Palnadu: పల్నాడు జిల్లా భద్రు పాలెం వద్ద అమానుషం..
- పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రు పాలెం వద్ద అమానుషం
- వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కారులో తీసుకొచ్చి సాగర్ కాలువలో పడేసిన కుమారుడు
- నూజెండ్లకు చెందిన తండ్రి గంగినేని కొండయ్య (85)
- కాలువలో పడేసిన కుమారుడు వెంకటేశ్వర్లు.
చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి.. తన కొడుకు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు ఉంటారు. అలాంటిది పెరిగి ఒక స్థాయికి రాగానే కొడుకులు తండ్రులను పట్టించుకోరు. అంతేకాకుండా.. బుక్కెడంత అన్నం పెట్టాల్సింది దూరం పెడతారు. 20-30 సంవత్సరాలు వచ్చే సరికి కూడా కొడుకులకు అన్నీ విధాలుగా తల్లిదండ్రులు చేసి పెడుతుంటారు. ఎప్పుడైతే పెళ్లి జరిగిపోతుందో తన బాధ్యతలు తాను చూసుకుంటాడని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. అయితే.. తల్లిదండ్రులు వృద్ధ్యాప్త సమయంలో దగ్గరుండీ తాను ఒక తండ్రిలా చూసుకోవాలి కొడుకు.. కానీ ఈరోజుల్లో కన్న తండ్రులను పట్టించుకోవడం కాదు కదా.. ఇంట్లో ఉంచి అన్నం కూడా పరిస్థితులు ఏర్పాడ్డాయి.. కొన్ని చోట్ల మనం చూస్తుంటాం.. సుఖంగా, హాయిగా ఇంట్లో ఉండాల్సిన తల్లిదండ్రులు అనాథశ్రమం, వృద్ధాశ్రమంలో ఉంచుతారు కొడుకులు. అయితే.. అసలు విషయానికొస్తే…………
Read Also: Peddireddy Ramachandra Reddy: సూపర్ సిక్స్ అన్నారు.. గుండు సున్నా చేశారు
Also Read
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
- Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!
- Macherla Police Blackmail: వీడు పోలీసేనా..? లవర్స్ ఏకాంత వీడియోలు తీసి బ్లాక్ మెయిల్.. కోరిక తీర్చాలని వేధింపులు..!
పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రు పాలెం వద్ద అమానుషం చోటు చేసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కారులో తీసుకొచ్చి సాగర్ కాలువలో పడేశాడు కుమారుడు వెంకటేశ్వర్లు.. నూజెండ్లకు చెందిన తండ్రి గంగినేని కొండయ్య (85)ను బతికుండగానే కాలువలో పడేశాడు కుమారుడు. వృద్ధుడిని కాలువలో పడేసిన అనంతరం కారులో పరారవుతున్న వెంకటేశ్వర్లును అక్కడున్న స్థానికులు గమనించి దొరకబట్టారు. అనంతరం.. అతన్ని ఓ చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. కుమారుడి అమానుష చర్యతో కాలువలో పడి తండ్రి కొండయ్య మృతి చెందాడు. దీంతో.. కొండయ్య మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: Rahul Gandhi: యమునా నీళ్లపై వివాదం.. బోటు షికారు చేసిన రాహుల్గాంధీ
తాజావార్తలు
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!