైతే పెళ్లి జరిగిపోతుందో తన బాధ్యతలు తాను చూసుకుంటాడని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. అయితే.. తల్లిదండ్రులు వృద్ధ్యాప్త సమయంలో దగ్గరుండీ తాను ఒక తండ్రిలా చూసుకోవాలి కొడుకు.. కానీ ఈరోజుల్లో కన్న తండ్రులను పట్టించుకోవడం కాదు కదా.. ఇంట్లో ఉంచి అన్నం కూడా పరిస్థితులు ఏర్పాడ్డాయి.. కొన్ని చోట్ల మనం చూస్తుంటాం.. సుఖంగా, హాయిగా ఇంట్లో ఉండాల్సిన తల్లిదండ్రులు అనాథశ్రమం, వృద్ధాశ్రమంలో ఉంచుతారు కొడుకులు. అయితే.. అసలు విషయానికొస్తే…………
Read Also: Peddireddy Ramachandra Reddy: సూపర్ సిక్స్ అన్నారు.. గుండు సున్నా చేశారు
Also Read
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
- Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!
పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రు పాలెం వద్ద అమానుషం చోటు చేసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కారులో తీసుకొచ్చి సాగర్ కాలువలో పడేశాడు కుమారుడు వెంకటేశ్వర్లు.. నూజెండ్లకు చెందిన తండ్రి గంగినేని కొండయ్య (85)ను బతికుండగానే కాలువలో పడేశాడు కుమారుడు. వృద్ధుడిని కాలువలో పడేసిన అనంతరం కారులో పరారవుతున్న వెంకటేశ్వర్లును అక్కడున్న స్థానికులు గమనించి దొరకబట్టారు. అనంతరం.. అతన్ని ఓ చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. కుమారుడి అమానుష చర్యతో కాలువలో పడి తండ్రి కొండయ్య మృతి చెందాడు. దీంతో.. కొండయ్య మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: Rahul Gandhi: యమునా నీళ్లపై వివాదం.. బోటు షికారు చేసిన రాహుల్గాంధీ
తాజావార్తలు
-
Gill Batting: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్మన్ గిల్.. రోహిత్ శర్మ రికార్డు పటాపంచల్..
-
Vaibhav Sooryavanshi: మెరిసిన వైభవ్ సూర్యవంశీ.. కానీ మళ్లీ బయటపడిన అదే బలహీనత
-
IMD Rain Alert: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాల్లో రుతుపవనాలు.. ఎప్పటి నుంచి వర్షాలంటే..!
-
Gatta Kusthi 2: “విష్ణు విశాల్ పట్టుబట్టబట్టే ‘గట్ట కుస్తీ 2’ సాధ్యమైంది”.. నెట్ఫ్లిక్స్ రిజెక్షన్ టు సీక్వెల్ సీక్రెట్స్ విప్పిన డైరెక్టర్!
-
IND Vs AFG: టీమిండియా ఊచకోత.. గిల్, ఇషాన్ కిషన్ విశ్వరూపం.. భారీ స్కోర్ దిశగా ఇండియా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!