Palnadu: పల్నాడు జిల్లా భద్రు పాలెం వద్ద అమానుషం..
- పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రు పాలెం వద్ద అమానుషం
- వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కారులో తీసుకొచ్చి సాగర్ కాలువలో పడేసిన కుమారుడు
- నూజెండ్లకు చెందిన తండ్రి గంగినేని కొండయ్య (85)
- కాలువలో పడేసిన కుమారుడు వెంకటేశ్వర్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి.. తన కొడుకు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు ఉంటారు. అలాంటిది పెరిగి ఒక స్థాయికి రాగానే కొడుకులు తండ్రులను పట్టించుకోరు. అంతేకాకుండా.. బుక్కెడంత అన్నం పెట్టాల్సింది దూరం పెడతారు. 20-30 సంవత్సరాలు వచ్చే సరికి కూడా కొడుకులకు అన్నీ విధాలుగా తల్లిదండ్రులు చేసి పెడుతుంటారు. ఎప్పుడైతే పెళ్లి జరిగిపోతుందో తన బాధ్యతలు తాను చూసుకుంటాడని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. అయితే.. తల్లిదండ్రులు వృద్ధ్యాప్త సమయంలో దగ్గరుండీ తాను ఒక తండ్రిలా చూసుకోవాలి కొడుకు.. కానీ ఈరోజుల్లో కన్న తండ్రులను పట్టించుకోవడం కాదు కదా.. ఇంట్లో ఉంచి అన్నం కూడా పరిస్థితులు ఏర్పాడ్డాయి.. కొన్ని చోట్ల మనం చూస్తుంటాం.. సుఖంగా, హాయిగా ఇంట్లో ఉండాల్సిన తల్లిదండ్రులు అనాథశ్రమం, వృద్ధాశ్రమంలో ఉంచుతారు కొడుకులు. అయితే.. అసలు విషయానికొస్తే…………
Read Also: Peddireddy Ramachandra Reddy: సూపర్ సిక్స్ అన్నారు.. గుండు సున్నా చేశారు
Also Read
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
- Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!
పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రు పాలెం వద్ద అమానుషం చోటు చేసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కారులో తీసుకొచ్చి సాగర్ కాలువలో పడేశాడు కుమారుడు వెంకటేశ్వర్లు.. నూజెండ్లకు చెందిన తండ్రి గంగినేని కొండయ్య (85)ను బతికుండగానే కాలువలో పడేశాడు కుమారుడు. వృద్ధుడిని కాలువలో పడేసిన అనంతరం కారులో పరారవుతున్న వెంకటేశ్వర్లును అక్కడున్న స్థానికులు గమనించి దొరకబట్టారు. అనంతరం.. అతన్ని ఓ చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. కుమారుడి అమానుష చర్యతో కాలువలో పడి తండ్రి కొండయ్య మృతి చెందాడు. దీంతో.. కొండయ్య మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: Rahul Gandhi: యమునా నీళ్లపై వివాదం.. బోటు షికారు చేసిన రాహుల్గాంధీ
తాజావార్తలు
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..